ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

రెండవ రోజు “ప్రజాదర్బార్” సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ అనంతపురం, జులై 31 : ఆర్థిక , వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా రెండవ రోజు “ప్రజాదర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం అనంతపురం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలు, […]

Read More

కీలక రంగాలకు కేటాయింపులేవి?

– సామాజిక రంగాలను పట్టించుకోని మోడీ ప్రభుత్వం న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతోపాటు ఇతర సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై), జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ), మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్‌ (సమీకృత శిశు అభివృద్ధి సేవలు)కు […]

Read More

మ‌హిళ‌ల అదృశ్యంపై మళ్లీ ర‌చ్చ

ఎన్నిక‌ల ముందు పవన్ ఆరోపణలు 30 వేల మంది ఏపీ మ‌హిళ‌లు చిన్నారులు అదృశ్యమయ్యారన్న పవన్ మళ్లీ ఇప్పుడు దానిని తెరపైకి తెచ్చిన వైసీపీ అమరావతి: వైసీపీ పాలనలో 30 వేల మంది ఏపీ మ‌హిళ‌లు చిన్నారులు అదృశ్యమయ్యారని ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ పదే పదే ప్రచారం చేశారు. మ‌హిళ‌ల మిస్సింగ్ వెనుక వ‌లంటీర్ల పాత్ర ఉంద‌ని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగే కొందరు వలంటీర్లు మహిళల, యువతుల వివ‌రాలు సేక‌రించార‌ని […]

Read More

మచిలీపట్నం బీచ్ కి మహర్దశ

ఐదేళ్ల జగన్ పాలనలో పర్యాటకాన్ని పడకేయించారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి వసతులు కల్పిస్తాం దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా మంగినపూడి బీచ్ అభివృద్ధి చేస్తాం గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: బందరుకు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ […]

Read More

పేకాట క్లబ్‌లు తెరిపించేందుకు కృషి చేస్తా

– అనంతపురం టిడిపి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు.

Read More

ఇంకా పెళ్లి కాలేదు.. 100 మంది పిల్లలు

న్యూఢిల్లీ: టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, కానీ 100 మంది పిల్లలు ఉన్నారని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తెలిపారు. ‘15 ఏళ్ల క్రితం తన ఫ్రెండ్, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వీర్యదానం చేయమన్నాడు. తొలుత నవ్వుకున్నా ఆ తర్వాత సమస్య తీవ్రత అర్థమైంది. ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తించా. అందుకే 12 […]

Read More

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ

– భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు విశాఖ : రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని తేల్చిచెప్పింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం […]

Read More

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్, వైఎస్సార్సీపీ ఎంపీపీ బాబుల్‌ రెడ్డి

న్యూఢిల్లీ: అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన వైఎస్సార్సీపీ నేత ఎర్రచందన స్మగ్లర్ బాబుల్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లంపేట ఎంపీపీగా ఉన్న బాబుల్ రెడ్డిని చాపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో అనేక సార్లు ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన బాబుల్ రెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బయట తిరిగాడు. గతంలో నమోదైన ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉన్న బాబుల్ రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని […]

Read More

ఒక్క ఏడాదిలోనే 30లక్షల మంది కుక్క కాటుకు గురి

న్యూఢిల్లీ: ఒక్క 2023లో నే దేశ వ్యాప్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇది మాత్రమే కాదు, 2860 మంది మరణించారు. ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ లోక్‌సభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు […]

Read More

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ: ఆగస్ట్‌ 2, 3 తేదీల్లో న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు – సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర తదితర అంశాలపై […]

Read More