ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం గీతన్న నేతన్న వేరు కాదు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు : చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో అన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు అని, పోరాడడం ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ […]
Read Moreబిహారీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న సరైనది కాదు
– పీపుల్స్ బడ్జెట్ ను బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది – ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ సందర్భంగా శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరం పీపుల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు ప్రదర్శిస్తుంటే బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది. సభా మర్యాదలు, సభలో విలువలు, సభా సంప్రదాయాలు పాటించకుండా సభలో చప్పట్లు కొడుతూ శాసనసభ […]
Read Moreతెలంగాణ గవర్నర్గా ప్రమాణం చేసిన జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు.. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ […]
Read Moreప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు
ఆరోగ్య శ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో ఆందోళన ఆయుష్మాన్ కింద ఇచ్చేది రూ.5 లక్షలే జగన్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా అందించారు ఆయుష్మాన్ భారత్ ఏపీలో కేవలం 60 లక్షల మందికే వర్తిస్తుంది 1 కోటి 42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులున్నారు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఆరోగ్య బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోంది అధికార పార్టీని నిలదీసిన మాజీ మంత్రి విడదల రజిని […]
Read Moreతెదేపా శ్రేణులకు అందుబాటులో మంత్రులు, నాయకులు
షెడ్యూల్ విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి, మహానాడు : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, టీడీపీ జాతీయ నాయకులు పార్టీ శ్రేణుల కోసం అందుబాటులో ఉండనున్నారు. ఎవరెవరు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటారో పార్టీ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 1న పర్చూరి అశోక్ బాబు (ఎమ్మెల్సీ), దేవినేని ఉమా (మాజీ మంత్రి), […]
Read Moreఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు రెండున్నరేళ్లు ఏం చేస్తున్నట్లు?
ఏపీ ఫుడ్ కమిషన్ ను వర్క్ ఫ్రమ్ హోమ్ గా మార్చేసిన కమిషన్ చైర్మన్, సభ్యులు ఆఫీసుకు రాకుండానే లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వైనం కేసులు ఉన్నవారికి సభ్యులుగా పదవులు రెండున్నరేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయని ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు ఉత్తుత్తి తనిఖీలతో హంగామా చేసిన విజయ్ ప్రతాప్ రెడ్డి వేల టన్నులు కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం వచ్చాక […]
Read Moreనడి రోడ్డుపై చంపేస్తామంటూ నాడు బెదిరింపులు
• నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు • వినతులతో తరలివచ్చిన అర్జీదారులు • స్వీకరించి పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులు, నాయకులకు ఫోన్లు చేసిన నేతలు మంగళగిరి: మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే నడిరోడ్డుపై చంపి కాలువలో పడివేస్తామని తనను బెదిరించారని.. తమ భూమి లాక్కుని ఇబ్బంది పెడుతున్నారని… నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భయం వీడి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని.. ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర […]
Read Moreచైల్డ్ కేర్ లీవులను పొడిగించాలని వినతి
ఏపీ జేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ అమరావతి, మహానాడు : మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయ లక్ష్మిలు కోరారు. బుదవారం వెలగపూడి సచివాలయంలో ఆర్థిక […]
Read Moreసాప్ట్ వేర్ ఉద్యోగులకు… సాప్ట్ గా ద్రోహం
-ఇద్దరి ఆత్మహత్యాయత్నం వెనుక నిజాలెన్నో ? -పెద్ద మిస్టరీ … వెలుగులోకి ఆర్థిక మోసం -పోలీసులకు పెద్ద టాస్క్…. -తెరమీదకు రూ.49 కోట్ల లావాదేవీలు ? – బహదూర్ అమరావతి, మహానాడు : బందరులో అలజడి సృష్టించిన ఇద్దరు సాప్ట్ వేర్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం తుపాను ఇప్పుడు వడ్లమన్నాడు కేంద్రంగా సుడులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో ఇక్కడే తీరం దాటనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆత్మహత్యయత్నం ఎపిసోడ్ లో […]
Read Moreఎమ్మెల్యేను కలిసిన బాపు శిష్యుడు
అవనిగడ్డ, మహానాడు : ప్రఖ్యాత చిత్రకారుడు దివంగత బాపు శిష్యుడు, నరసాపురం పట్టణానికి చెందిన చిత్రకారుడు, కళారత్న బిరుదాంకితులు కడలి సురేష్, విజయవాడ మన గ్రామం అధినేత మొవ్వ రామకృష్ణ బుధవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు నాలుగో తేదీ దివిసీమ గాంధీ, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావు జయంతి పురస్కరించుకొని కడలి సురేష్ చిత్రించిన మండలి వెంకట […]
Read More