తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాగల మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు […]

Read More

నది నవ్వుతూ పరిగెత్తుతుంది

నది నవ్వుతుంది నిండిన తానును చూసి చెట్టును పలకరిస్తుంది ప్రేమతో మురిసి కోయిలను ఆహ్వానిస్తుంది ఆనందముతో తడిసి మనసు ఉయ్యాలలో ఊపిరి బిగించి నడుస్తూ.. గిరులను వసంత చిగుర్లుగా మలుస్తూ కొండల సందుల మధ్య వయ్యారంగా తిరుగుతూ వలపులు ఎన్నింటినో మలుపులు తిప్పుతూ శిఖరము నుండి నేలకు జాలువారుతుంది.. చిరుజల్లులతో పులకించిపోతూ చినుకు చినుకును ఒడిసి పట్టి నిలుపుతూ డొంకను వంకను వాగును ఏకం చేస్తూ సంపూర్ణ రూపాన్ని సంతరించి […]

Read More

సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి

– బిఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అద్యక్షురాలు, మాజీ యంపి మాలోత్ కవిత మహబూబాబాద్: నిండు శాసనసభలో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? ఆడబిడ్డలంటే అంత అలుసా.., అధికారం ఉన్నదనే మితిమీరిన గర్వమా? రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకో. ఆడబిడ్డలను ఏడిపిస్తే ఆ ఉసురు ఊరికే పోదని మరిచిపోకు. ఎమ్మెల్యేలు సబితఇంద్రారెడ్డి, సునీతలక్ష్మారెడ్డికి క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ మహిళాలోకం సియం రేవంత్ రెడ్డిని క్షమించదు. ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి […]

Read More

హాస్టల్‌ బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని

ఎవరు దీనికి కారణం అనే కోణం లో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మోటుమాల: ప్రకాశం జిల్లా మోటుమాల కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని బాత్రూమ్‌లో ప్రసవించింది. అయితే పసికందు ప్రాణాలు కోల్పోయింది. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థిని రెండు నెలల నుంచి మోటుమాల వద్ద ఉన్న కస్తూర్బా బాలికల […]

Read More

న్యూయార్క్ కంటే అధునాతన నగర నిర్మాణం

– రీజనల్ రింగ్ రోడ్డు పనులను మూడు నెలల్లో ప్రారంభిస్తాం – యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాం. నగరం నిర్మాణం జరగాలంటే, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌళిక […]

Read More

మాదిగల పోరాట విజయానికి బ్రాహ్మణ అభినందనలు

గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు ఆ రుగురు ధర్మాసనం ఇచ్చిన తీర్పును బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ స్వాగతించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో […]

Read More

ఏపీని నెం.1 స్టేట్‌గా తీర్చిదిద్దుతాం

నీళ్లతో సంపద సృష్టి తద్వారా పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన నా జీవితాశయం అభివృద్ధి.. సంక్షేమం.. ఆదాయం పెంచుతాం శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా తయారుచేస్తా  సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వ సిద్ధాంతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం, మహానాడు :  రాబోయే రోజుల్లో ఏపీని నెం.1 స్టేట్‌గా తీర్చిదిద్దుతాం… నీళ్లుంటే సంపద సృష్టించవచ్చు. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం.. తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. […]

Read More

రైతుల కోసం గ్రీవెన్స్ కు ప్రత్యేక అర్జీ

• కార్పొరేషన్ ద్వారా తీసుకున్న కార్ల రుణ మాఫీ కోసం అభ్యర్థన • భూ కజ్జాలపై వాపోయిన బాధితులు • సాయం కోసం గ్రీవెన్స్ లో నేతలకు అనేకమంది వినతులు మంగళగిరి : గ్రామాల్లో పంటలు పండించుకున్నా సరైన గిట్టుబాటు ధరలేక… ధరలు వచ్చే వరకు పండిన పంటలను దాచుకోవడానికి గోడౌన్లు లేక రౌతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ.. అగ్రికల్చర్ విశ్రాంత డీడీ మైలవరపు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలాల్లో […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య జన్మదిన వేడుకలు

అమ‌రావ‌తి : ప్రజా నాయకుడు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడే నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జన్మదిన వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. అన్న ఎన్టీఆర్ విగ్రహం ముందు భారీ కేక్ ను కట్ చేసి పంచారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి పేదలకు […]

Read More

సామాజిక న్యాయమే టీడీపీ ధ్యేయం : మంత్రి అనగాని

– ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు హర్షదాయకం అమరావతి: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం సమపాళ్లలో అందాలన్నదే టీడీపీ ధ్యేయమని అన్నారు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో […]

Read More