ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, మహానాడు : అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 […]
Read Moreపేదల పెన్నిధి, ఆత్మ బంధువు చంద్రబాబు
* ఎన్ని కష్టాలున్నా పేదలకు ఒకటో తేదీనే పెన్షన్ * ఒకే ఇంట్లో ఇద్దరు దివ్యాగులకు కలిపి రూ.21 వేలు * గతంలో పెన్షన్ కోసం మండుటెండలో తిప్పారని ఆగ్రహం * సచివాలయ సిబ్బందితో గంటల వ్యవధిలోనే పూర్తి చేశాం * మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, మహానాడు : పేదల పెన్నిధి, ఆత్మ బంధువు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు […]
Read Moreబతికుండగానే డెత్ సర్టిఫికెట్
నిమ్స్ లో దారుణం హైదరాబాద్: ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో చేరారు. శస్త్రచికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంబులెన్స్ లో స్వగ్రామం తీసుకు వెళ్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులపై అతని కుటుంబ సభ్యులు […]
Read More100 అడుగుల జాతీయ జెండాతో కావలి కి ప్రత్యేక గుర్తింపు
– కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కావలి: 100 అడుగుల జాతీయ జెండాతో, మహనీయుల చిత్రపటాలతో కావలి కి ప్రత్యేక గుర్తింపు రానుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందేలా కావలి పట్టణంలోని ఎంఎం బేకరీ సెంటర్ లో అన్న క్యాంటిన్ ఎదురుగా నిర్మాణం చేపడుతున్న 100 అడుగుల జాతీయ పతాకం కు సంబందించిన పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట […]
Read Moreఅడ్డగోలు జి.ఓ లతో సాక్షి మీడియాకి రూ.403 కోట్ల లబ్ది
గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంపునకు 5 సంవత్సరాలు పడితే, తాము 10 రోజుల్లో పెంచాం-మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, ఆగష్టు, 1 : అడ్డగోలు జిఓ లతో సాక్షి మీడియా కి గత ప్రభుత్వం 403 కోట్ల రూపాయలు ప్రకటనల పేరుతో లబ్ది చేకూర్చారని, ఇటువంటి ఆర్ధిక అవకతవకల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి […]
Read Moreచిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్
– బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, మహానాడు : చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము […]
Read Moreప్రజల జేబులు నింపేలా కూటమి పాలన
జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం ప్రజలపై మోయలేని భారాలు దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై వైసీపాది అవగాహనారాహిత్యం – తెదేపా పోలిట్బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల అమరావతి , మహానాడు : జగన్రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉంటుందని తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి […]
Read Moreప్రజా శ్రేయస్సే కూటమి ధ్యేయం
ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రభుత్వం ఆనాడు వాలంటీర్లు లేకుంటే జగన్ చేతులెత్తేశారు ఎండల్లో తిప్పి పింఛన్ దారుల ప్రాణాలు తీశారు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది అరాచక నాయకులను ప్రజలే తిప్పి కొట్టాలి మంగళగిరి, మహానాడు : కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని… సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో నేడు రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఉదయం 10 గంటలకు 95% […]
Read Moreఆమె రాగి రొట్టె ‘సింధూర’ం
రోటీ మేకర్ గా ఎమ్మెల్యే పల్లె సింధూర బిజీబిజీ టాక్ ఆఫ్ ది పుట్టపర్తిగా హాల్ చల్ (బహదూర్) ఈ కాలంలో రాగి రొట్టె అంటే సీమ బిడ్డలకు ఇష్ట. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మరీ ఇష్టం . అందుకే గురువారం నియోజకవర్గంలోని ఓడి చెరువు మండల కేంద్రంలోనీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు మల్లా పల్లి ఓబుల్ రెడ్డి ఇంటిలో తానే స్వయంగా రాగిరొట్టె తయారుచేసి, […]
Read Moreఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం
– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ అమరావతి, మహానాడు : ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ అన్నారు. దశాబ్దాల తరబడి మాదిగలు చేసిన పోరాటానికి ఒక ఫలితమే ఈ తీర్పు అని విల్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1970 దశకం […]
Read More