– పరమ శివుడికి రుద్రాభిషేకం శ్రీశైలం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నారా […]
Read Moreరాజధానిలో అక్రమ లేఅవుట్లు తొలగింపు
గుంటూరు: రాజధాని అమరావతి చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లేఔట్ల పై సీఆర్డీఏ దృష్టి సారించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే ఔట్లపై చర్యలు ప్రారంభించింది. తాడికొండ పరిసరాల్లో చాలామంది పంట పొలాల్ని స్తిరాస్తి వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి లేఔట్లు వేశారు. సీఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండా.. నాలా పన్ను చెల్లించకుండా కూడా కొందరు ప్లాట్లు వేస్తున్నారు. దీంతో సీఆర్డీఏ అనుమతి లేని ప్లాట్ల వద్ద కంచెలు […]
Read Moreపర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం నగరంపాలెం ట్రావెల్స్ బంగ్లా వద్ద అభయ ఫౌండేషన్ వారి సహకారంతో కారంగి అనిల్ ఆధ్వర్యంలో “ఏక్ పేడ్ – మాకే నామ్” అనే ప్రధాని నరేంద్ర మోడీ నినాదంతో గుంటూరులో ఏపి రాజధాని నిర్మాణంలో పచ్చదనంతో మొదటి అడుగు అంటూ మొక్కల పంపిణీ కార్యక్రమానికి […]
Read More5 లేదా 6న సాగర్ గేట్లు ఎత్తే అవకాశం
సాగర్: ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం వైపు పరుగులిడుతూ వస్తోంది. తుంగ, భద్ర, కోయినా, ఆల్మట్టి, నారాయణపురా, జూరాల, శ్రీశైలం అన్నీ పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిలో 60 వేల క్యూసెక్కులు పోతిరెడ్డి పాడు, మరి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, కాలువల ద్వారా పోగా 5 నాటికి […]
Read Moreప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలి
-క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేది సచివాలయాలే -ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేది గ్రామ, వార్డు సచివాలయాలే అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. పట్టణ పరిధిలో 26,27,28,29 వార్డులకు సంబంధించిన 17,18,19,20 వ సంచివాలయాలను శనివారము ఉదయం ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది వివరాలు, వారు అందించే సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్భంగా జరిగిన పాత్రికేయుల […]
Read Moreప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ఢిల్లీ : ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1940లో మదనపల్లెలో జన్మించారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ […]
Read Moreప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య
– వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం గా ఎడ్యుకేషన్ లో సమూల మార్పులు – నూతన విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకుని వచ్చేందుకు దేశవ్యాప్తంగా సెమినార్లు – ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణ్ అమరావతి: దేశంలో నూతన జాతీయ విద్యావిధానం పాలసీ తీసుకురావటం వల్ల ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించగలుగుతాం. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందటం వల్ల విద్య లో కూడా సరైన […]
Read Moreఅవకాశాలున్నా ఇళ్లు ఇవ్వలేకపోయారు
పేదలకు నివాసాలు ఇవ్వలేని నాయకులపై పెమ్మసాని ఫైర్ జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. గత ప్రభుత్వం తీరు వల్ల ఇంటి నిర్మాణాలు చేపట్టడంలో రాష్ట్రం వెనుకబడింది. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని, నిధులను వినియోగించుకుంటే 5-6 […]
Read Moreప్రత్యర్థులపై దాడులు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైనా ఉపేక్షించేది లేదు
-ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే -తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు మాచవరం మండలంలో ఉమ్మడి కూటమి సర్వసభ్య సమావేశం నిర్వహించిన గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా యరపతినేనిశ్రీనివాసరావు మాట్లాడుతూ… 151 సీట్లు ఉన్నాయని అధికార మదంతో ప్రజాస్వామ్యంపై దాడులు చేశారని… అందుకు ప్రతి చర్యగానే ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు కట్టబెట్టి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ […]
Read Moreఅందరూ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే సాధ్యం కాదు
– సృజనాత్మకతను వెలికి తీసే విద్యా విధానం రావాలి – ఇరవై లక్షల బిల్లుకు రెండు లక్షల పని చేసి, 18లక్షలు దోచేశారు – మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లు సృష్టించాలంటే టెక్నాలజీ లాంటి విద్య అవసరం – మాతృభాషను మరచిపోతే ఎలా? – అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు […]
Read More