– ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విజయవాడ : అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు AI యూనివర్సిటీ,స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందుకు వచ్చింది. వీటి ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఎస్ఆర్ఎం ప్రభుత్వాన్ని కోరుతోంది. కాగా నీరుకొండలో 2017లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రస్తుతం 12 వేల మంది విద్యార్థులు […]
Read Moreఇదో అవ్యవస్థ!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్దేశించి ప్రకటించింది ఎవరు ? జవాబు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని అడిగింది ఎవరు? జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో న్యాయం చేస్తామని వాగ్దానం చేసింది ఎవరు? జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ. అమరావతి రాజధానికి పనికిరాదు అని జి ఎన్ రావు కమిటీ ద్వారా ప్రకటించింది ఎవరు? […]
Read Moreపిన్నెల్లికి మరోసారి చుక్కెదురు
అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు రాగా, పిటిషన్ను ధర్మాసనం వాయిదా వేసింది. పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే వారినికి వాయిదా వేసింది.
Read Moreవిద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహనాడు: విద్యార్థినీవిద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థినీవిద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ టి. ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూల్స్ కి మాత్రమే […]
Read Moreఎన్డీయే కూటమి రాకతో రోడ్లకు మహర్దశ
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాకతో స్వర్ణయుగం ప్రారంభమైందని, ప్రతి నియోజకవర్గంలోని రోడ్లకు మహర్దశ పట్టనుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం నియోజకవర్గంలోని కలెక్టరేట్ (కంకరగుంట ఆర్.ఓ.బి) నుండి మూడు బొమ్మల సెంటర్ వరకు 700 మీటర్ల హాట్ మిక్స్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా […]
Read Moreసాగర్ గేట్లు మరోసారి ఎత్తివేత
మాచర్ల: నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్టు గేట్లు అధికారులు మరోసారి ఎత్తివేశారు. ఆరు గేట్లలను అయిదు అడుగుల మేర ఎత్తి 43 వేల క్యూసెక్కుల నీరు దిగువకు సోమవారం డ్యామ్ సీఈ నాగేశ్వరరావు విడుదల చేశారు. మొత్తంగా సాగర్కు 3,75,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇప్పటి వరకు మొత్తం 80,485 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇప్పటికి 581.70 […]
Read Moreవిజయవాడ వెటర్నరీ కాలనీలో కొత్త జిమ్ ప్రారంభం
-జిమ్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ: విజయవాడ వెటర్నరీ కాలనీలోని మున్సిపల్ పార్క్లో కొత్తగా నిర్మించిన జిమ్ను మంత్రి నారాయణ మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పచ్చదనం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ద్వారా పచ్చదనం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పార్కులు, […]
Read More