– ఎమ్మెల్యే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దర్శి, మహానాడు: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డకు ఆరోగ్యం చేకూరుతుందని, ఈ దృష్ట్యా తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లిపాలతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఈ మేరకు ఆమె మంగళవారం కురిచేడు దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగిన తల్లి పాల వారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. తల్లులు గర్భిణీ సమయంలో ఆ […]
Read Moreదేశ సంపదను లూటీ చేస్తున్న కార్పోరేట్లను బహిష్కరించాలి
ఆగస్టు 9 క్విట్ కార్పొరేట్స్ డే పూర్వకాలంలో 18వ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తం మీద భారతదేశం అత్యధిక వస్తూత్పత్తి (GDP) కల్గివుండేది. దరిమిలా చైనా మొదటి స్థానంలోకి చేరింది. బ్రిటన్కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో వ్యాపారం కోసం ప్రవేశించి, అధికారాన్ని కైవసం చేసుకొన్న దరిమిలా మనదేశ ప్రజల కష్టార్జితాన్ని దారుణంగా లూఠీచేసింది. మన ప్రజలు ఉత్పత్తి చేసే బట్టలు, ఇతర వస్తువుల పైన పన్నులు […]
Read Moreగంజాయి మత్తుతో నా కొడుకు పిచ్చోడయ్యాడు
విజయవాడకు చెందిన ఓ మహిళ ఆవేదన గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైనే అధికంగా ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందిస్తున్న జనసేన ప్రజా ప్రతినిధులు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదికకు వినతుల వెల్లువ గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరిగిందో, దాని బారిన పడి తన కొడుకు ఎంత పాడయ్యాడో ఓ తల్లి ఆవేదన చెందారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నామని […]
Read Moreజనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు
పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, […]
Read More22 గేట్ల ద్వారా సాగర్ నీరు విడుదల
మాచర్ల, మహానాడు: నాగార్జున సాగర్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా 3 లక్షల 41 వేల 990 క్యూసెక్కుల నీటిని అధికారులు మంగళవారం విడుదల చేశారు. 2 క్రస్ట్ గేట్ల ద్వారా 5 అడుగుల నీరు 20 క్రస్ట్ గేట్ల ద్వారా 10 మేర నీటిని విడుదల చేశారు. కాగా, 3 లక్ష 41 వేల 990 క్యూసెక్కుల నీరు వచ్చి నాగార్జున సాగర్ కు చేరుతోంది. ప్రస్తుతానికి ఇన్ […]
Read Moreగద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేము
-ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన గద్దర్ , తన పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. నేడు ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి. మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నాను. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిల్చారు. పాటనే తూటాలుగా మలచి , తను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను […]
Read Moreహైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్
-ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం -వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. […]
Read More15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం
– మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, మహానాడు: రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,డైరెక్టర్ హరి నారాయణన్,ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆ వివరాలివి. అన్న క్యాంటీన్లు ఏర్పాటు,డ్రైన్ లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు పలు సూచనలు… పలు ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలన.. […]
Read Moreరూ. 23 కోట్లతో ‘అవనిగడ్డ’లో అభివృద్ధి పనులు
– ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే అవనిగడ్డ నియోజకవర్గానికి రూ.23కోట్లు మంజూరు చేయించి డ్రైనేజీలు, పంట కాలువలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఇరిగేషన్ డీఈఈ రావెళ్ల రవికిరణ్, డ్రైనేజీ డీఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావులతో కలిసి మంగళవారం వివిధ అభివృద్ధి పనులను […]
Read Moreప్రైవేట్ రంగంలో SC & ST లకు రిజర్వేషన్లు కల్పించాలి!
-వి. ఎం. రవిశంకర్ ,జాతీయ ప్రధాన కార్యదర్శి,ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఈ రోజు వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలిసి దేశంలోని 60 కోట్ల ప్రజలు రోజుకు రెండు పూటలా భోజనం లేనివారు ఉన్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపిన సందర్భంలో ప్రైవేట్ రంగంలో ఎస్సీ -ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించాలి అని […]
Read More