దుర్మార్గాలను ప్రశ్నించినందుకు తమపై తప్పుడు కేసులు

* దుర్మార్గాలను ప్రశ్నించినందుకు తపమై తప్పుడు కేసులు పెట్టడం వలన ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయిన బాధితులు * భూ కబ్జాలు, ఫించన్ తొలగింపుపై ఫిర్యాదులు స్వీకరించిన నేతలు * ఆనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల కోసం వచ్చిన అనేక అర్జీలు * ఇళ్లు లేని తమకు ఇళ్లు కల్పించాలని వేడుకున్నారు * ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు రాష్ట్రంలో […]

Read More

కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’

రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అట్టగంటాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు మా గెలుపు చూసి ఓర్వలేక తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా సరే జగన్ రెడ్డికి రెడ్ బుక్ కనిపిస్తుంది. కలలో కూడా రెడ్ బుక్ గుర్తుకు వస్తుంది దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేసి కారులో డోర్ […]

Read More

నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలి!

-ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి -అన్ని స్కూళ్ళలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయండి -సిఎంతో సహా అందరం మోడల్ పిటిఎం సమావేశాలకు హాజరవుతాం -గత ప్రభుత్వం వేలకోట్లు వెచ్చిస్తే 2లక్షలమంది విద్యార్థులు ఎలా తగ్గారు? -బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు -“సాల్ట్” ప్రాజెక్టుపై పాఠశాల విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి: నాణ్యమైన […]

Read More

జాతీయస్థాయి త్రోబాల్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విజయ “క్రాంతి” కాలేజ్ విద్యార్థి

చల్లపల్లి: జాతీయస్థాయి త్రో బాల్ లో విజయ క్రాంతి కాలేజ్ విద్యార్థి ఉత్తమ ప్రతిభను కనపరిచాడు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో క్రాంతి కళాశాల ప్రిన్సిపాల్ దుట్ట శివరామ ప్రసాద్ మాట్లాడుతు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన 16వ సౌత్ జోన్ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్షిప్ 2024- 2025 లో ఆంధ్రప్రదేశ్ త్రో బాల్ జట్టులో క్రాంతి కాలేజ్ విద్యార్థి జనుముల ప్రబోధ్ కుమార్ (మెరకనపల్లి) ఉత్తమ ప్రతిభను […]

Read More

కిడ్నాప్ ను ఛేదించిన పోలీసులు

వినుకొండ, మహానాడు: వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద గురువారం ఉదయం కిడ్నాప్ గురైన ఒంటేరు నాగరాజుని పోలీసులు క్షేమంగా పట్టుకున్నారు. మర్రిపాలెం వద్ద గాయాలతో ఉన్న నాగరాజుని పోలీసులు గుర్తించి బాధితున్ని బండ్లమోటు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు బాధితుని విచారించి, వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాగరాజుని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read More

విద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో అధికారులు చర్యలు

– ముగ్గురు సస్పెండ్, ఉద్యోగాల నుంచి ఇద్దరి తొలగింపు కారంపూడి, మహానాడు: పల్నాడు జిల్లా కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించే బి.రవికుమార్ విద్యార్థినులను ల్యాబ్ కు పిలిపించి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులతో అలాగే ప్రవర్తించడంతో పాటు వారికి రాత్రి సమయాల్లో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ తండ్రి గమనించి.. తమ కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం […]

Read More

స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలు నాటండి

– బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర విజయవాడ, మహానాడు: నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ల దగ్గర గాని, వీధుల్లో గాని అమ్మ పేరుతో మొక్కను నాటండి అని నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించిన “మా కే నామ్ పే ఏక్ పెడ్” (అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం) శుక్రవారం మహిళా మోర్చా అధ్యక్షురాలు […]

Read More

సమగ్ర ప్రణాళికతో ఆదివాసీల్లో పేదరికం రూపుమాపుతాం

– నేటిటీ డోలీ మోతలు బాధాకరం… ఆ పరిస్థితి మారుస్తాం – గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ స‌ర్కిళ్ల‌ ఏర్పాటు – గిరిజనుల అభివృద్ధి కోసం ఇకపై చైతన్యం 2.0 కార్యక్రమం – 2,191 గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ కల్పిస్తాం – రూ.2,373 కోట్లతో ప్రతి గిరిజన కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు – కూటమి ప్రభుత్వంలో వివక్ష ఉండదు…కక్ష సాధింపులుండవు – గత పాలకులు దోచిన […]

Read More

పని వేళల్లో కార్యదర్శులు సచివాలయంలో ఉండాలి

* అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు * ఆకస్మిక తనిఖీల్లో కమిషనర్ హరికృష్ణ ఆగ్రహం గుంటూరు, మహానాడు: నగరంలోని వార్డు సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ, పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) కె.హరికృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ సంపత్ నగర్ లోని 59, 60, 61, 62, […]

Read More

గిరిజన సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌

అమరావతి, మహానాడు: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన సోదరులకు నా శుభాకాంక్షలు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాం. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం […]

Read More