– వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, మహానాడు: అబద్ధాలు జన్మ నక్షత్రంగా తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా జగన్రెడ్డి వ్యవహరిస్తున్నారు. విశాఖ అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాలా అండగా నిలబడితే నిస్సిగ్గుగా జగన్రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. బాధితులకు అందుతున్న పరిహారంపై కూడా దిగజారి రాజకీయాలు చేస్తున్న జగన్రెడ్డిని ప్రజలు క్షమించరు. ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకునేందుకు […]
Read Moreనేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం..
చరిత్ర సృష్టించిన భారత్.. ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా..? చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుని సౌత్ పోల్పై కాలు మోపిన మొదటి దేశంగా అవతరించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది.. ఈ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష వేడుకలు నిర్వహించేందుకు భారత్ నిర్ణయించింది. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..? చంద్రుని […]
Read Moreఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..
ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది.. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా సాప్ట్ ల్యాండింగ్ చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్లో గగన్యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షం లోకి పంపడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
Read Moreమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామాత్యులు దామోదర రాజనర్సింహాతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం , కవ్వంపల్లి సత్యనారాయణ , […]
Read Moreఅన్న క్యాంటీన్ లో ఉపాధి కల్పించండి
నిషేధిత జాబితాలో భూమిని చేర్చారు, న్యాయం చేయండి 30 వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” లో విన్నపాలు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి భరోసా అమరావతి: ఆపదలో ఉన్న వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” అండగా నిలుస్తోంది. ఉండవల్లి నివాసంలో 30వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను నేరుగా […]
Read Moreవిశ్వమంతా తెలిసిన విలువైన నేత
వినోదరాయునిపాలెం విలువైన విజ్ఞాన వైవిధ్యం గల విశ్వమంతా తెలిసిన నేత వారే టంగుటూరి ప్రకాశం పంతులు టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావులు. సహృదయం గలవారు. టంగుటూరు వారంటేనే టంకంలాంటి వారు చురుకుతనం చిలిపితనం కలవారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మహా పెద్ద కుటుంబం మన ప్రకాశం పంతులు గారిది మారాం చేసేవారు బడికి వెళ్లాలంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు […]
Read Moreఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ కు క్యాట్ బ్రేక్
తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ మధుసూదన్ రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన తనను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ లోని క్యాట్ ధర్మాసనం.. మధుసూధన్ రెడ్డి సస్పెన్షన్ ను నిలిపేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తుంటే ఆయన్ను సస్పెండ్ చేసిన విధానం సరిగా […]
Read More