న్యూఢిల్లీ: కొత్త సిమ్ కార్డు తీసుకున్నప్పటికీ, రీసైకిల్డ్ నంబర్ మీకు వస్తే స్పామ్ కాల్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త సిమ్ కార్డు తీసుకున్నా కొన్నిసార్లు స్పామ్ కాల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. దానికి గల కారణం.. టెలికాం సంస్థలు రీసైకిల్డ్ నంబర్లు ఇవ్వడమే. అలా మీకు రీసైకిల్డ్ నంబర్ వస్తే మాత్రం స్పామ్ కాల్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు వారు. గతంలో వేరొకరు ఉపయోగించి ప్రస్తుతం వాడుకలో […]
Read Moreరాత్రి వేళలో మట్టి తరలింపు!
– కడపలో ట్రాక్టర్ లోడు రూ. 2,000 కడప, మహానాడు: సిద్ధవటం మండలం, టక్కోలి ఎర్ర చెరువు నుంచి ప్రతినిత్యం రాత్రి వేళలో జెసిబి యంత్రంతో ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిని మట్టి మాఫియా విచ్చలవిడిగా జిల్లా కేంద్రం కడపకు తరలిస్తోందని ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ట్రాక్టర్ విలువ 2000 రూపాయలకు విక్రయిస్తూ అక్రమ సంపాదన దందా సాగుతోందని తెలిపారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి […]
Read Moreకడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్పై వేటు
– వివేకా హత్యకేసు నిందితుడికి సకల వసతులు – జైళ్లశాఖ అదనపు డీఐజీ వర్ర పసాద్ను గుంటూరు డీఐజీగా బదిలీ కడప జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగిన కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్పై బదిలీ వేటు పడింది. మాజీ మంత్రి వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్రెడ్డికి జైలులో అన్ని సౌకర్యాలు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు పలు ఫిర్యాదులు రావడంతో సూపరింటెండెంట్ ప్రకాష్ను బదిలీ […]
Read Moreభాగ్యనగర్ కార్యకర్తల ఆత్మీయత కట్టిపడేస్తుంది
– ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ హైదరాబాద్: “భాగ్యనగర్ బీజేపీ కార్యకర్తల ఆత్మీయత మనసును కట్టిపడేస్తుంది.. ఇంతటి ఆత్మీయత, అభిమానం దేశంలో మరెక్కడా ఉండదు”అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అధికారంతో సంబంధం లేకుండా సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచ్చే కార్యకర్తలకు తెలంగాణలో కొదువలేదన్నారు. ఎంత తక్కువమంది కార్యకర్తలను కలుద్దామనుకుంటే, అంత ఎక్కువమంది వస్తారని ఆనందం […]
Read Moreక్షత్రియ ఎమ్మెల్యేలకు సన్మానం
విజయనగరం: ఏపీ క్షత్రియ ఫెడరేషన్ విజయనగరంలో నిర్వహించిన క్షత్రియ ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమం దృశ్యం. చిత్రంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తదితరులు. ఈ సందర్భంగా ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన 7 గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని క్షత్రియ ఫెడరేషన్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
Read Moreవివాహ వ్యవస్థపై సడలుతున్న నమ్మకం
– పెరుగుతున్న ‘లివ్ఇన్’ ట్రెండ్ (రాళ్లపల్లి) ‘‘పెళ్లంటె పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు..’’ అంటూ త్రిశూలం అనే సినిమాలో సినీ కవి ఆత్రేయ రాసిన పాట హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను గొప్పగా చెప్తుంది. పెళ్లితో అమ్మాయి, అబ్బాయిని ఒక్కటి చేయడానికి చేసే తంతు.. అందులో పాల్గొనే ఇరు కుటుంబాల పెద్దలు, పిన్నలు అందరికీ ఒక్కో తరహా బాధ్యతలు […]
Read Moreశభాష్ లోకేష్!
– యువత నైపుణ్య వృద్ధిలో ఏపీని నెంబర్ 1గా చేసేందుకు తొలి అడుగు – నారాను ప్రశంసించిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నైపుణ్య గణన(స్కిల్ సెన్సస్)ని అర్థవంతంగా చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నారు.. ఇది రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి, ప్రముఖంగా యువకులు, విద్యార్థులకు నైపుణ్య వృద్ధితో సానుకూల ఫలితాలను […]
Read More‘చేతన’ సేవలు భేష్
– బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పెనుకొండ : సామాజిక సేవలో చేతన ఫౌండేషన్ సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత కొనియాడారు. పెనుకొండలో 100 మందికి కుట్టుమిషన్లు, ట్రై సైకిళ్లు, తోపుడు బండ్లను మంత్రి సవిత చేతుల మీదుగా చేతన ఫౌండేషన్ నిర్వాహాకులు అందజేశారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. […]
Read Moreఅంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలి
* విద్యార్థులు శాస్ర్తవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం అందిస్తాం * రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ * స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో భేటీ * రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ హైదరాబాద్: అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై […]
Read Moreఎస్హెచ్జీ సభ్యులకు చెక్ల పంపిణీ
జగ్గయ్యపేట, మహానాడు: దేశంలోని అన్ని ఎస్హెచ్జీ సభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ. 3 కోట్లు చొప్పున అందించారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో రెండు మండలాలు జగ్గయ్యపేట, వత్సవాయి వారికి పది లక్షలు చొప్పున అందించారు. అందుకు సంబంధించిన చెక్ లను జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా మండల సమాఖ్య అధ్యక్షరాలు గద్దె […]
Read More