వికారాబాద్ జిల్లా: నావంద్గి రైల్వే స్టేషన్ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గుడ్స్ ట్రైన్ రావడంతో పట్టాలపై ఆ మహిళ అలాగే పడుకుంది. తన శరీరాన్ని ఏ మాత్రం కదపకుండా ట్రైన్ పూర్తిగా వెళ్ళేంద వరకు అలానే పడుకుంది. ట్రైన్ వెళ్ళిపోయాక మహిళా సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..
Read Moreరెవెన్యూ సదస్సులను విజయవంతం చేద్దాం
– ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట రాజేష్ అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేయనున్న త్వరలో జరుగబోయే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేద్దాం…రెవెన్యూ శాఖకు పట్టుకొమ్మగా ఉన్న గ్రామ స్థాయి వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి రెవెన్యూ సదస్సులు బాగా ఉపకరిస్తాయని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన రామిశెట్టి వెంకట రాజేష్ అన్నారు. రెవెన్యూ కార్యాలయాలలో ఉద్యోగులు పనిచేసే […]
Read Moreసల్కం చెరువులో ఉన్న ఓవైసీ భూములను కూల్చే దమ్ముందా?
– ఒవైసీ కాలేజీని కూల్చే దమ్ముందా? – దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలి – మీ బుల్డోజర్లకు పాతబస్తీ వెళ్లడానికి డీజీల్ లేదా? – ఆ అక్రమ కట్టడాలు కమీషనర్ గారికి కనిపిస్తలేవా? – దమ్ము, ధైర్యం ఉంటే పాతబస్తీ చెరువుల కబ్జాల నుంచి విముక్తి చేయండి – 13వేల నిర్మాణాలను కూలగొట్టే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? – దానం నాగేందర్ చేసిన […]
Read More15 రోజుల్లోగా నియామకాలు పూర్తి చేస్తాం
– డీఎస్సీ 2008 బాధితులకు సీఎం కార్యాలయం హామీ – సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తరలివచ్చిన బాధితులు – సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డి తో చర్చలు హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని 2008 డీఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తరలివచ్చారు. డీఎస్సీ-2008 సాధన సమితి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా […]
Read Moreఅంగన్వాడీ ల నుంచి యూనివర్సిటీల వరకు ప్రత్యేక దృష్టి సారించాం
-గతంలో ఏ ప్రభుత్వము ఆలోచించని రీతిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆలోచిస్తుంది -ఈ రాష్ట్ర యువత దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తుంది -యువతను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సింగరేణి అధికార బృందాన్ని అభినందిస్తున్నాను -యూనివర్సిటీ విద్య పరిశ్రమలకు ఉపయోగపడేలా స్కిల్ యూనివర్సిటీ – యూపీఎస్సీ మెయిన్స్ కి ఎంపికైన వారికి సింగరేణి తరఫున ప్రోత్సాహకంగా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]
Read Moreమీ లక్ష్యం సివిల్స్ ఎంపికే కావాలి
* మెయిన్స్లో విజయం సాధించిన వారికి రూ.లక్ష అందజేస్తాం * మా ప్రాధాన్యం విద్యా, ఉద్యోగాలు…. వ్యవసాయం, రైతు సంక్షేమం * రాబోయే ఒలింపిక్స్లో రాష్ట్ర యువత పతకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ * 15 రోజుల్లో అన్ని వర్సిటీలకు వీసీలు, ప్రొఫెసర్ల నియామకం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * సివిల్స్ మెయిన్స్కు క్వాలిఫై అయిన 135 మందికి రూ.లక్ష చొప్పున చెక్కుల అందజేత హైదరాబాద్: […]
Read Moreబాబు, లోకేష్ చొరవతోనే 12 పారిశ్రామిక పార్కులు
ఇటీవలి బాబు,లోకేష్ ఢిల్లీ పర్యటన ఆంతర్యం అదేనా? ఏపీకి మాత్రమే ఇస్తే రాజకీయం దుమారం అందుకే మిగిలిన రాష్ట్రాలకూ 12 పార్కులు ఈ వారం ప్రారంభం లోనే ఆమోదం? బిజినెస్ స్టాండర్డ్ పత్రిక నివేదిక ఢిల్లీ: బిజినెస్ స్టాండర్డ్ పత్రిక అదిరేటి కబురు అందించింది. కేంద్ర మంత్రివర్గం బీహార్, ఆంధ్ర, పంజాబ్లో 12 పారిశ్రామిక పార్కుల కోసం రూ. 25,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించనున్నదని పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం తెలంగాణ, […]
Read Moreఅంతరిక్షంలో సునీతకు ఏమైంది?
సునీతా విలియమ్స్కు ‘స్పేస్ ఎనీమియా’ ముప్పు స్టార్లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే (వాసు) అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమికి తిరిగివచ్చేందుకు వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వచ్చింది. జూన్ 5న వీరిని తీసుకెళ్లిన స్టార్లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు […]
Read Moreలడఖ్లో కొత్తగా ఐదు కొత్త జిల్లాలు
– జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లా జిల్లాల ఏర్పాటు – అమిత్ షా కీలక ప్రకటన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. వాటిని జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లాలుగా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఫలాలు […]
Read Moreధర్మ పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్
హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్.. 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. హిందూ జీవన విధానం విశ్వవ్యాప్తం చేయడం కోసం లెక్కకు మించి పోరాటాలు.. ఆందోళన నిర్వహించి విజయం సాధిస్తోంది. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం.. లోక కళ్యాణం కోసం సమాజ సేవ చేయడం.. తద్వారా హిందూ ధర్మాన్ని రక్షించడమే లక్ష్యంగా పని చేస్తోంది. హిందువులను జాగృతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. ప్రధానంగా “అయోధ్య శ్రీ […]
Read More