జగ్గయ్యపేట: ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అధిక వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామంలో మున్నేరు డ్యాం వద్ద ఇదివరకు వేసిన ఇసుక కట్టలు తెగిపోయి మున్నేరు నీరు అంతా కాలవకు ఎక్కకుండా నీరు మొత్తం ఏటి ద్వారా సముద్రానికి వెళ్లి మున్నేరు డ్యామ్ కింద ఉన్న పంట పొలాలకు సరిగా నీరు అందకపోవడంతో రైతులు భయాందోలనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రైతులతో, […]
Read Moreలొల్ల లాకుల ఆధునీకరణ పై దృష్టి సారించండి
– ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధవళేశ్వరం: ఆనకట్ట పరిధిలో బొబ్బర్లంక వంతెనపై ఉన్న రహదారి పూర్తిగా పాడైపోయిందని ఆ రహదారిని కలెక్టర్ నిధులతో అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. అలాగే లొల్లలాకులు శిథిలావస్థకు గురైన అంశాన్ని కలెక్టర్ కు ఆయన వివరించారు. కోనసీమ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని లొల్లలాకుల ఆధునీకరణను వెంటనే చేపట్టాలని గత శాసనసభ లో సభ […]
Read Moreఎన్డీఏ సమన్వయ కమిటీల ఏర్పాటు కృషి
– ప.గో. జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు భీమవరం: భీమవరం నియోజకవర్గం వీరవాసరం భీమవరం మండల కమిటీల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప.గో. జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల పట్టణ నియోజకవర్గస్థాయి వరకు ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీల […]
Read Moreహోం మంత్రిగా వంగలపూడి అనిత వైఫల్యం
-కాగితాలకు ఇచ్చిన విలువ, ఉత్తరాంధ్ర ప్రజలపై లేదా? -వంగలపూడి అనిత ఒక అసమర్థ హోం మంత్రి -ముచ్చుమర్రిలో బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు -అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేనే లేదు -వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్య్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖపట్నం: హోం మంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని, ఆమె ఒక అసమర్థ హోం మంత్రి అని వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి […]
Read Moreలైఫ్ మిషన్లో ఒకే ఒక్కడు.. చంద్రబాబు నాయుడు
– లైఫ్ మిషన్లో తెలుగు రాష్ట్రాలు భేష్ – గ్లోబల్ ఛార్జ్ దిశగా భారత్ వడివడిగా అడుగులు – ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంట్రిగ్రిషన్ ఆఫ్ మిషన్లైఫ్కు సమగ్రవిధానం – 2070 నాటికి కర్బన ఉద్గారాల్ని సున్నాకు తీసుకురావడమే ముందున్న లక్ష్యం – లైఫ్ మిషన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు – ఇంధన సామర్థ్యానికి కీలక గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ – చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(సీఐసీ) హీరాలాల్ సమారియా – […]
Read Moreఅన్నక్యాంటీన్ లకు సెల్ కాన్ సీఎండీ రూ. 26.25 లక్షల విరాళం
– సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత హైదరాబాద్, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్నక్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు రూ.26.25 లక్షలను విరాళంగా అందించారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నక్యాంటీన్లలో భోజనం […]
Read Moreఇండ్ల స్థలాల కోసం ఏకతాటిపైకి హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలు
-మీడియా అకాడమీకి వినతి -సానుకూలంగా స్పందించిన చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ల ఐక్యకార్యాచరణ సమితి (JAC) సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్ లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ సీనియర్ సభ్యులు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ని హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ లైన ది జర్నలిస్ట్స్ హౌసింగ్ కో-ఆపరేటివ్ […]
Read Moreఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే ఫామ్ హౌస్
-ఫిలిం యాక్టర్లతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు -కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హైదరాబాద్: వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల సమస్యలు చూపేందుకు v6 ఛానెల్ ను స్థాపించాము. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా, తెలంగాణ కల్చర్ చూపించింది […]
Read Moreవైకాళీయమర్ధనం
-ప్రజలే కృష్ణులు అని జగన్ చెప్పింది నిజమే. ఎన్నికల ముందు తనను అహంకారంతో అర్జునుడితో పోల్చుకున్నాడు జగన్. నిజంగా జగన్ అర్జునుడైయుంటే.. “కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః | మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్” రజోగుణం నుండి పుట్టిన కామ, క్రోధములు అతి పాపకరమైనవి, అతి భయంకరమైనవి. అర్జునా వీటిని ఈ లోకంలో నీ శత్రువులుగా భావించు అని గీతలో కృష్ణుడు అర్జునుడ్దికి చెప్పిన విషయం అర్థం […]
Read Moreవైసీపీ పాలనలో ప్రతి పల్లెలో భూ కబ్జాలే….
• 1వ తేదీ నుండి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు • వీఆర్వో నుండి కలెక్టర్ వరకు గ్రామాల్లోనే అధికారులు • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి • మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి మంగళగిరి, మహానాడు: వైసీపీ పాలనలో ప్రతి పల్లెలో భూ కబ్జాలు చోటుచేసుకున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా గ్రీవెన్స్ కు వచ్చే అటువంటి ఫిర్యాదులతోపాటు ఇతర అంశాలపైనా ఇస్తున్నవినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను […]
Read More