– కూటమి సర్కారుపై షర్మిల ఫైర్ విజయవాడ, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రజలను వణికిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖకు నిద్రమత్తు వీడడం లేదని ఎన్డీయే కూటమి సర్కారుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. జ్వరాలతో ప్రభుత్వాస్పత్రులు నిండిపోతున్నా.. కూటమి సర్కారుకి కనీసం సూది గుచ్చినట్టయినా లేదని విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో […]
Read Moreమేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం
– సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనం – తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండుగ రోజు – సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: దసరా వరకు మంచిరోజులు లేవని వేదపండితులు సూచించారు. అందుకే ఇవాళ హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారు. సోనియమ్మ […]
Read Moreబడ్జెట్ లో అన్నదాత అభ్యున్నతికి సింహాభాగం
– యూపీ మంత్రికి చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: రైతుల అభ్యున్నతికి రాష్ట్ర బడ్జెట్ లో సింహాభాగం కేటాయించామని, అలాగే రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహి కి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రాష్ట్ర పర్యటనకు బుధవారం వచ్చిన ఉత్తరప్రదేశ్ మంత్రిని మంత్రి తుమ్మల ఐటీసీ కోహినూర్ లో మర్యాదపూర్వకంగా […]
Read Moreఏకలవ్య పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
– కొడవలూరు పరిధిలోని ఈఎంఆర్ఎస్ పాఠశాలను పరిశీలించిన ఎంపీ – ప్రతి తరగతి గదిని పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి – పాఠశాలలో వసతులపై ఆరా.. పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి – ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తామని హామీ కొడవలూరు : గిరిజనాభివృద్ధికి ఎంతో ఊతమిచ్చే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ అన్నారు. బుధవారం కొడవలూరు […]
Read Moreతెలుగుదేశం పార్టీకి ధర్మవరం పెట్టని కోట
ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక సైనికుడు.. పరిటాల శ్రీరామ్ వారికి అన్ని విధాలుగా పార్టీ న్యాయం చేస్తుంది ధర్మవరంలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా శ్రీరామ్ పండుగ వాతావరణంలో పార్టీ కార్యాలయం ప్రారంభం ధర్మవరం: ధర్మవరం అంటే.. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అని.. నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని గాంధీ సర్కిల్లో టీడీపీ కార్యాలయాన్ని ఆయన పునఃప్రారంభించారు. గతంలో ఇక్కడున్న పార్టీ కార్యాలయాన్ని […]
Read More‘వక్ఫ్’పై ఎన్డీయే వ్యతిరేక శక్తులే గగ్గోలు!
– బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విజయవాడ, మహానాడు: వక్ఫ్ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లు ని మద్దతు ఇవ్వకండి అంటూ కేవలం ఎన్డీయే వ్యతిరేక శక్తులే గగ్గోలు పెడుతున్నాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు పేద బలహీన ముస్లిమ్స్ కు […]
Read Moreటమోటా రైతులకు సబ్సిడీలు ఇవ్వండి
పందిరి పద్దతిలో సాగే టమోటా రైతులకు ప్రధాన పరిష్కారం రేషన్ షాపుల్లో బఫర్ ని జీరో చేయండి.. పరిటాల సునీత జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కి ఎమ్మెల్యే సునీత వినతి జిల్లా ఎస్సీతో భేటి.. లా అండ్ ఆర్డర్ కి సహకరిస్తామన్న సునీత అనంతపురం: టమోటా రైతులను ఆదుకోవాలంటే.. పందిరి పద్ధతిలో సాగుచేయడమే ప్రధాన పరిష్కారమని… ఇందు కోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇవ్వాలని మాజీ మంత్రి, రాప్తాడు […]
Read Moreరివర్స్ టెండర్ విధానం రద్దు
సాగునీటి రైతు సంఘాల ఎన్నికలు పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దు పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయాలు తొలి ఈ-కేబినెట్ సమావేశం అమరావతి: రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి ఈ-కేబినెట్ జరిగింది. ఈ సందర్భంగా […]
Read Moreజగన్ సర్కారు భోజనం బిల్లులు చెల్లించలేదు!
– ‘వారధి’కి బాధిత మహిళల ఫిర్యాదు – ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. – బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు హామీ విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం హయాంలో 2019 నుండి 2023 సంవత్సరం వరకు అరకు పార్లమెంట్ పరిధిలో యువజన శిక్షణ కేంద్రాల్లో పెట్టిన భోజనాల బిల్లులు రూ. 72 లక్షలు చెల్లించలేదని పి.జయ, ఝాన్సీ, సరస్వతి ఫిర్యాదు చేశారు. వీరితో ఎమ్మెల్యే విష్ణు […]
Read Moreరాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదు. ఇక ప్రజలకా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మెరుగు నాగార్జున తాడేపల్లి: రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నారా వారి రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోందన్న ఆయన, సీఎం చంద్రబాబు దారుణంగా ఆటవిక పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయ కక్షతో పరిపాలన సాగుతోందని, యథేచ్ఛగా దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసం జరుగుతున్నా.. […]
Read More