– సద్వినియోగం చేసుకోవాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అమరావతి: ఆర్బీఐ నిర్వహించే క్విజ్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు క్విజ్ పోటీలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ డా. జి.సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తదితరులతో […]
Read Moreప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు సీనియర్ అధికారులు
– 26 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్లు – ఏపీ సర్కార్ కీలక నిర్ణయం అమరావతి: ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు 26 జిల్లాలకు సీనియర్ అధికారుల్ని నియమించింది. వివిధ జిల్లాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే.. ఎన్టీఆర్ జిల్లాకు సీసీఎల్ఏ జయలక్ష్మీ విశాఖకు ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్గౌర్ ఏలూరుకు శశిభూషణ్ అనంతపురం జిల్లాకు కాంతిలాల్ దండే పార్వతీపురం మన్యం జిల్లాకు కోన శశిధర్ పశ్చిమ గోదావరి […]
Read Moreహైదరాబాద్ లో మరో జూ పార్క్
అనంతగిరిలో నేచర్ వెల్ నెస్ సెంటర్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల హెల్త్ హబ్ టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త పాలసీలు హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక ఫోకస్ స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కొత్త విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను […]
Read Moreగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు వేగవంతం
* రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆధ్వర్యంలో విచారణ * జిల్లాలోని శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు ఘటనా స్థలం సందర్శన * దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ గుడ్లవల్లేరు: శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో జరిగిన ఘటనపై […]
Read Moreతల్లితండ్రుల పేరుమీద మొక్కలు నాటాలి
నాటిన మొక్కలు వృక్షాలు అయ్యేవరకు తల్లితండ్రుల్లా సంరక్షించాలి నూజివీడులో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం -రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు /ఏలూరు, ఆగష్టు, 30 : ప్రతీ ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరుమీద రెండు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం […]
Read Moreఆడపిల్లల భద్రతకు కట్టుబడి ఉన్నాం
* మహిళల విషయంలో తప్పు చేస్తే సహించేది లేదు * గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన బాధాకరం *ముఖ్యమంత్రి చొరవతో అధికార యంత్రాంగమంతా రంగంలోకి దిగింది * త్వరలోనే నిజానిజాలు తేల్చి చర్యలు తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర గుడ్లవల్లేరు: ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాలున్నాయనే ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో […]
Read Moreమియావకీ విధానంలో వనాల అభివృద్ధి
• తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంపు • మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి • రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే బాధ్యతను తీసుకుందాం • గత ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్ల ఎర్రచందనం, సహజ వనరలు దోపిడీ • మేం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తాం • శుక్రవారం మంగళగిరిలో జరిగిన వనమహోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడి తో కలిసి పాల్గొని, […]
Read Moreహరితాంధ్రప్రదేశ్ కోసం అడుగేద్దాం…. పర్యావరణ పరిరక్షణకు కృష్టి చేద్దాం
•రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం వస్తే అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ •మొక్క లేకపోతే మానవ మనుగడే లేదు…చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు •175 నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటు… నీటి వనరులు, సహజ వనరుల పరిరక్షణ •ప్రకృతి ప్రజల ఆస్తి…. దాన్ని అందరం కాపాడుకోవాలి •ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలు అయినా నాటాలి… చెట్లను పెంచాలి •ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరిక… అడవిలో కాలు పెడితే సంగతి తేలుస్తాం […]
Read Moreమంత్రి ఆనంతో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల భేటీ
అమరావతి: దేవాలయాల ఖ్యాతిని ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రి రామనారాయణ రెడ్డి పలు ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలను కలిశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల వైభవ పరిరక్షణకు వంశపారంపర్య ధర్మకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి కోరారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను […]
Read Moreకాలువ లోకి దూసుకెళ్లిన ఆటో
– తప్పిన పెద్ద ప్రమాదం – ఆటోలో స్కూల్ పిల్లలు – ప్రమాదకర స్థాయికి కొన రోడ్ – పట్టించుకోని పాలకులు మచిలీపట్నం రూరల్: మచిలీపట్నం మండలం కొన రహదారిలో ఆటో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మచిలీపట్నం శివగంగ ప్రాంతంలో కాన్వెంట్ నుండి ఇరవై మందికి పైగా చిన్నారులతో కొన గ్రామం వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న మరో వాహనం కు దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పింది. […]
Read More