సిసికెమెరా పెట్టిన నిందుతులను కఠినంగా శిక్షించాలి

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ విజయవాడ: కళాశాల వాష్ రూం లలో సిసి కెమారాలు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరా […]

Read More

బీజేపీలోకి భారీ చేరికలు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో నరేంద్రమోదీ పరిపాలనకు ఆకర్షితులై రాష్ట్ర బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ కృష్ణ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ కి సంబంధించిన వైసీపీ నాయకులు గంగా రాజేష్ రెడ్డి పార్టీలోకి చేరడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా పార్టీలోకి చేరిన వారిలో ప్రధానంగా గంగా రాజేష్ రెడ్డి అనుచరులతో చేరడం జరిగింది. పురంధేశ్వరి  […]

Read More

దేశం కోసం…ధర్మం కోసం…వికసిత భారత్ కోసం బిజెపిలో చేరండి

దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపీ శ్రీనివాస్ అధ్యక్షతన విజయవాడ భవానిపురం శాసనసభ్యులు సుజనా చౌదరి కార్యాలయం నందు బిజెపి ఓబీసీ మోర్చా సదస్యత అభియాన్ కార్యశాల లో ముఖ్య అతిధులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ పూస రాజు పాల్గొన్నారు. ముందుగా వన మహిత్సవం సంధర్భంగా మొక్కలు నాటిన పురందేశ్వరి ఉద్యమంగా మొక్కలు నాటి […]

Read More

విద్యార్థుల ప్రోగ్రెషన్ లో తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం

– చంద్రంపాలెం జడ్పీహెచ్ పాఠశాల ఆకస్మిక తనిఖీ – సమస్యలపై విద్యార్థుల నుంచి ఆరా – మరుగుదొడ్ల నిర్వహణలో లోపాలను గుర్తించిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, మహానాడు: బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలకు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలతో భారీగా స్వాగతం […]

Read More

బాధ్యులెవరైనా వదిలిపెట్టేది లేదు

మంత్రి కొల్లు రవీంద్ర కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, గత మూడు రోజులుగా ఈ సంఘటన తెలిసినప్పటికీ యాజమాన్యం నొక్కి పెడుతూ ఉందని, ఈ సంఘటన విషయమై వారు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు వుంటాయని కళాశాల యాజమాన్యం బెదిరించారని విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చారు. తమకు ఎట్టి పరిస్థితుల్లోనైనా న్యాయం జరగాలని అంతవరకు కళాశాలకు వెళ్ళమని విద్యార్థులందరూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఈ సంఘటనలో వాస్తవాలు వెలికితీసి […]

Read More

అత్యంత సంపన్న శునకంగా గిన్నిస్ రికార్డు

ఈ జర్మన్ షెఫర్డ్ శునకం పేరు గుంథెర్-6. రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న శునకంగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. కర్ణాటా లీబెన్స్టీన్ కుమారుడు 1992లో మరణించడం తో తన ఆస్తినంతటినీ గుంథెర్-3పేరు మీద రాశారు. ఈ ఆస్తుల నిర్వహణ బాధ్యతలను తన స్నేహితుడు మియాన్ కు అప్పగించారు. మియాన్ ఈ ఆస్తులను విపరీతంగా పెంచడం తో గుంథెర్-6కు కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు సంక్రమించాయి.

Read More

గుడివాడ గడ్డం గ్యాంగ్.. నీలి చిత్రాలు!

– నిందితుడి వెనుక వైసీపీ నేత కొడాలి నాని అండ? – గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ ఘటన వెనుక విస్తుపోయే నిజాలు (రమణ, మచిలీపట్నం) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ లో హిడెన్‌ కెమెరాలు పెట్టి, వీడియోలు తీస్తున్న ఘటన 2022 నుంచి ఉందన్న విమర్శలు ఉన్నాయి. అది నేడు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ళుగా దాదాపుగా 300 పైన వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. గర్ల్స్ హాస్టల్ లో కెమెరాలు […]

Read More

త్వరితగతిన బైపాస్, రహదారుల నిర్మాణాలు

– సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని, ఎన్ హెచ్ ఏ ఐ పీడీ తో పెమ్మసాని గుంటూరు, మహానాడు: కాజా – గొల్లపూడి, చిలకలూరిపేట బైపాస్ నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి… పెదకాకాని వద్ద గుంటూరు ప్రవేశ మార్గం టెండర్ల పని పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్. […]

Read More

వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం ప్రతిష్ఠాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు అయ్యి మొక్కలు నాటాలని, ఈ ప్రకృతిలో మానవుడి ప్రథమ లక్ష్యం పర్యావరణం పరిరక్షణ అని, ఖాళీ స్థలాల్లో వీరివిగా మొక్కలు పెంచి చెట్లను పరిక్షించుకుందాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఏపీ వన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం […]

Read More

నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోండి

– గుడ్లవల్లేరు ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు సీఎం ఆదేశం అమరావతి, మహానాడు: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్ళాలని ఆదేశించారు. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ […]

Read More