– నిస్వార్థంగా సేవలందిస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలు మొన్నటికి మొన్న కేరళలోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సం జరిగింది. దీంతో చాలా మంది చనిపోయి, నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రంగంలోకి దిగి, ప్రచారానికి అత్యంత దూరంగా వుంటూ సమాజానికి సేవ చేశారు. ప్రజలు, ఇబ్బందులున్న వారికి సేవలు చేశారు. ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు చేసిన సేవలను అక్కడి చర్చి పాస్టర్లు కూడా బహిరంగంగానే మెచ్చుకున్నారు. మళ్లీ […]
Read Moreహైదరాబాద్లో ఘోర ప్రమాదం
హైదరాబాద్: ఆదివారం ఉదయం 8:09 గంటలకు హైదరాబాద్లోని వనస్థలిపురంలోని వివేకానంద పార్కు వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో బాధితుడు కొన్ని మీటర్ల మేర గాలిలోకి ఎగిరిపడ్డాడు.
Read Moreనేపాల్లో క్రైస్తవుల ఘర్వాపసీ
నేపాల్ లో 288 కుటుంబాలకు చెందిన 1421 మంది మతం మారిన హిందువులు తమ స్వధర్మంలోకి వచ్చారు. గత కొంతకాలంగా నేపాల్ ను టార్గెట్ చేసుకుని చైనా కమ్యూనిస్టుల ప్రభుత్వం, మరోవైపు క్రైస్తవులు ఇంకొక వైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు చిన్న దేశం నేపాల్ లోకి వేలాదిగా రావడం, స్థానిక హిందువులను ప్రలోభాలతో ఆకర్షించి, లేదా బెదిరించి వారిని మతం మార్చి తమ చెప్పుచేతల్లో పెట్టుకుం న్నారు. ఈ […]
Read Moreరాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ
– బ్రాహ్మణపల్లిలో విపిఅర్ కు ఘన స్వాగతం – విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వాటర్ ప్లాంట్లు ప్రారంభం – ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సరక్షిత తాగునీరు అందివ్వడమే నా లక్ష్యం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేయడం తన అభిమతమన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి […]
Read Moreభారీ వర్షాలు, వరదలు… రక్షణ నిమిత్తం
100 పునరావాస కేంద్రాలకు 13,227 మంది తరలింపు – రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వెల్లడి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని […]
Read Moreఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి
అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెస్క్యూ టీం లను ఏర్పాటు చేసుకోవాలని హైడ్రాకు ఆదేశం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి వరద ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశం వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖకు ఆదేశం ఖమ్మం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డిప్యూటీ […]
Read Moreవిశాఖ నుంచి ఖమ్మం కు హెలికాప్టర్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్న భట్టి
ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వరద ఉధృతి వల్ల ఖమ్మం పట్టణం ప్రకాష్ నగర్, తీర్థాల, వాల్యతండా లో కొంతమంది చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో ఫోన్లో మాట్లాడి చెప్పారు. అయితే హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, వాతావరణ పరిస్థితులు […]
Read Moreభారీ వర్షాలు – సహాయక చర్యలపై మంత్రి ఫరూక్ ఆరా
– నంద్యాల మద్దిలేరు వాగు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నంద్యాలలో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్ష ప్రభావం వలన చాలా ప్రాంతాలు వరద ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, అటువంటి బాధితుల వద్దకు వెళ్లి […]
Read Moreరేపు స్కూళ్ళకు సెలవు ఇవ్వండి: చంద్రబాబు
అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారం ఆదేశించారు. వర్షాలు వరదల్లో తొమ్మిది మంది చనిపోవడం బాధాకరం అని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు ఉందని చెప్పారు. ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదు అయిందని 37 సెం.మీవరకు వర్షం కురిసింది అని సీఎం తెలిపారు.
Read Moreవైసీపీ నేత పెర్ని నాని, ఇంటూరి రవికిరణ్ పై కోడిగుడ్ల తో దాడి!
గుడివాడ, మహానాడు: మహిళలు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి ని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకోగా స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. అతని కోసం మాజీ మంత్రి పేర్ని నాని వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వారిద్దరిపై కోడిగుడ్లతో దాడి చేసి తరిమి కొట్టారు. ఇటువంటి వారికి ప్రజాకోర్టు లోనే గుణపాఠం నేర్పాలని మహిళలు […]
Read More