ఆత్మీయత అడుగంటి పోయింది నేడు

పుష్కల మైన అనుబంధాలు ఎక్కడా? పుష్కరానికి ఒకసారి ఇండ్లకు వస్తే అనుబంధాలన్ని అటకెక్కి పోతుంటే ఆత్మీయత అడుగంటిపోతుంది నేడు.. గుండె నిండా సంబరాలు దూరమై ఇంటికొచ్చే పలకరింపు కష్టమయ్యే ఆరు బయట కబుర్లు వినిపించవు వెన్నెల్లో మంచాలు కనిపించవు.. ఇంటికొచ్చిన చుట్టాలతో సందళ్ళు వాళ్లు వెళ్లి పోతుంటే విషాదం ఉన్నన్నాళ్లు మనసు నిండా సంతోషం నిండైన మాటలతో మనసంతా ఆనందం.. ఇంటినిండా చిరుతిండ్ల వినోదం పంచుకొని తిని నిత్య పరమాన్నం […]

Read More

అన్నీ ఉన్నాయ్.. ఇంటి ముందు డ్రైనేజీ తప్ప

మా ఇల్లు మూడు కోట్లు అయ్యింది. మా కారు యాభై లక్షలు. మా ఇంట్లో ఎవరి ఫోన్ చూసినా లక్షకు పైనే. మా అబ్బాయిది స్పోర్ట్స్ బైక్, అదికూడా రెండు లక్షలు పైనే. మొన్ననే పది లక్షలు పెట్టి హోమ్ థియేటర్ చేయించాం. మాకు అన్నీ ఉన్నాయ్..! ఇంటి ముందు డ్రైనేజీ తప్ప. మేమే గొప్ప, అహం బ్రహస్మిః అంటూ ఎక్కడ కక్కడ ప్రకృతిని చెరబట్టి చెట్లు నరికివేసి ఆటలాడుకొన్న, […]

Read More

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: తుపాను ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రేషన్ సకాలంలో అందించాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని శానిటైజేషన్ రేషన్ సకాలంలో అందించాలని అధికారులకు సూచించారు. ఈ […]

Read More

బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

– గండ్లు పడకుండా చెరువులు,కాల్వ గట్ల పటిష్ఠతకు చర్యలు – లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు -సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు/ఏలూరు: భారీ వర్షాలు, వరదల కారణంగా చెరువులు, కాల్వల గట్లకు గండ్లు పడకుండా గట్ల పటిష్టత కు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన […]

Read More

శ్రీశైలానికి రాకపోకలు నిలిపివేత

శ్రీశైలం, మహానాడు: భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో కొండచరియలు పడుతున్న నేపథ్యంలో మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి శ్రీశైలానికి వాహన రాకపోకలు నిలిపివేశారు. ఈ మేరకు అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ప్రస్తుతానికి శ్రీశైలం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వాయిదా వేసుకోవాలని సూచించారు. యాత్రికులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. కాగా, అల్ప పీడనం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల […]

Read More

లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి

– అధికారులకు ఎమ్మెల్యే ఆనందబాబు ఆదేశం బాపట్ల, మహానాడు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, కొల్లూరు దగ్గర గల అరవింద్ వారధి వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు ఆదివారం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల దాటి వరద ప్రవహిస్తూ ఉండటంతో కొల్లూరు మండలం, భట్టిప్రోలు మండలం లోని లంక గ్రామాల్లో పర్యటించారు. […]

Read More

నాగరత్నమ్మ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం పంపిణీ

– ఘన నివాళులర్పించిన మంత్రి లోకేష్‌ గుంటూరు, మహానాడు: జిల్లాలో భారీ వర్షాల కారణంగా మంగళగిరి పట్టణం కొత్తపేటలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ(88) భౌతిక కాయానికి ఆదివారం ఉదయం రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందించారు. అనంతరం శనివారం కొండ చరియలు […]

Read More

గుంటూరులో గంజాయి మాట వినపడకూడదు

– పోలీసు అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: గుంటూరులో ఎక్కడా గంజాయి అనే మాట వినపడకూడదు. గంజాయిపై ఉక్కుపాదం మోపండి అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాల్లో డాక్టర్ పెమ్మసాని ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలో సుద్దపల్లి డొంక ప్రియాంక గార్డెన్స్ ప్రాంతంలో మహిళలు […]

Read More

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె పర్యటన

విజయవాడ, మహానాడు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి శనివారం ఉదయం పర్యటించారు. 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, భారతీనగర్, సి.టి.ఓ కాలనీ, వెంకటేశ్వరనగర్, అంబేద్కర్ నగర్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, గుణదల హరిజన వాడలతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. […]

Read More

అధికార గణం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి

– టెలి కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష జరిపారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, […]

Read More