అక్షయపాత్ర సరికొత్త రికార్డు

– ఒకేరోజు 3 లక్షల మందికి భోజనం విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో అక్షయ పాత్ర సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకేరోజు 3 లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3 లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. అక్షయపాత్ర సర్వీసులో […]

Read More

121 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద వరద

– సీఎంవో ట్వీట్ విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతి పెద్ద వరద అని సీఎంవో ఆంధ్రప్రదేశ్ ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్య ధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమర్థవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది.

Read More

మరో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

– ముందస్తు చర్యలపై ఆ 11 జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీ లతో సి.ఎస్. టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్: రేపు కూడా రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, […]

Read More

రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర

– వరద బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్: వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.‌ వరదలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటేమొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ వరదలో చిక్కుకున్న ప్రజలకు కాపాడేందుకు హెలికాప్టర్ దొరకదా? కేసీఆర్ పాలనలో […]

Read More

దేవుడిపై భారం వేసే ప్రభుత్వంతో ఏం ప్రయోజనం?

తెలంగాణ లో వరదలు బాధించాయంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై కేటీఆర్ ఆగ్రహం ప్రజల ప్రాణాలు కాపాడటంలో, వరద సహాయక చర్యల్లో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపాటు ప్రకటనలతో సరిపెట్టకుండా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీ ప్రభుత్వం నిర్వాకం బయటపడుతుందన్న కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణ లో వరదల బారి నుంచి ప్రజలను కాపాడి వారికి భరోసా కల్పించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. […]

Read More

ఫలించిన బాబు ప్రయత్నాలు

– రంగంలోకి దిగిన పవర్‌బోట్స్, 6 హెలికాప్టర్లు – ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా మొదటి ప్రాధాన్యత – సీఎం చంద్రబాబు విజయవాడ: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. […]

Read More

బాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ

విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమం అవుతున్నారు. ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read More

ప్రజా నాయకుడు పవన్‌ కల్యాణ్‌

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: సామాజిక స్ఫూర్తితో పరిపాలిస్తున్న ప్రజా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం జరిగిన ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొని, మాట్లాడారు. పవన్‌ స్ఫూర్తితో రాజకీయాలలో అనేకమంది కొత్త వారు అడుగుపెట్టారని అన్నారు. రాజకీయాల్లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టి, తనదైన […]

Read More

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఖమ్మం: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పుట్టెడు దుఃఖంతో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని వరద బాధితులు ఆక్రోశంతో ఉన్నారన్నారు. ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి మున్నేరు వరద […]

Read More

నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తాం

గత మూడు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షలాతో నష్టం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -ప్రజలు అందరు ధైర్యంగా ఉండాలి ధ్వంసయిన రోడ్లకు త్వరలోనే మరమ్మతులు రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోతే: కోదాడ నియోజకవర్గం మోతే మండలం నామవరం లోని పి యన్ ఆర్ […]

Read More