చైతన్య రథసారథి, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, అందరిని అప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తి దివంగత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.
Read Moreసత్తెనపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జన్మదిన వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి, మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, […]
Read Moreసాక్షి పత్రిక రోత రాతలను మానుకోవాలి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలను దగ్గరుండి, వేగవంతం చేస్తున్న చంద్రబాబు, లోకేష్ మీద జగన్ రెడ్డి మానస పత్రిక సాక్షిలో విషపు రాతలు రాయటాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి ఖండించారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఒక రాష్ట్రానికి విపత్తు కలిగినప్పుడు రాజకీయాలకు, ప్రాంతాలకు, సిద్ధాంతాలకు […]
Read Moreకలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయండి
– వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, మహానాడు: కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి.. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని […]
Read Moreఅత్యవసర మందుల కిట్ల పంపిణీ
– వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు విజయవాడ, మహానాడు: తుపాను, భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్ల తో పాటు అత్యవసర మందుల కిట్లను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. 14 మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్యవసర మందుల […]
Read Moreసహాయక చర్యల్లో మంత్రి సత్యకుమార్ సిబ్బంది
– 400 మందికి ఆహారం, పండ్లు, మంచినీరు పంపిణీ విజయవాడ, మహానాడు: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధితులకు ఆహారం, మంచినీరు అందించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన పేషీలోని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి ఆదేశాల ప్రకారం పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలంలోని పెద్ద పులిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 400 మంది […]
Read Moreవిజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో ఈ నెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు. విజయవాడ, రామవరప్పాడు మధ్య […]
Read Moreకొల్లేరు అక్రమ చెరువుల వల్లే ముంపు
బెజవాడ దుఖః దాయిని బుడమేరు కొల్లేరులోకి వరద వేగంగా వెళ్లటమే శాశ్వత పరిష్కారం ( రవికుమార్.బి) బెజవాడను ముంచెత్తిన వరదకు భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరణ లేకపోవటమే. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చేయడం మరో కారణం. కొల్లేరు ను కబ్జా చేసి చేపలు, రొయ్యలు చెరువులు చేశారు, అందులోకి వరద […]
Read Moreరెండు రాష్ట్రాలకు తన పెన్షన్ ఇచ్చిన వెంకయ్యనాయుడు
– కొడుకు, కుమార్తె విరాళాలు – తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం – వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూపాయలు ఐదు లక్షల చొప్పున సహాయం ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు స్వర్ణ భారత్ ట్రస్ట్ […]
Read Moreకృష్ణనదిపరివాహ ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి
– ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుంది – ఉల్లిపాలెం-హంసలదీవి మధ్యలో కృష్ణానది కరకట్ట ను పరిశీలించిన,మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ: కృష్ణా నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్సీపీ అవనిగడ్డ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు..అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటికే పలులంక గ్రామాలువరదనీటి చిక్కుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు మండలం ఉల్లిపాలెం-హంస దివి మార్గమధ్యంలోని కృష్ణానది కరకట్టబలహీనంగా […]
Read More