ఏపీ కష్టాలు మోడీకి కనిపించడం లేదు

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శ విజయవాడ, మహానాడు: భారీ వర్షాలతో ఆంధ్రా అతలాకుతలమైందని, వరదలు ముంచెత్తాయని, అపార నష్టం సంభవించినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించడం లేదని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే… కొంప కొల్లేరు అయ్యింది..బెజవాడ బుడమేరు అయింది. చాలా నష్టం జరిగింది. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. 35 వేల […]

Read More

బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని

– పెదపాడు మండలంలో అప్పన్న వీడు గ్రామంలో బుధవారం సాయంత్రం దాదాపు 500 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ – మండలంలో మొత్తం 726 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ – దొంగే తిరిగి దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది జగన్ నిర్వాకం – దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు: వరద బాధితులను ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి […]

Read More

లక్ష మంచినీటి బాటిళ్ళ అందజేత

– ప్రతిఒక్కరూ స్పందించాలని టీడీపీ నేత మోహనకృష్ణ పిలుపు విజయవాడ, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి చేయూత అందించడంలో ముందుండే మోహనకృష్ణ… తన మన్నవ మోహన కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష […]

Read More

ఫుడ్ స్టాక్ పాయింట్‌గా మున్సిపల్ స్టేడియం

– స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఆహారం సరఫరా విజయవాడ, మహానాడు: వరద బాధితుల కోసం వచ్చే ఆహారం, తదితర సరుకులు నిల్వ చేసేందుకు ఐజీఎంసీ స్టేడియాన్ని వినియోగిస్తున్నారు. ఆర్డర్‌ మేరకు ఇక్కడ నుంచి సరుకులను ఆయా ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా తరలిస్తున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చిట్ట చివరి ప్రాంతంలోని చివరి వ్యక్తి వరకు ఆహారం అందించేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ప్రతి డివిజన్‌, […]

Read More

నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

– స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వసంత – ఆహారంతో పాటు వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా – 56 వేల ఆహారపు ప్యాకెట్లు, 20 వేల యాపిల్స్, 15 వేల అల్పాహార ప్యాకెట్లు, 65 వేల వాటర్ బాటిల్స్, 12 వేల లీటర్ల పాలప్యాకెట్లు అందజేత. 20 ట్యాంకర్లతో తాగునీటి సరఫరా మైలవరం: నియోజకవర్గంలో వరద బాధితులకు సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన వారికి ఆహారం, తాగునీరు, పండ్లు, […]

Read More

చంద్రబాబు శ్రమకు తోడ్పాటుగా స్వచ్చంధ సంస్థలు

– జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడ: నగరానికి వరద విపత్తు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ప్రజలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని ఆయన శ్రమకు తోడ్పాటుకు స్వచ్చంధ సంస్థలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులకు ఆహారం అందించడం జరుగుతుందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బెంజిసర్కిల్ సమీపంలోని […]

Read More

వరదలో ముంపులో చిక్కుకున్న ప్రతీ పంచాయతీకి రూ.లక్ష వ్యక్తిగత విరాళం

• 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ఇస్తున్నా • నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాము • విపత్తు వేళ కూటమి ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తోంది • గత ప్రభుత్వ నాయకులు విమర్శలు మాని, ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేయడంపై దృష్టి పెట్టాలి • సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందనే వరద ప్రాంతాల్లో పర్యటించలేదు • ముఖ్యమంత్రి జేసీబీ ఎక్కి మరీ విపత్తు ప్రాంతంలోకి వెళ్తున్నారు […]

Read More

నాలుగోరోజూ నీళ్లలోనే తిరుగుతున్న ‘నారా’

నాలుగవ రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాబు పర్యటన బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి ధైర్యం చెప్పిన సీఎం ప్రభుత్వం నుండి అందుతున్న సాయంపై బాధితులనే అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఆహారం, నీళ్లు, పాలు, పండ్లు తమకు అందాయని సీఎంకు తెలిపిన బాధితులు రేపటి నుండి నిత్యవసర సరుకులు అందిస్తామని, పరిస్థితులు చక్కదిద్దిన తరువాతే విజయవాడ నుండి కదులుతానని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా విజయవాడ : వదర ప్రభావిత […]

Read More

పునరావాస కేంద్రాల్లో రగ్గులు, మంచినీటి బాటిళ్ళ పంపిణీ

– పెమ్మసాని ఫౌండేషన్ ఔదార్యం – సమస్యలు అడిగి తెలుసుకున్న రవిశంకర్ తాడికొండ, మహానాడు: వరద బాధితులకు పెమ్మసాని ఫౌండేషన్ చేయూతనిస్తోంది. ఇళ్ళు నీట మునిగి పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్న వారికి మేమున్నామనే భరోసా ఇస్తోంది. పెమ్మసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెమ్మసాని రవిశంకర్ స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ తో కలిసి తాడికొండ నియోజకవర్గంలో రెండు వేల మందికి రగ్గులు బుధవారం పంపిణీ చేశారు. తొలుత వెంకటపాలెం […]

Read More

వరద బాధితుల సహాయానికి సీఎంఆర్ఎఫ్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు

– విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎంను కలిసి విరాళాలు అందిస్తున్న దాతలు విజయవాడ : వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పలువురు దాతలు తమ ఔధార్యాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందిస్తున్నారు. విరాళాలు అందించిన వారిలో…. 1. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు 2. కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ […]

Read More