– పనులు పరిశీలించిన మంత్రులు లోకేష్, నిమ్మల విజయవాడ, మహానాడు: బుడమేరు ఒకటో గండిని అధికారులు విజయవంతంగా పూడ్చివేశారు. ఈ పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. మొత్తం ఎన్ని గండ్లు పడ్డాయి? వాటి తీవ్రత.. ఎప్పటిలోగా గండ్లు పూడ్చగలం? అని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రులు. గత ఐదేళ్లలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడడానికి ప్రధాన కారణమని అధికారులు […]
Read Moreతెలుగు రాష్ట్ర ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు
-భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్టెల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ రెండు రాష్ట్రాల్లోని తన యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు అందించేందుకు ముందుకొచ్చింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా నాలుగు రోజుల వ్యాలిడిటీని అందించనుందని ప్రకటించింది. ఈ […]
Read Moreనష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం
-ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వర్షాలు వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో పాలేరు వరద వల్ల నష్టపోయిన గ్రామస్తులను తాతయ్య రెండు గంటల సేపు పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. గడిచిన 50 సంవత్సరాల్లో ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. గ్రామంలో వరద వల్ల పూర్తిగా నష్టపోయిన గృహాలు, […]
Read Moreఘోరమైన విపత్తు.. ప్రతి ఒక్కరూ సహకారం అందించండి
విజయవాడ ఏడవ డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! ముంపు బాధితుల సహాయక చర్యలు పర్వేక్షిస్తూ, ఆహారం అందజేస్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! విజయవాడ సెప్టెంబర్ 04: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి నారా ఆదేశాల మేరకు విజయవాడలోని ఏడవ డివిజన్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ […]
Read Moreఎమ్మెల్యే ఆదేశాలతో పశువులకు దాణా
-వరద ప్రభావిత ప్రాంతాలకు ఐదు టన్నుల దాణా -పంపిణీ ప్రారంభించిన పశు సంవర్ధక శాఖ అధికారులు వరద ప్రభావిత గ్రామాల్లోని పశువుల కోసం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ యుద్ధ ప్రాతిపదికన దాణా సమకూర్చారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలతో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పర్యవేక్షణలో అవనిగడ్డ సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బొండు సాంబశివరావు నియోజకవర్గానికి ఐదు టన్నుల పశువుల దాణా […]
Read Moreవరద తగ్గిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ ఆహారం
– ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు – మొబైల్ రైతు బజార్లతో కూరగాయలు, ఇతర సామగ్రి – సరుకులు బ్లాక్ కానీయొద్దు – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం – వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి – అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ […]
Read Moreపవన్ పెద్ద మనసు!
– వరద బాధితులకు రూ. 6 కోట్ల విరాళం విజయవాడ, మహానాడు: వరద బాధితుల సహాయార్థం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన పవన్ కల్యాణ్ భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి, […]
Read Moreసీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు
– చెక్కులు, నగదు అందజేసిన ప్రముఖులు, సంస్థలు, – దాతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందించారు. – బీఎస్ఆర్ […]
Read Moreమేము ఉన్నాం మీకు అండగా…
– భారీగా ఆహార పొట్లాలు సిద్ధం చేసిన మంత్రి మండిపల్లి విజయవాడ, మహానాడు: మేము ఉన్నాం మీకు అండగా అంటూ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వరద బాధితుల కోసం భారీ ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. జక్కంపూడికి 35,000, సింగ్ నగర్ కి 50,000, విజయవాడ వెస్ట్ 15,000, గన్నవరం 5000 పంపిణీ కోసం స్వయంగా పౌష్టికాహారాన్ని తయారు చేయించి దాతృత్వన్ని చాటుకున్నారు. ఇంకా… రెండు […]
Read More‘ఏలేరు’ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి
– ఆహారం, మంచినీరు, ఔషధాలు అందుబాటులో ఉంచండి – కలెక్టర్, అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం అమరావతి, మహానాడు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న జల ప్రవాహంతో ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ కలెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏలేరు […]
Read More