* బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ఎస్.సవిత * రాంపురంలో ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం * అడ్మిషన్లు ప్రారంభించామన్న మంత్రి * వచ్చే విద్యా సంవత్సరానికి సొంత బిల్డింగ్ నిర్మిస్తాం గడిచిన 5 ఏళ్లూ నలిగిపోయిన బీసీ విద్యార్థులు : మంత్రి సవిత పెనుకొండ : చంద్రబాబు రాకతో బీసీ విద్యార్థులకు మరోసారి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, […]
Read Moreసైనేడ్తో ముగ్గురి హత్య!
– ముగ్గురు మహిళల కిరాతకం! – మరో ముగ్గురిపై హత్యాయత్నం – నగలు, డబ్బు కోసం దారుణాలు – తెనాలిలో సంచలనం తెనాలి, మహానాడు: స్థానిక యడ్ల లింగయ్య కాలనీలో ఈ ఏడాది జూన్ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడిగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాలని డ్రైవర్కు చెప్పింది. ఆటోలో రజినితోపాటు నాగూర్ బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితోపాటు వెంకటేశ్వరి అలియాస్ […]
Read Moreసీఎం చంద్రబాబుకు 10 లక్షల చెక్కు అందజేసిన కోటంరెడ్డి దంపతులు
– విజయవాడ కలెక్టరేట్ లో ఎన్ బీకే సేవా సమితి తరపున కోటంరెడ్డి ఐదు లక్షలు, కోటంరెడ్డి సంధ్యా మరో ఐదులక్షలు చంద్రబాబుకు అందజేత – వరద బాధితుల కోసం పాతికేళ్ల యువకుడిలా పనిచేస్తున్నారంటూ కోటంరెడ్డి కితాబు – మీలాగే అందరూ ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలన్న చంద్రబాబు – ఆపదలో ఉండే ప్రజలను ఆదుకోవాలనే మీ దంపతులు ఆలోచన నచ్చిందని చంద్రబాబు ప్రశంస విజయవాడ: రాష్ట్ర ప్రజలను తన […]
Read Moreకేంద్రం నుంచి దీర్ఘకాలిక సాయం
-రాష్ట్రం కష్టకాలంలో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు -ఇటువంటప్పుడు రాజకీయాలు అవసరమా? -వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరును పట్టించుకోలేదు -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – బీడీసీ గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కొండపల్లి: ఏపీకి ప్రకృతి విపత్తు వల్ల కలిగిన నష్టం అంచనా వేసిన తర్వాత కేంద్రం నుంచి తక్షణ […]
Read Moreసహాయక చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే వసంత
– వరద బాధితులకు కొనసాగుతున్న సహాయక చర్యలు – గొల్లపూడిలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారి కార్యాలయం నుంచి భారీగా ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు, రొట్టెలు కొవ్వొత్తులు, పెట్టెలు పంపిణీ. విజయవాడ రూరల్: వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా ఈ సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరుసగా ఆరో రోజు శుక్రవారం నాడు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా నిరాశ్రయులైన వరద […]
Read Moreవరద బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేట: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామంలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పెనుగంచిప్రోలు మండలం & పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన దాసరి కుల సంఘం ఈశ్వరమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 400 మందికి ఆహార పొట్లాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలు పెనుగంచిప్రోలు దాసరి […]
Read Moreసీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్
విజయవాడ, మహానాడు: విజయవాడను ముంచి, శోకసంద్రంలోకి నెట్టేసిన బుడమేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హెలికాప్టర్ సాయంతో పరిశీలించారు. ఆ వివరాలు.. • బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన. • బుడమేరు ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలన. • బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించిన సీఎం. • బుడమేరుకు పడిన […]
Read Moreదాతృత్వం చాటుకుంటున్న దాతలు…వెల్లువలా విరాళాలు
విజయవాడ : సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. […]
Read Moreభారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
లీటర్కు 4 నుంచి 6 రూపాయలు తగ్గింపు? పెట్రోల్, డీజిల్ ధరలను దేశ వ్యాప్తంగా తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. కాగా, చమురు ధరలు ఈ ఏడాది జనవరి నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లలో జూన్ 2022లో గరిష్ఠంగా బ్యారెల్ ధర 115 డాలర్లుగా […]
Read Moreవేసవి కాలంలోనే మరమ్మతు చేయకనే ఈ విపత్తు
( టి. లక్ష్మీనారాయణ) కృష్ణా డెల్టా వ్యవస్థలో అంతర్భాగమైన ఏలూరు కాలువను ఎనికేపాడు వద్ద బుడమేరు సొరంగ మార్గంలో దాటుతుంది. ఆ సొరంగ మార్గం సగానికి సగం మూసుకుపోయిందని, వరద ప్రవాహం ఏడెనిమిది వేల క్యూసెక్కులకు మించిలేదని ఒక ఇంజనీర్ నాకు చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూడాలనుకొన్నాను. నేను, గోపాలకృష్ణగారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాం. బోటులో బుడమేరు వరద నీటిలో ఒక గట్టు నుండి మరొక గట్టు వరకు వెళ్ళాం. […]
Read More