విజయవాడపై వైసీపీ కుట్ర?

– ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన మూడు భారీ ఇనుప పడవలు – బ్యారేజీకి స్వల్పంగా పగుళ్లు – అందులో ఒకటి ఇరుక్కుపోయిన పడవ – భీతిల్లుతున్న బెజవాడ – బెజవాడను ముంచేయడమే లక్ష్యమా? – అవి ఎమ్మెల్సీ తలశిల, నందిగం అనుచరులవేనా? – వైసీపీ రంగులతో బ్యారేజీని ఢీకొట్టిన ఆ బోట్లు – అవి ఇసుక మోసుకువచ్చే భారీపడవలు – ఆ మూడిటికి అనుతులే లేవు – పోలీసుస్టేషన్‌లో […]

Read More

లంక గ్రామాల్లో చావు కష్టాలు!

– మృతదేహాన్ని పీకల్లోతు నదిపాయను దాటించి అంత్యక్రియలు అంబేద్కర్ కోనసీమ, మహానాడు: పి.గన్నవరంలో వరద ముంచెత్తడంతో లంక గ్రామాల్లో చావు కష్టాలు పుడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చనిపోయిన వ్యక్తిని చేతులతో ఎత్తుకొని గోదావరి నది పాయను బంధువులు దాటించారు. దాటిన బందువులు. పి.గన్నవరం మండలం కత్తుల వారి పేటకు చెందిన మట్ట లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. కత్తుల వారి పేట నుండి జిల్లేడు లంకలో ఉన్న శ్మశాన […]

Read More

దక్షిణ చిరువోలు లంక బాధితులకు టీడీపీ ఎన్నారైల సహాయం

అవనిగడ్డ, మహానాడు: అవనిగడ్డ మండలం, దక్షిణ చిరువోలు లంక ఎస్సీ కాలనీలో ఆదివారం వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎన్నారైలు సహాయం చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గ్రామంలోని 466 కుటుంబాలకు ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో రెండు దుప్పట్లు, ఒక చీర, ఒక లుంగీ చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార […]

Read More

‘హైడ్రా’ అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం…

– నోటీసుపై మురళీమోహన్ హైదరాబాద్‌, మహానాడు: ‘హైడ్రా’ అధికారుల నోటీసుపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్ళుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానన్న మురళీమోహన్.. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని తెలిపారు. బఫర్ జోన్ లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు అంటున్నారని.. అందుకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏమీ లేదని.. ఆ షెడ్డును తామే కూలుస్తామని స్పష్టం చేశారు. […]

Read More

మనకు తెలియని గోవా మారణకాండ

– గోవా భయంకరమైన చరిత్ర గోవా ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది, అందమైన సముద్ర తీరాలు, విహార యాత్రలు, హనీమూన్ లు. కానీ ఆ అందమైన సముద్రాల వెనుక మనకి తెలియని, మనకి చెప్పని ఒక భయంకరమైన చరిత్ర ఉంది. మరణ భయంతో వేలాది మంది యొక్క చావు కేకలు, తమ ధర్మం కోసం చివరిదాకా నిలబడి మరణ శిక్షలు విధించబడి, శవాలుగా మారిన వేలాది ప్రాణాలు, వేల […]

Read More

అతనిదో యజ్ఞం!

ఆయన పార్టీ అధ్యక్షుడిగా కంటే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మొనగాడు. పాలనంటే ఆయనకో యజ్ఞం. సంక్షోభాలను సవాలుగా కాదు. అవకాశంగా మార్చుకునే కార్యదక్షుడు. ఏం చేసినా అందులో కసి ఉంటుంది. పట్టుదల కనిపిస్తుంది. అందుకే ఆయన ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. అందులో రెండో ముచ్చటే లేదు. ఇవీ.. ఏపీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుగురించి జనసామాన్యంలో వినిపించే మాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అసలైన ఆచరణాత్మక నిర్వచనాన్ని గత 5 రోజులుగా […]

Read More

కుట్ర కోణం ఉంటే ఎవరిని ఉపేక్షించం

– 66 వేల మందికి సరకులు పంపిణీ పారిశుధ్య పనులు 78 శాతం పూర్తి వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా నాలుగు అడుగుల నీరు – సీఎం చంద్రబాబు విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఎలా వచ్చాయో విచారణ చేస్తున్నామని, కుట్ర కోణం ఉంటే ఎవరిని ఉపేక్షించమని హెచ్చరించారు బుడమేరును ఐదేళ్లుగా అన్యాయంగా కబ్జా చేశారని, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోకపోవడంతో సమస్యలు వచ్చాయని సీఎం చంద్రబాబు […]

Read More

హైడ్రా: ‘రేపటి కోసం’.. కాంగ్రెస్ స్పెషల్ వీడియో

హైదరాబాద్: నగరంలో హైడ్రా విరుచుకుపడుతోంది. చెరువు FTLలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలకూలుస్తోంది. అపార్ట్మెంట్లు, విల్లాలను సైతం వదలట్లేదు. ఇందుకోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ 25 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా, సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అభిమానులు కల్కి సినిమాలోని ‘రేపటి కోసం’ అనే థీమ్తో ఓ వీడియోను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Read More

చెరువుల గండ్లను పూడ్చివేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు

– వర్షాలు పడుతున్నప్పటికీ గండ్ల పూడ్చివేత పనులు నిర్విరామంగా కొనసాగాలని ఎమ్మెల్యే వసంత విజ్ఞప్తి మైలవరం: మైలవరం నియోజకవర్గ పరిధిలో చెరువుల గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదికన విస్తృతంగా చర్యలు చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు గుత్తేదారులు ఎస్.ఈ పి.ఎల్ కృష్ణమోహన్ గారు, మరో కాంట్రాక్టర్ శివశంకర్ గారికి ప్రభుత్వం ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించిన్నట్లు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆకువాని చెరువుకు […]

Read More

అసెంబ్లీ కమిటీలపై ఆలస్యమెందుకు?

– రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుగుతున్నారు – ఆ రాజ్యాంగం తెలంగాణ కు వర్తించదా ? – మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి,ఎమ్మెల్యే టి .హరీష్ రావు హైదరాబాద్: గత అసెంబ్లీ సమావేశాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ,ఎస్టిమేట్ కమిటీ ల ఏర్పాటు కు ప్రక్రియ పూర్తయ్యింది. సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా వాటి పై ఈ […]

Read More