తిరుపతి, మహానాడు: తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిని అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు. సరదాల పేరుతో సాంప్రదాయలను […]
Read Moreవరద బాధితులకు భారీ విరాళం!
– టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మిని ప్రశంసించిన సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సారథ్యంలో దర్శి నియోజకవర్గం నుండి వరద బాధితులకు సేకరించిన విరాళాలను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. దర్శి టౌన్, 5 మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అందజేసిన విరాళాల […]
Read Moreనేటి మధ్యాహ్నానికి నీరు బయటికి వెళ్ళేలా భారీ ఏర్పాట్లు
– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ప్రాంతాల్లో ఇంకా ఉన్న వరద నీరు నేటి మధ్యాహ్నానికి బయటకు వెళ్ళేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. అంబాపురం పైపుల రోడ్డులో ఉన్న వరద నీటిని బయటికి పంపించేందుకు ఏడు గండ్లు ఏర్పాటు. కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని డివిజన్లలో వరద నీరు తగ్గిపోయింది. మరో 24 గంటల్లో మొత్తం నీరు […]
Read Moreమీ కష్టాలు చూశా… ఆదుకుంటాను
– వరదల వల్ల నష్టపోయిన అన్నదాతకు అండగా ఉంటాం – ఎకరాకు రూ. 10వేలు అందిస్తాం – ఇళ్ళు ,ఉద్యానవన పంటలు, పశువులు నష్టాలపై సర్వే – కొల్లేరు ప్రాంతంలో వరద నష్టాన్నిహెలికాప్టర్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు, మహానాడు: వరదల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో వరదల నష్టాన్ని బుధవారం […]
Read More7 నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల
* ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం * రూ.30 కోట్ల బకాయిలు విడుదల * శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల్లో ఆనందం అనంతపురం, మహానాడు: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మంచినీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు […]
Read Moreరాహుల్ రిజర్వేషన్ల వ్యతిరేకి
-రాజ్యాంగం అమలు అయిన నుండి బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదు – బహుజన సమాజం కోసం కొట్లాడే ఒకే ఒక్క నాయకురాలు మాయావతి – బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రిజర్వేషన్ ల వ్యతిరేకి అని బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్, రాజ్య సభ సభ్యులు రాంజీ గౌతమ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యకర్తల సమావేశం […]
Read Moreఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా రామ్మోహన్ నాయుడు
– ఏకగ్రీవంగా ఎన్నుకున్న 40 సభ్య దేశాల ప్రతినిధులు – పౌర విమానయానాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకు వస్తానని మంత్రి వెల్లడి ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఇందులో ఏపీఎంసీ చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను సింగపూర్ దేశం ప్రత్తిపాదించగా భూటాన్ దేశం […]
Read Moreజర్నలిస్టు..జనరలిస్టు..ఒక రేవంత్!
( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ స్టేట్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ పాలకుడికీ రాని ధర్మ సందేహం తెలంగాణ యువ ఏలిక రేవంత్రెడ్డికి వచ్చింది. అసలు నిజమైన జర్నలిస్టు ఎవరు? జర్నలిస్టును నిర్వచించేదెవరు? అన్నదే రేవంతుడు సమాజానికి సంధించిన గొప్ప ధర్మసందేహం లాంటి భేతాళ ప్రశ్న. మామూలుగా ఓ ముప్పయ్ ఏళ్ల క్రితమైతే జర్నలిస్టు పదానికి ఠక్కున నిర్వచనం చెప్పే అవకాశం ఉండేది. […]
Read Moreస్పందించిన హృదయాలు
అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. – డిక్షన్ గ్రూప్ తరపున రూ.1 కోటి – నెక్కంటి సీ ఫుడ్స్ రూ.1 కోటి – శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ […]
Read Moreఅబద్ధాలతోనే పుట్టి పెరుగుతున్న జగన్ రెడ్డి
– మంత్రి అనగాని అమరావతి, మహానాడు: గుంటూరు జైలు వద్ద జగన్ తీరు చూసిన ప్రజలు ఆ 11 సీట్లు మాత్రం ఎందుకు ఇచ్చాం అని బాధపడే పరిస్థితి కనిపించిందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ అబద్ధంతో జన్మించారు…ఫేక్ తో పెరిగారు…. అసత్యాలతో రాజకీయ జీవితం సాగిస్తున్నరు […]
Read More