– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సీపీఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి(72) అకాల మృతి కమ్యునిస్టు ఉద్యమాలకు తీరని లోటు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాల్లో సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వామపక్ష పార్టీల్లో కీలకనేతగా పేరుతెచ్చుకున్న సీతారాం ఏచూరి మరణం వామపక్షపార్టీల ఉద్యమాలకు తీరని లోటు. తుదిశ్వాస […]
Read Moreసీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అత్యంత గౌరవప్రదమైన నాయకుడు ఏచూరి. రాజకీయాలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకున్న నేత. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి నారా లోకేష్ … సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపింది. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. […]
Read Moreబీఎస్ఎస్ మైక్రో ఫైనాన్స్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సేవలు భేష్
– వెయ్యి మందికి నిత్యావసరాలు – సేవలను ప్రశంసించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రామయ్య విజయవాడ, మహానాడు: బీఎస్ఎస్ మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి సేవలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అభినందించారు. విజయవాడలోని ఎన్జీఓ హోంలో 1000 మంది వరద బాధితులకు వారందించిన నిత్యావసర సరుకులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడారు. బాధితులను […]
Read Moreశవరాజకీయాలతో నోరు పారేసుకుంటే ఊరుకోం
– వైసీపీ క్రిమినల్స్… ఖబడ్దార్! – ‘స్క్రిప్టు’లొద్దు… స్వతహగా మాట్లాడు జగన్ • జగన్ కు జనంపై కాదు…శవరాజకీయాలపై ప్రేమ • శవాలు దొరకలేదంటే జనాలను చంపేసి శవరాజకీయాలు చేస్తారు • అందుకే నందిగం సురేష్ తో కలిసి ప్రకాశం బ్యారేజ్ ధ్వంసానికి కుట్ర • లక్షల మంది ప్రజల ప్రాణాలు తీసి.. ఆ బురదను ప్రభుత్వంపై జల్లాలనుకున్నారు • వరద బాధితుల సాయానికి మనసురాని జగన్ జైళ్ళకు, శవాల […]
Read Moreసీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఐ(ఎం) (CPI(M)) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సీతారాం ఏచూరి ఒక ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్ట్గా గుర్తింపు పొందారు. ఆయన 1992 నుంచి సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ పార్టీకి విశేష సేవలందించారు. 2005 నుంచి […]
Read Moreరక్షణ గోడలు నిర్మించి, ఏలేరు వరదను అడ్డుకోండి
– ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశం జగ్గంపేట, మహానాడు: జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఏలేరు వరద ఉద్ధృతితో గండ్లు పడిన ప్రాంతాన్ని జగ్గంపేట శాసన సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ఆర్టీవో సీతారామారావు ఇరిగేషన్ ఏఈ శేషగిరిరావు, ఇరిగేషన్ డీఈ శ్రీనులతో కలిసి పరిశీలించారు. అనంతరం తిరుమలి రెగ్యులేటర్ పరిస్థితిని తనిఖీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ అధికారులతో మాట్లాడుతూ జగ్గంపేట మండలం ఇర్రిపాక నుండి కిర్లంపూడి మండలం ముక్కుల్లు […]
Read Moreస్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి
– స్పీకర్ ను కోరిన కాంట్రాక్టు సిబ్బంది నర్సీపట్నం, మహానాడు: జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని, 15 ఏళ్ళుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక ఏరియా ఆసుపత్రిలోని నర్సులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వినతిపత్రం అందజేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సానుకూలంగా స్పందించి, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబుతో ఫోన్లో మాట్లాడారు. కాంట్రాక్టు స్టాఫ్ […]
Read Moreరిజర్వేషన్లకు రాహుల్ వ్యతిరేకం
– అమెరికాలో బయటపడ్డ కాంగ్రెస్ నిజస్వరూపం – రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపాటు హైదరాబాద్, మహానాడు: అమెరికాలో కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్కడి సమావేశాల్లో భారత వ్యతిరేక వ్యక్తులు, శక్తులతో సమావేశం కావడంపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. అణువణువునా భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ, విభేదిస్తూ, అవకాశం ఉన్నప్పుడల్లా భారతదేశంపై విషం చిమ్మే […]
Read More32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయింది
– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బోండా ఉమా, కొలికపూడితో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గురువారం పర్యటించారు. పాయకాపురం, వుడా కాలనీ, జర్నలిస్టు కాలనీ, కండ్రిక, ఆంబాపురాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని బయటికి పంపింగ్ చేయడంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాయకాపురం నుంచి ముస్తాబాద వరకూ బుడమేరు ప్రవహించే మార్గం […]
Read Moreవిదేశాల్లో దేశ ప్రతిష్ఠతను దెబ్బ తీస్తే ఊరుకోం
– రాహుల్కు ఎంపీ డీకే అరుణ హెచ్చరిక మహబూబ్నగర్, మహానాడు: అమెరికాలో భారత దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన అరుణమ్మ ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. భారత దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు రాహుల్ గాంధీ అండగా నిలవడం సిగ్గు చేటు అన్నారు. భారత […]
Read More