దాతలు పెద్దఎత్తున ముందుకు రావడం అభినందనీయం

– మంత్రి లోకేష్‌ అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున ముందుకు రావడం అభినందనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. వరద బాధితుల సహాయార్థం ప్రీయూనిక్ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ చిగురుపాటి రూ.15 లక్షలు, ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులు ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే రూ.10 లక్షల విరాళాన్ని మంత్రి లోకేష్ కు అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలకు […]

Read More

నాకు రిక్త హస్తమే మిగిలింది

– ఈ ప్రభుత్వం రావడంలో నేను కీలక పాత్ర పోషించా – నాలాగే షాక్ తగిలినా కార్యకర్తలు తట్టుకునే ధైర్యంతో ఉండాలి – కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు ఎత్తివేయాలి – కాలువలు, డ్రైన్లు, చెరువుల ఆక్రమణలను తొలగిస్తామని మంత్రి నారాయణ పేర్కొనడం హర్షణీయం – ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు ఉండి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈనెల 20వ తేదీ నాటికి కొన్ని, దసరా నాటికి పూర్తిగా […]

Read More

గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50ఏళ్ల వ్యక్తి మృతి

వికటించిన ఇడ్లీ పోటీ పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయి ఓ పార్టిసిపెంట్ మృతి చెందాడు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్‌ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు.వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read More

మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

కడప : కడప స్థానిక రిమ్స్ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా జే.బి.వి.ఎస్ ధి ప్రిజర్వేర్ సేవా సమితి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిమ్స్ సిప్పండెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ.. బిజెపి కార్యకర్తలు సత్య కుమార్ పై ఉన్న అభిమానంతో ఇంతటి గొప్ప కార్యం చేయడం అందులో నేను భాగస్వామ్యం పొందడం […]

Read More

అమరావతి సేఫ్‌!

– కృష్ణాతో రాజధానికి ఇబ్బంది లేదు – వైసీపీ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు – రాజధానిలో కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ – గతంలో నిర్మించిన ఐకానిక్ భవనాలు, క్వార్టర్లు కు ఇబ్బంది లేదు – ఐఐటి నిపుణులు నివేదిక – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, మహానాడు: గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి […]

Read More

వరద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వని వైఎస్. జగన్మోహన్ రెడ్డి

– బాధితులకు కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – 9వ డివిజన్లో దుస్తుల పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో అనేక సార్లు తుఫానులు, వరదలు వచ్చాయని ఆ సమయంలో బాధితులను అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక్క సారి కూడా పరామర్శించకపోగా, ఒక్క రూపాయి కూడా పరిహారంగా ఇవ్వలేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గతంలో […]

Read More

కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త

– కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ: ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ముందుగా మత […]

Read More

కోడెల శివప్రసాద్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం

– తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి: 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో డాక్టర్ గా, హోమ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్య, పౌరసరఫరాల మంత్రిగా, స్పీకర్ గా పదవులుకే కోడెల శివప్రసాద్ వన్నెతెచ్చార న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నేతలతో కలిసి కోడెల చిత్రపటానికి పూలమాలవేసి […]

Read More

కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న వ్యక్తులు”పిల్లి”దంపతులు

– కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి – మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడ రూరల్ : పార్టీ కష్ట కాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే “పిల్లి” దంపతులు వున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్,వైద్య బీమా సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల లోని నియోజక కో ఆర్డినేటర్ పిల్లి […]

Read More

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

-జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తాం -జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలి -రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవిత పుట్టపర్తి : జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం సత్యసాయి జిల్లా […]

Read More