కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

– నేటి నుంచి స్వచ్ఛత హీ సేవా – కమిషనర్‌ పులి శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల వెంబడి ఉన్న కొబ్బరి బోండాల, టిఫిన్, టీ విక్రయదారులు వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, […]

Read More

విద్యాలయాల ప్రక్షాళన

– మంత్రి నారా లోకేష్‌ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం… పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం… రాష్ట్రంలోని వర్శిటీలను […]

Read More

సభ్యత్వాన్ని పెంచి, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

– పార్టీ సీనియర్ నేత జూపూడి రంగరాజు గుంటూరు, మహానాడు: భారతీయ జనతా పార్టీ-2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం పై “వాజపేయి భవన్” గుంటూరు జిల్లా కార్యాలయంలో ధార్మిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు విధి విధానాల్ని […]

Read More

మీలాదుల్ నబి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయం లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మీలాదుల్ నబి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా మాజీ శాసన సభ్యుడు మక్కెన మల్లికార్జున రావు హాజరై మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ భావం, శాంతి భావన కలిగి ఉండాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని […]

Read More

అన్న సమారాధన గొప్పది

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: అన్ని దానాలలోకెల్లా అన్న దానం చాలా గొప్పదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీనివాసరావు పేట 1వ లైన్, బ్రాడిపేట 1/17వ లైన్, మంగళ దాస్ నగర్ లో వినాయక చవితి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలకు […]

Read More

పవన్‌కు వంద మార్కులు

• పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు • ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డుగా నమోదు • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధిచే రికార్డు పత్రం ప్రదానం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన […]

Read More

మొహమ్మద్ ప్రవక్త మార్గం ఆచరణీయం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: అల్లాకు ఇష్టమయిన చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శాంతి ర్యాలీలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మధవి తెలిపారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం మొహిద్దిన్ పాలెంలోని దర్గా వద్ద నుండి ప్రారంభమయిన శాంతి ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ కాలనీ వల్ల గల కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. […]

Read More

గుంటూరు యార్డ్‌లో పిల్లర్ల దశలో ఆగిన శీతల గోదాముల నిర్మాణం

– శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల – రైతన్నల అగచాట్లు మిర్చి పంట గుర్తుకువస్తే వెంటనే గుంటూరు జిల్లా పేరు గుర్తుకు రావడం సహజం. వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభిస్తే పొలాల వద్ద కొందరు, మరి కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్‌లో పంటను విక్రయిస్తారు. ధరలు ఆశాజనకంగా లేని సమయంలో ప్రైవేట్‌ శీతల గోదాములలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. పసుపు, మినుము, కందులు పండించే […]

Read More

విమోచన విలీనం విషయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదు

– ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం, విమోచన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్రను పోషించింది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర మరువలేనిది.ఎలాంటి రక్తపాతం లేకుండా చతురతను ప్రదర్శించి, రాజనీతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించడంలో కాంగ్రెస్ పార్టీ […]

Read More

దేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞులు సీతారాం ఏచూరి

– లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు, మహానాడు: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఉండాలని సైద్ధాంతిక సిద్ధాంతాలతో పోరాడిన దేశం గర్వించ దగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రజా పోరాట యోధుడు, మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిని కోల్పోవడం బాధాకరమని లోక్ సభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్ సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో సోమవారం జరిగిన సీతారాం ఏచూరి […]

Read More