100 రోజులు!

– అభివృద్ధి జట్టు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు – గొప్ప ప్రణాళికలు డబుల్ ఇంజన్ సర్కార్ సొంతం – వందేళ్ళ దేశ, రాష్ట్ర భవిష్యత్‌ వైపు అడుగులు – వికసిత భారత్, వికసిత ఆంధ్ర వైపు ప్రయాణం – ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: దేశం, రాష్ట్రం సంపూర్ణ సంక్షేమం, అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు జట్టుగా ఏర్పడి […]

Read More

బాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం

– లీగల్ టీమ్ ఏర్పాటు విజ‌య‌వాడ: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు.కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.

Read More

జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

– మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం – వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ – 8 మంది సభ్యులతో కమిటీ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో […]

Read More

ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక

– సమీక్షా సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, మహానాడు: ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక… దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదని భావోద్వేగంతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. కలెక్టర్ విజయ్ కృష్ణణ్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. […]

Read More

ఇది లవ్ జిహాద్ కేసు!

– షేక్ జానీ బాషా (జానీ మాస్టర్)ను తక్షణం అరెస్టు చేయాలి – బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి హైదరాబాద్, మహానాడు: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువతి (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్)పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా (జానీ మాస్టర్ ) లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు, వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం […]

Read More

మాజీ మంత్రి ఆలపాటి అందలం…

– ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక – టీడీపీ హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌ అమరావతి, మహానాడు: గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేశారు. ఆలపాటి అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మంగళవారం పొద్దుపోయే వరకు జరిగిన పార్టీ ఇన్‌చార్జీల సమావేశంలో ఆలపాటి రాజా కు విషయం చెప్పిన అధిష్ఠానం. పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని […]

Read More

ఇది పనిచేసే ప్రభుత్వం

-బీజేపీలోకి వైసీపీ నాయకుల చేరిక -కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సుజనాచౌదరి పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు మంగళవారం పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో బిజెపిలో చేరారు. వైసీపీ నాయకుడు యలకల అనిల్ ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సుజనా చౌదరి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సుజనా […]

Read More

దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం

* మెరుగైన ఆవిష్కరణతో అమ్మవారి దర్శనం ఏర్పాట్లు * సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనమే లక్ష్యం * అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల విజయవంతానికి కృషి * ఎన్‌టిఆర్‌ జిల్లా జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన, పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌ వి రాజశేఖర్‌ బాబు,ఎంఎల్‌ఎ వై. సుజనా చౌదరి సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్ల కు తావు లేకుండా అధికారులు […]

Read More

సిఎంఓ కేంద్రంగా కుట్ర

-పి. ఎస్.ఆర్ ను అరెస్టు చేసి పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి -సీఎంఓ లో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది -డిసిపి రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది -ఐపీఎస్ అధికారుల తీరు పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ విజయవాడ: ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటి‌ని చిత్ర హింసలు పెట్టారు. విశాల్ గున్నీ స్టేట్ మెంట్ ను బట్టి సిఎంఓ కేంద్రం గా కుట్ర […]

Read More

ఆక‌స్మిక వ‌ర‌ద‌లు ప్ర‌జా జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేశాయి

– వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ఎస్‌టీల జీవ‌నోపాధిని దెబ్బ‌తీశాయి. – ముంపుతో సంభ‌వించిన క‌ష్ట‌న‌ష్టాల‌పై ప్ర‌భుత్వానికి స‌మ‌గ్ర నివేదిక‌ – ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వానికి క‌మిష‌న్ త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు – రాష్ట్ర ఎస్‌టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ డా. డీవీజీ శంక‌రరావు విజ‌య‌వాడ: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, ఆక‌స్మిక వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌తో పాటు ప‌రిసర ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేశాయ‌ని… ఎస్‌టీల జీవ‌నోపాధిని బాగా దెబ్బ‌తీశాయ‌ని, వాస్త‌వ […]

Read More