మేము పాత కొత్త తరాలకు వారధులం

1950-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు […]

Read More

హైదరాబాద్ తెలంగాణకి గుండె కాయ

– తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు -హైదరాబాద్ లోని మూసి, లెక్ సిటి డెవలప్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం – మూసి కాల్వ ఇరు వైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చెపిస్తలేము – మూసి బాధితులకు ప్రత్యమ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇచ్చి ఆదుకుంటాం – మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా: నేడు కరీంనగర్ లో […]

Read More

అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట

– దసరా ఉత్సవాల విజయవంతానికి మీడియా సహకారం అవసరం – అధికారులు, మీడియా స‌మ‌న్వ‌యంతో భక్తులకు మెరుగైన సేవలు అందిద్దాం – జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలందించి త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించి ఉత్సవాలు విజయవంతం చేయడంలో మీడియా సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌, పోలీస్ క‌మిష‌న‌ర్ […]

Read More

చేసిన అప్పులు, ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి

– నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకో – పవన్ క్రిస్టియన్ అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాడు – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి వైయస్సార్ జిల్లా: రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ఈవీఎం లా ప్రభుత్వం. అందుకే కింది నుంచి చంద్రబాబు వరకూ దోపిడీకి దిగారు. మేనిఫెస్టో లో సూపర్ 6 అని ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారు. […]

Read More

పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దాం..నేతన్నలను ఆదరిద్దాం

– నారా భువనమ్మ పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడదాం – హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి: పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరిద్దామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ […]

Read More

‘సిట్‌’ పేరుతో హడావిడి ఎందుకు?

-కల్తీ నెయ్యిపై ఆధారాలుంటే కేసు పెట్టొచ్చు కదా? -సనాతన ధర్మం పేరుతో పవన్‌కళ్యాణ్‌ రాజకీయం -దీక్షలో చెప్పులు ధరిస్తారా? సినిమాలు చేస్తారా? -అదేనా హిందూ ధర్మంపై పవన్‌కళ్యాణ్‌ చిత్తశుద్ధి -మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తాడేపల్లి: టీటీడీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించిన సీఎం చంద్రబాబు, దానిపై ఆధారాలుంటే కేసు పెట్టాలి కానీ, ఇలా ‘సిట్‌’ పేరుతో హడావిడి ఎందుకు చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. అతి […]

Read More

తిరుమల జోలికి వెళ్లొద్దు

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తితిదే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యుల కలిసి ఒక పథకం ఆలోచించారు. మామూలుగా జయవిజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా […]

Read More

ఆదిశంకరాచార్య – స్వామి వివేకానంద

మనకు, మనదేశానికి బుద్ధుడు, సాయిబాబా కాదు కావాల్సింది. మనకు బుద్దుడు, సాయిబాబా ఆదర్శ పురుషులు కాదు, కాకూడదు. ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద ఈ ఇద్దరూ మనదేశానికి కావాల్సిన మహనీయులు; మహాశక్తులు. ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద మనకు ఆదర్శ పురుషులు. బుద్ధుడివల్ల సనాతనానికి, ఈ మట్టికి, సమాజానికి, సగటు మనిషికి జరిగిన మంచి అంటూ ఏదీ లేదు. “ఎవ్వరూ బుద్ధుడి (మాట)ని ఆలకించ (విన) లేదు; అందువల్లే బౌద్ధం వచ్చింది” అని […]

Read More

మీరు ముస్లిం- క్రైస్తవుల మిశ్రమం.. మీలో కొంచెం కూడా గాంధీ లేదు

మీ తాత గాంధీ కాదు…ఆయన ఫిరోజ్ ఖాన్ మీరు గాంధీ కుటుంబానికి చెందినవారు కాదు మహాత్మా గాంధీ మనవడికి రాహుల్ గాంధీ రాసిన లేఖ? దీనిలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్‌ చంపింది కాబట్టి ఆయన వచ్చి BJPకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని అన్నారు. (దీనిపై గాంధీజీ మునిమనవడు శ్రీకృష్ణ కులకర్ణి స్పందిస్తూ రాహుల్ గాంధీకి ఈ బహిరంగ లేఖ రాశారు, దానిని ఆయన ప్రజల్లోకి కూడా […]

Read More

లడ్డూ రాజకీయానికి ముగింపు ఎక్కడ !?

కాదేదీ రాజకీయానికనర్హత అన్నట్టుగా….తిరుమల యాత్రికులు పరమ పవిత్రం గా భావించుకునే లడ్డూ ప్రసాదం కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసింది . ఎప్పుడు అందులోనుంచి బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు . తెలిసిన వారు ఒక్కరే ఉన్నారు. ఆయనే ….సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు . కానీ , వారు చెప్పలేరు కదా ! అందువల్ల ; ఈ “లడ్డూ రాజకీయం ” …అసెంబ్లీ వచ్చే ఎన్నికల నాటి […]

Read More