దసరా స్పెషల్ – ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

అమరావతి: దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది.అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతే కాకుండా రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ సైతం ఇవ్వనుంది. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రతి ప్రయాణికుడినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు […]

Read More

రూ.99కే క్వార్టర్‌ మద్యం

విజయవాడ: నూతన మద్యం విధానం ద్వారా మద్యం ధరలు తగ్గించారు. రూ.99కే క్వార్టర్‌ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. వైకాపా హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించేవారు. వాటిని నూతన మద్యం విధానంలో 6కు కుదించారు. కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం విధించారు. ల్యాండెడ్‌ కాస్ట్‌పై 2 శాతం మేర ఈ పన్ను ఉంటుంది. దీని ద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సమకూరుతుందని […]

Read More

ఉషా -సుజనా పౌండేషన్ నవలల పోటీ ఫలితాలు విడుదల

ఉషా -సుజనా పౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక నవలల పోటీ ఫలితాలు ఉషా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సరస్వతి కరవది, అసోసియేట్ ఎడిటర్ కట్టా రాంబాబు సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఉషా మేనేజింగ్ ఎడిటర్ శరత్ చంద్ర మాట్లాడుతూ త్వరలో విజయవాడ లో ఉషా *బహుమతుల పండుగ*పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. గతం లో నిర్వహించిన ఉషా -వెలగపూడి కథ-నవలల పోటీ విజేతలకు, తటవర్తి భారతీ ప్రపంచ స్థాయి […]

Read More

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

– పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్  హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు,  డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి. ఈ క్రమంలో డీజేలపై నిషేధం విధిస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి

– ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడ: తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేవలం 740 మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. 100 రోజుల కూటమి […]

Read More

చంద్రబాబు రాజకీయ అజ్ఞాని

– ఎక్స్ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శ విజయవాడ: హిందూమతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిజమైన హిందువు దేవుడిని, హిందూ మతాన్ని నమ్మకుంటాడని, రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడుని, మతాన్ని వాడుకుంటారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Read More

రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గా,చర్చి, గురుద్వారాలు తొలగించాల్సిందే

– ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదు – బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే.. తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని వివరించింది. […]

Read More

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్‌

 రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు 70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ పేర్లు నమోదుకోసం మొబైల్ యాప్, వెబ్‌ పోర్టల్ మిగతా ఆరోగ్య బీమా పథకాల లబ్దిదారులకు వర్తింపు (శివ శంకర్. చలువాది) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం. పేదలకు ఆరోగ్య బీమాను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం అందుతుంది. అయితే, […]

Read More

తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా?

-బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే […]

Read More

వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా

* సొంత డెయిరీ ఏర్పాటు చేయండి! * టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన * “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” ముగింపులో సంచలన ప్రకటన * రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు * 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన.. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారీకి తన […]

Read More