– నాకు కుటుంబం, భార్య, పిల్లలు లేరా? – సోషల్ మీడియాలో కేసీఆర్ను తిట్టిపోయలేదా? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడి ‘‘మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం, భార్య, పిల్లలు లేరా? మొదట కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్తో కడగాలి. కొండా సురేఖపై సోషల్ […]
Read Moreహీరోయిన్లపై కేటీఆర్ ట్రాప్
– వారికి డ్రగ్స్ అలవాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్లు – అది వాళ్లకు వినిపించి లోబరచుకునేవాళ్లు – సమంత-చైతన్య విడాకులకు కేటీఆరే కారణం – కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత నాదగ్గర రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడు – నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారు – అది భరించలేక సమంత విడాకులు తీసుకుంది – రకుల్ హడావిడి […]
Read Moreబందరు పోర్టును 2025 నాటికి పూర్తిచేస్తాం
– అవసరమైన భూమిని అందిస్తాం – బందరు పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు మచిలీపట్నం, మహానాడు: 2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన పోర్టును వైసీపీ ప్రభుత్వంలో 24 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. బందరుపోర్టు పనులను బుధవారం పరిశీలించిన సీఎం… పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో […]
Read Moreఖాదీ…. గాంధీ చూపిన దారే!
– చేనేత కార్మికులకు అండగా ఉందాం – ఎంపీ సీఎం రమేష్ విశాఖపట్నం, మహానాడు: ఖాదీ… గాంధీ చూపిన దారేనని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. గాంధీ జయంతి, సేవాపక్షోత్సవాలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయ ఆవరణలో బుధవారం ఖాదీ సంతను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా కూటమి నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా […]
Read Moreఅధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ మా ప్రభుత్వ లక్ష్యం.. విజయవాడ వరదల సమయంలో భద్రత బలగాల కృషి అనిర్వచనీయం సీఎం నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు 12 ఏళ్లు హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి, అక్టోబర్, 02: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర […]
Read Moreజగన్ది తుగ్లక్ పాలన!
– చెత్త పన్ను రద్దుపై మంత్రి సవిత హర్షం అమరావతి, మహానాడు: చెత్త పన్ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల్లో చెత్త పన్ను ఒకటన్నారు. పేదల నుంచి కూడా చెత్త పనులు వసూలు చేసిన […]
Read Moreవరద సాయం కింద రాష్ట్రానికి 1400 కోట్లు ఇచ్చాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏలూరు: వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 1400 కోట్లు ఇచ్చిందని, గాంధీ జయంతి రోజున మహిళా సాధికారత పురస్కరించుకొని మహిళలకు చెక్కులు పంపిణీలో పాల్గొనటం నా అదృష్టమని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏలూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున రూ.1.50 […]
Read More2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్!
– గత ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపిన చెత్తపన్ను రద్దు – పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, శుభకార్యం రోజున చెట్టు నాటండి – మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులను గౌరవించాలి – 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం.. – గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం – గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం… – ఆయన ఆశయాలకు అనుగుణంగా అంతా పనిచేద్దాం […]
Read Moreనాగార్జున,సమంతను ఎన్నిసార్లు రోడ్డుకు ఈడుస్తారు?
– కొండా సురేఖ ఏమైనా బ్రోకర్ పని చేసిందా? – కొండా సురేఖపై పరువు నష్టం దావా – కేటీఆర్ పై ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీరేస్తాం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ,మాజీ ఎంపీ మాలోత్ కవిత ,జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ హైదరాబాద్: కేటిఆర్ ను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఏమి పని లేకనే […]
Read Moreమంగళగిరి వైసీపీ సమన్వయకర్త దొంతి రెడ్డితో జోగి రమేష్ భేటీ
– న్యాయపరమైన అంశాలపై లీగల్ సెల్ న్యాయవాదుల చర్చ మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డు లోని మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డిని, మాజీ మంత్రి జోగి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ని కలిసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]
Read More