– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: పర్యావరణ పరిరక్షణ గొప్పతనాన్ని చాటుతూ, సామాజిక స్పృహతో కూడిన ‘Tomorrow Will Not Take Care of Itself’ అనే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే… తెలుగు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్ […]
Read Moreఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్టీఆర్
– కె.ఎస్. రామారావు హైదరాబాద్, మహానాడు: ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఈ రోజు దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని అధ్యక్షుడు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 – 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షుడిగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా కె. ఎస్. […]
Read More4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత!
– చంద్రబాబు మోసాలతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం – పరిపాలన కుప్పకూల్చి, దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు – వీళ్ల పనులకు దేవుడూ మెట్టికాయలు వేస్తున్నాడు – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి, మహానాడు: ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవన్ లేదు. అబద్ధాలు మోసం కింద మారి అవి ప్రజల కోపంగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తున్నాం. అన్ని […]
Read Moreపమిడిపాడు శివారులో మహిళ హత్య!
నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, పమిడిపాడు శివారులో దారుణం జరిగింది. భార్య త్రివేణి(32)ని కత్తితో పొడిచి భర్త మురళి హత్య చేశాడు. అనంతరం పారిపోతుండగా కారంపూడి మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన మురళీని నరసరావుపేట లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. భర్త మురళి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం […]
Read Moreరైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసి అమలుపై నిర్లక్ష్యం!
– పట్టణ ప్రణాళిక అధికారులు, సూపరింటెండెంట్, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు – నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు రైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసి అమలుపై నిర్లక్ష్య వైఖరి కనబరిచిన ప్రణాళిక అధికారులకు, సంబంధిత సూపరింటెండెంట్, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ […]
Read Moreపరిశుభ్రత… ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది!
– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు: పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేయవచ్చని, స్వాతంత్య్రం కంటే స్వచ్ఛతకే గాంధీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా ముంగిపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. స్వాతంత్య్రం, సమానత్వం, అహింస కోసం గాంధీజీ నిరంతరం కృషి చేశారన్నారు. […]
Read Moreవరద బాధితులకు దాతల ఆపన్న హస్తం
అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తూనే ఉన్నారు. అనంతపురం ఎంఎల్ఏ దగ్గుబాటి ప్రసాద్, ఆయన అనుచరులు రూ.11,28,100 ల చెక్కును మంత్రి లోకేష్ కు అందించారు. అదేవిధంగా మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ. 50,116, మంగళగిరికి చెందిన ప్రముఖులు అందే హరికుమారి రూ. 2లక్షలు, దామర్ల రామారావు రూ.1,01,116 అందజేశారు. దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreఅవ్వతాతలకు పెద్దకొడుకుగా చంద్రన్న
-రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. చంద్రన్నే మా పెద్ద కొడుకు అంటూ అవ్వాతాతలు ఆనంద సాగరంలో తెలియాడుతున్నారు. అదే విధంగా రేషన్ సరుకుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణల్లో కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేసేవారు. అది కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము […]
Read Moreఅహింస, శాంతి సమాజం కోసం కృషి చేద్దాం
– ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గాంధీ చూపిన అహింస, శాంతి సమాజం కోసం కృషి చేద్దామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ జయంతి పురస్కరించుకొని గుంటూరులోని పట్టాభిపురం మెయిన్ రోడ్డు, హిమనీ సెంటర్ లలో మహాత్మా గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని, […]
Read Moreసీఎం కంటే.. సెక్రటరీనే ‘పవర్’ఫుల్లట
– బాబు.. లోకేష్ కంటే సీఎంఓ సెక్రటరీ ప్రద్యుమ్న సుప్రీం -మూడునెలలు దాటినా బాబు, లోకేష్ పీఆర్వోలకు దక్కని అపాయింట్మెంట్ ఆర్డర్లు – వారు ఇంకా ప్రైవేటు జీతగాళ్లగానే చెలామణి – అసలు ఇప్పటిదాకా సీపీఆర్ఓనే నియమించని వైనం – బాబు సెక్రటరీ ప్రద్యుమ్న పీఆర్వోలకు మాత్రం రెండు సీఎం మీడియా కో ఆర్టినేటర్స్ పోస్టులు – నెలకు 90 వేల జీతంతో జీఓ జారీ – లేని నిబంధనలు […]
Read More