శబరిమల ప్రసాదం అరవన్నంలో కల్తీ

తిరువనంతపురం: శబరిమల ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవన్నంలో కల్తీ జరిగిందని, అందులో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు తయారు చేసిన అరవన్నం ప్రసాదం డబ్బాలను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం నిల్వ ఉంది. వీటిని గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉంచేశారు. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో […]

Read More

2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే

– కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని కీలక ప్రకటన చేశారు. వామపక్ష తీవ్రవాద సమీక్షలో కీలక వాఖ్యలు చేసిన అమిత్ షా … అభివృద్ధిని చేరువ చేయాలంటే వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయాలని ఆదేశించారు. వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందని, 2026 […]

Read More

లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు

– అత్యంత నాణ్యత ప్రమాణాలతో లడ్డు ప్రసాదం తయారీ. – మూలా నక్షత్రం రోజు కోసం రెండున్నర లక్షల లడ్డూలు సిద్ధం. – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ: లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని.. అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మవారి లడ్డు, అన్న ప్రసాదాలను తయారు చేయడంతో పాటు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అవసరమైన లడ్డూలను అందుబాటులో ఉండేలా […]

Read More

ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్

ఢిల్లీ: నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు సోమవారం హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసుల సమాచారం… దీంతో ఉగ్రవాదులు భారీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ కుట్రకు పథక రచన చేసినట్లు.. ఆయా ప్రాంతాల్లో పెట్రోలిం గ్, తనిఖీలను పెంచాలని ఢిల్లీ పోలీసులకు […]

Read More

కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించండి

ఏపీ ఎన్నికల కమిషన్ కు  విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సోమవారం విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు సోమవారం కలిశారు. కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ […]

Read More

నిబంధల ప్రకారమే అపార్ట్‌మెంట్లు నిర్మించుకోవాలి

– రోడ్డు, కాలువపై ఎటువంటి పనులు చేయకూడదు – నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు – కమిషన్‌ శ్రీనివాసులు హెచ్చరిక గుంటూరు, మహానాడు: బహుళ అంతస్తు భవనాల నిర్మాణాల్లో భాగంగా రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై పెద్ద పలకలు వంటివి నిర్మించకూడదని, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని నగరపాలక సంస్థ […]

Read More

సీఎంను కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

హైదరాబాద్, మహానాడు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్ లో సోమవారం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి శుభలేఖను అందించి ఆహ్వానించారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.

Read More

కాలినడకన విజయవాడ దుర్గమ్మ గుడికి…

కపిలేశ్వరపురం మండలం, వాకతిప్ప గ్రామానికి చెందిన శ్రీ అల్లూరి రామకృష్ణ చౌదరి, కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన పువ్వుల వీరవెంకట సత్యప్రసాద్ (చిట్టిబాబు) లు విజయవాడ శ్రీ కనక దుర్గమ్మవారి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రావాలని, మండపేట ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు 4వ సరి గెలవాలని మొక్కుకోవడంతో తమ కోరిక నెరవేరిన కారణంగా సోమవారం ఉదయం విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. తొలుత మండపేట వేగుళ్ళ వీర్రాజు […]

Read More

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్…

సమస్యల పరిష్కారానికై ప్రత్యేక శ్రద్ధ వహిస్తా ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం మార్గం చూపేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు.నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజలను కలుసుకుని సమస్యల వినతులు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు […]

Read More

వన్య ప్రాణుల రక్షణ మనిషి బాధ్యత

• వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉంది • పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నది ఇదే • మనపై ఆధారపడిన జీవుల్ని రక్షిస్తేనే మానవ మనుగడ • పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి • మంగళగిరిలో అరణ్య భవన్ లో నిర్వహించిన వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ‘వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు […]

Read More