– ప్రతినబూనిన కూటమి నేతలు పెడన, మహానాడు: కృష్ణ-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ శాసన మండలి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించుకుంటామని కూటమి నాయకులు ప్రతినబూనారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మంగళవారం పెడన పట్నంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో సమావేశం జరిగింది. కాగిత కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెనాలిలో […]
Read Moreదసరా పండుగలోపే పెండింగ్ బిల్లులు క్లియర్
– రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి నెల నెల వేతనాలు చెల్లిస్తాం – ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు కొరత లేదు ఎన్ని కావాలంటే అన్ని సరఫరా చేస్తాం – ఖమ్మం కలెక్టరేట్ మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం: గత ప్రభుత్వం సంక్షేమ విద్యార్థులకు సంవత్సరాలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడంతో సంక్షేమ రంగం కుప్ప కూలింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తన విద్యాసంస్థల […]
Read Moreత్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి
తిరుపతి: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు సమావేశానికి హాజరయ్యారు.
Read Moreచెరువుల్లో జలకళ
– ఎమ్మెల్యేకు చెరువు ఆయకట్టు పల్లె ప్రజల నీరాజనాలు – ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు: పురపాలక పరిధిలోని ఎల్లంపల్లి.. శెట్టి వారిపల్లె, చిన్నయ్య గారి పల్లె తదితర గ్రామాల ప్రజల జీవనాధారం ఆ రెండు చెరువులే. ఆ రెండు చెరువులకు కృష్ణమ్మ కరుణ లేకుండా పోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు చెరువు కింది రైతాంగానికి, ప్రజలకు ఎలాగైనా కృష్ణమ్మ ను […]
Read Moreటీడీపీకి జై కొట్టే నేతలపై అక్రమ కేసులు!
• పోలీస్ స్టేషన్ ల చుట్టు తిప్పుతూ వేధింపులు • బయట పడుతున్న గత ప్రభుత్వ రీ సర్వే మోసాలు • భూ కబ్జాలపై అధిక ఫిర్యాదులు • సీఎంఆర్ఎఫ్, ఇతర అర్థిక సాయం కోసం వినతులు • పలువురికి మాజీ మంత్రి ఆర్థిక సాయం మంగళగిరి, మహానాడు: తాము తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి అనుకూలంగా ఉన్నామని తమపై ఓ మహిళతో అక్రమ కేసులు పెట్టించి పోలీసు స్టేషన్ లకు తిప్పి […]
Read Moreసీఎం ఒమర్ అబ్దుల్లానే
– జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా – జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ఘన విజయం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల ఎన్సీ-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 28 చోట్ల లీడ్ లో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో, ఇతరులు 9 […]
Read Moreఈ నెల 14 నుండి ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’
• రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాం • ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నాం.. • ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2081 కోట్ల వేతన బకాయిలు జమ చేశాం • 2024-25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం • 30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం • ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన […]
Read Moreఅడుసుమిల్లి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
విజయవాడ: ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్ళిన వైయస్ జగన్, ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా వైయస్ జగన్ స్మరించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో పాటు, […]
Read Moreజమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం
– కాంగ్రెస్ ముక్త జమ్మూను ప్రజలు మరొకసారి నిరూపించారు – జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం. గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందాం. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో మేం విజయం సాధించాం. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో […]
Read Moreజులానాలో వినేశ్ పొగట్ విజయం
జులానా: ఆటల బిడ్డ, కుస్తీ రాణి, బంగారు పతకాల తల్లి వినేశ్ పొగట్.. గెలిచిందోచ్. ఇక రాజకీయ క్రీడలో తన ప్రతాపం చూపటం ఖాయం. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా వినేశ్ పోటీ చేసింది. ఆమెకు 65,080 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ కు 59,065 ఓట్లు వచ్చాయి. దీంతో వినేశ్ పొగట్టా 6,015 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
Read More