సాములోరి పీఠానికి స్థలం రద్దు

-విశాఖ శారదా పీఠానికి గతంలో 15 ఎకరాల స్థలం కేటాయించిన జగన్ -దానిని రద్దు చేస్తూ కూటమి సర్కారు ఉత్తర్వు జారీ -తిరుమలపై నిర్మాణాలపైనా విచారణకు ఆదేశం -జగన్గురువుకు కూటమి సర్కారు ఝలక్ -ఫలించని మంత్రి రాయబారం విశాఖ: జగన్గురువు విశాఖ పీఠాథిపతి స్వరూపానంద స్వామికి.. విశాఖలో జగన్ సర్కారు ఇచ్చిన 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 220 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్ధలాన్ని […]

Read More

దివ్యాంగులను మోసం చేసిన జగన్ ప్రభుత్వం

• బొల్లా బ్రహ్మనాయుడు అనుచరుల దౌర్జన్యం.. జేసీబీతో ఇల్లు ధ్వంసం • టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నందుకు పగబట్టిన శెట్టిపల్లి • వల్లభనేని అనుచరులు రాత్రికి రాత్రే పొలంలో పంటను దోచుకెళ్లారు • వైసీపీ నేతలు, వారి అనుచరుల దౌర్జన్యాలపై వరుస ఫిర్యాదులు మంగళగిరి: వైసీపీ పార్టీ అనుకూలమైన వారికి మాత్రమే పోస్టింగ్ లు ఇచ్చి దివ్యాంగులైన తమకు గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని.. […]

Read More

వరద బాధితుల కోసం రూ. 25 లక్షల సాయం

– మంత్రి లోకేష్ కు చెక్కు అందజేసిన వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రతినిధులు విశాఖపట్నం: వరద బాధితుల సహాయార్థం దాతలు తమ వంతు సాయాన్ని అందజేస్తూనే ఉన్నారు. వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ తరఫున ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోయల వెంకటరెడ్డి రూ.25 లక్షల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. విరాళాన్ని అందజేసిన కల్చరల్ సెంటర్ సభ్యులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Read More

జగన్‌వి సిగ్గు లేని విమర్శలు!

– మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి: మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ ధన దాహంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని అన్నారు. కూటమి సర్కార్‌లో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. […]

Read More

అచ్చ తెలుగు పండుగ .. అట్లతద్ది

గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ […]

Read More

వైసీపీ నేతల అక్రమార్జనసై సీబీఐ,ఈడీలకు ఫిర్యాదు చేశా

– అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ విశాఖ: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఎంవీవీ ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మంతా కక్కించి, ప్రజల సంక్షేమం కోసం వినియోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైసీపీ నేతల […]

Read More

రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశాం

– అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు… – కానీ రూ.లక్ష కోట్లవుతాయని పదేపదే గత పాలకుల అబద్ధాలు – రాష్ట్రాభివృద్ధి కోసమే విజన్ 2047… 420లకు నా విజన్ అర్థం కాదు – విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం… – కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధి చేస్తాం – అమరావతిలో రాజధాని పునఃనిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: అమరావతి రాజధానికి మళ్లీ […]

Read More

మన పల్లెలను మనమే కాపాడుకోవాలి

– కొల్లిపర మండలంలో రోడ్ల పనులకు మంత్రి నాదెండ్ల శంకుస్థాపన కొల్లిపర, మహానాడు: కొల్లిపర మండలంలోని, హనుమాన్ పాలెం, అత్తోట, తూములూరు, అన్నవరం, సిరిపురం గ్రామాల్లో పల్లె పండుగలో భాగంగా రెండు కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ ఆలోచనలతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ విభాగం నుంచి […]

Read More

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం!

ఢిల్లీ: ఢిల్లీలో మళ్ళీ వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో వెరీ పూర్ క్యాటగిరిలో గాలి నాణ్యత కనిపిస్తోంది. ఢిల్లీ ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ పై 334 పాయింట్లుగా ఉన్న గాలి నాణ్యత. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై సగటున 273 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్ధాల దహనం తో ఢిల్లీని […]

Read More

ఏపీ హైకోర్టు ఆన్‌లైన్‌ విచారణలోకి నగ్నంగా వ్యక్తి ప్రత్యక్షం!

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆన్‌లైన్‌ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించడం కలకలం రేపింది. ఈ నెల 15న హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఓ వ్యక్తి మంచంపై నగ్నంగా పడుకుని ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యక్షం అయ్యాడు. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.. అతడి గురించి వెంటనే ఆరా తీశారు. 17వ కోర్టు విచారణలోకి కిట్టు అనే యూజర్‌ ఐడీతో ఓ […]

Read More