– పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ శంకర్రావు గుంటూరు, మహానాడు: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామి రెడ్డి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది అమరవీరులకు రెండు నిమిషాల మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ జోన్ ఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు […]
Read Moreబెజవాడలో..
నేడు డ్రోన్ షో… 5 చోట్ల భారీ తెరలు! – అమరావతి డ్రోన్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు – 300 మంది సిబ్బంది అధికారులు నిమగ్నం – 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు – డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ నిరంతర పర్యవేక్షణ అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నిమీ […]
Read More‘సప్లయ్’ లో అంతరాయాలకు చెక్!
– త్వరితగతిన సేవలకు ప్రత్యేక సిబ్బంది, వాహనాలు – విద్యుత్ అంబులెన్స్ల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, మహానాడు: దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్(సీబీడీ) విభాగాన్ని పటిష్ఠపరిచేందుకు […]
Read Moreకిక్కు అదిరింది బాసూ!
– ఏపీలో కొత్త లిక్కర్కు గల్లాపెట్టెల గలగల – ఖజానాకు పెరుగుతున్న లిక్కర్ కిక్కు – యమాస్పీడుగా అమ్ముడుపోతున్న కొత్త బ్రాండ్లు – పెరిగిన ‘బీర్’బలులతో కేసులకు కేసుల అమ్మకాలు – నాణ్యమైన మద్యం దొరకడమే దానికి కారణం -బ్రాండ్ల రాకతో బార్లకు తగ్గిన ఆదాయం – ఒకేచోట వైన్ షాపులు పెట్టడంతో తగ్గిన పోటీ – గతంలో మాదిరి ఏరియా పాయింట్లు లేకపోవడమే సమస్య – గతంలో పాయింట్ల […]
Read More