-ఎంపి కేశినేని శివనాథ్ -1వ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి శంకుస్థాపన విజయవాడ : ప్రజల సమస్యల పరిష్కరించటంతో పాటు, మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగా రైల్వే అధికారులతో మాట్లాడి హాండ్రెడ్ పర్సెంట్ గుణదల ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే విధంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి కృషి చేస్తానని ఎంపి కేశినేని […]
Read Moreటీడీపీ సభ్యత్వ నమోదు పర్యవేక్షించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
మైలవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కొన్ని కుటుంబాలకు పరిమితమైన అధికారం పదవులను అందరికీ అందేలా […]
Read Moreజగ్గయ్యపేట ను స్వచ్చ జగ్గయ్యపేట గా మారుస్తాం
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక ఊర చెరువును మరియు పరిసర ప్రాంతాలను శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు ఉదయం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊర చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని చుట్టుపక్క పరిసర ప్రాంతాలన్నీ చెత్త లేకుండా చెరువులు సైతం అభివృద్ధి పరుస్తామని చెరువులో పేరుకుపోయిన తూటాను ఇప్పటికే తీసివేసేందుకు కృషి చేస్తున్నామని అకాల వర్షాల వల్ల చెరువు చుట్టుపక్కల మొత్తం గడ్డి […]
Read Moreరెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం
– మంత్రి సవిత పెనుకొండ, మహానాడు: ప్రజల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. ఈ మేరకు ఆమె పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియా తో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా […]
Read Moreవైసీపీ సోషల్ మీడియా నేతలపై ఉక్కుపాదం!
అమరావతి, మహానాడు: వైసీపీ సోషల్ మీడియా నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత ఇంటూరు రవికిరణ్ పై తూర్పు గోదావరి జిల్లా ప్రకాష్ నగర్ పీఎస్లో కేసు నమోదు చేశారు. ఇంటూరు రవికిరణ్ పై కడియం పీఎస్ లోనూ కేసు నమోదు అయింది. కోనసీమ జిల్లాలోని వివిధ పీఎస్ల్లో 5 ఫిర్యాదులు ఉన్నాయి. […]
Read Moreవైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంత ఈజీగా వదిన కాపురంలో చిచ్చు పెట్టిన మరిది!
• ఓట్లు వేయలేదని నాడు గ్రామంపై కక్ష.. అభివృద్ధి పనులను అడ్డుకున్న వైనం • అంధుడి పొలంపై వైసీపీ రాబందుల కన్ను.. దొంగ పత్రాలతో దోపిడీ మంగళగిరి, మహానాడు: బాపట్ల జిల్లా, చీరాల మండలం, దేవాంగపురి గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఐప్యాక్ లో పనిచేసి, వైసీపీ కోసం ప్రచారం చేస్తూ.. నాడు ప్రత్యక్షంగా టీవీలకు దొరికిన తన మరిది వైసీపీకి అనుకూలంగా సోషల్ […]
Read Moreజగన్… జీవితంలో అధికారంలోకి రావు.. సీఎం కాలేవు!
– ఏన్డీయే అధికారంలో ఉండగా వైసీపీకి అధికారం కల్ల! – నిన్ను ప్రజలు నమ్మరు.. నీకు ఓట్లు వేయరు – కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తోంది – ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించలే.. – రెండు రోజుల నుంచి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు – తన సాక్షి పత్రికలో ప్రశ్నించే స్వరం వినిపించకూడదా అని రాశారు – […]
Read Moreనీచ పోస్టింగులు… C/O వైసీపీ సోషల్ మీడియా!
– లా అండ్ ఆర్డర్ ని వైసీపీ దిగజార్చింది – జగన్ ప్రజాస్వామ్యం గురించి మట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు – వైసీపీ అరాచకాలను ప్రశ్నించిన ఎంపీకి చిత్ర హింసలు – సొంత తల్లి, చెల్లిపై పోస్టీంగులు పెట్టినా చర్యల్లేవు – జగన్ పాలనలో బీసీలపై 300, ఎస్సీలపై 192, ఎస్టీలపై 58, మైనార్టీలపై 11, మహిళలపై 2027, టీడీపీ కార్యకర్తలపై 2005 కేసులు – ఎన్నికల కోడ్ సమయంలో 13 […]
Read More‘ప్రైవేటు’ కు దీటుగా, ట్రెండ్కు తగ్గట్టు ‘ఆప్కో’!
• పుట్టపర్తిలో షో రూమ్ ప్రారంభం • రాష్ట్రంలో మరో ఏడు ఏర్పాటు • నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడమే సీఎం లక్ష్యం • త్వరలో కేంద్ర, రాష్ట్ర పథకాలపై అవగాహన – రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పుట్టపర్తి, మహానాడు: చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేయనున్నామని, […]
Read Moreవికసిత్ భారత్ తో స్టార్టప్ లకు ఊపిరి!
– నూతన ఆవిష్కరణలతో ముందుకు రండి – మోదీ, చంద్రబాబు విజనరీతో దేశంలో సుస్థిర అభివృద్ధి – ‘వికసిత్ భారత్’ లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని అమరావతి, మహానాడు: సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి లీడర్ల విజనరీతో భారత దేశంలో స్టార్టప్ లకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. వికసిత్ […]
Read More