సహాయక చర్యల్లో మంత్రి సత్యకుమార్‌ సిబ్బంది

– 400 మందికి ఆహారం, పండ్లు, మంచినీరు పంపిణీ విజయవాడ, మహానాడు: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధితులకు ఆహారం, మంచినీరు అందించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్​ తన పేషీలోని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి ఆదేశాల ప్రకారం పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలంలోని పెద్ద పులిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 400 మంది […]

Read More

విజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో ఈ నెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు. విజయవాడ, రామవరప్పాడు మధ్య […]

Read More

కొల్లేరు అక్రమ చెరువుల వల్లే ముంపు

బెజవాడ దుఖః దాయిని బుడమేరు కొల్లేరులోకి వరద వేగంగా వెళ్లటమే శాశ్వత పరిష్కారం ( రవికుమార్.బి) బెజవాడను ముంచెత్తిన వరదకు భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరణ లేకపోవటమే. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చేయడం మరో కారణం. కొల్లేరు ను కబ్జా చేసి చేపలు, రొయ్యలు చెరువులు చేశారు, అందులోకి వరద […]

Read More

రెండు రాష్ట్రాలకు తన పెన్షన్ ఇచ్చిన వెంకయ్యనాయుడు

– కొడుకు, కుమార్తె విరాళాలు – తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం – వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూపాయలు ఐదు లక్షల చొప్పున సహాయం ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు స్వర్ణ భారత్ ట్రస్ట్ […]

Read More

కృష్ణనదిపరివాహ ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి

– ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుంది – ఉల్లిపాలెం-హంసలదీవి మధ్యలో కృష్ణానది కరకట్ట ను పరిశీలించిన,మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ: కృష్ణా నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్సీపీ అవనిగడ్డ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు..అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటికే పలులంక గ్రామాలువరదనీటి చిక్కుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు మండలం ఉల్లిపాలెం-హంస దివి మార్గమధ్యంలోని కృష్ణానది కరకట్టబలహీనంగా […]

Read More

రాజకీయంగా సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీష్

– ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధ రహితం – బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా గడీల్లో పడుకోలేదు ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం – ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదు – అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న సిబ్బందికి అభినందనలు – జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సిద్ధం చేశాం […]

Read More

మంగళగిరిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ మురుగుడు

మంగళగిరి: రత్నాల చెరువు నందు ఎమ్మెల్సీ పర్యటించి భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను, మగ్గాల షెడ్డులను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోరారు. అనంతరం ఆయన మీడియా వారితో మాట్లాడుతూ వరదల్లో మరణించిన వారికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్యటించిన వారిలో […]

Read More

నిరాశ్రయులకు నేరుగా ఆహారం అందజేసిన ఎమ్మెల్యే వసంత

– విజయవాడ జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో స్వయంగా పర్యటన విజయవాడ రూరల్:వరద ముంపు ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేరుగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆహార పంపిణీ, బాధితుల తరలింపు చేపట్టి నిరాశ్రయులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్ఫూర్తిగా సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. విజయవాడలో జక్కంపూడి జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం వరద బాధితులకు, నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్లను స్వయంగా […]

Read More

యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు

– ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విజయవాడ: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగింది. 100, 200 ఏళ్ళ చరిత్ర చూసినా ఇంత భారీగా వర్షం.. అదే విధంగా విజయవాడలో వరద ప్రభావం లేదని తెలుస్తోంది. 2009 కంటే ఇప్పుడు భారీగా వర్షాలు కురిసాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఇంత పెద్దస్థాయిలో వరద వస్తుందని ఊహించలేదు. -తెలంగాణ […]

Read More

జక్కంపూడిలో బాబు పర్యటన

– రెండోరోజూ ఆగని పరామర్శ విజయవాడ: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని పరిశీలించి.. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Read More