కొండచరియలు విరిగిపడ్డ ఇద్దరి మృతి

విజయవాడ, మహానాడు: భారీ వర్షాలకు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మొగల్రాజపురంలో ఇళ్ళపై కొండచరియలు విరిగిపడగా పలువురు శిథిలాల్లో చిక్కుకున్నారు. తొలుత మేఘన అనే యువతి చనిపోగా తాజాగా మరొకరు ప్రాణాలు విడిచారు. అధికారులు ఆరుగురిని కాపాడారు. ఘటనాస్థలంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Read More

వారిని అర్ధనగ్నంగా ఊరేగించాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముంబై సీని నటి కాదంబరీ జత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బాసటగా నిలిచారు. ఆమెను ఇబ్బంది పెట్టిన వారిని ముంబై, విజయవాడ, హైదరాబాద్ వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించాలని తెలిపారు. అలా చేయడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మదనపల్లె ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దగ్ధంపై లోతైన విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని చెప్పారు.

Read More

అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ

శనివారం ఉదయం 6:00″గం నుండి” రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు నగరాలు నీట ములగడం జరిగినది ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అధికారులతో వెళ్లి నీట మునిగిన ఇళ్లను పరిశీలించి వెంటనే మురుగు నీరు మోటార్లు చెప్పించి బయటకు లాగవాల్సిందిగా అదేశించి, స్థానికులకు భోజనం, టిఫిన్ ఏర్పాట్లు చూడవలసినదిగా సంబంధిత అధికారులను స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా […]

Read More

వరద బీభత్సం…వర్ణనాతీతం..!

వరద బీభత్స ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత పర్యటన నడుం లోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కేపి బాధిత ప్రజలను చూసి చలించిన ఎమ్మెల్యే వసంత వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు తన పర్యటనను కొనసాగించారు. […]

Read More

ప్రతి పేదకూ ‘ఎన్టీఆర్ భరోసా’

– హామీకి కట్టుబడి తొలి నెల నుండే రూ.4వేల పెన్షన్ – మచిలీపట్నంలో సాయంత్రానికి 100 శాతం పంపిణీ పూర్తి – పెన్షన్ల పంపిణీపై సచివాలయ సిబ్బంది చొరవ అభినందనీయం – నిండు గర్భిణిగా ఉండీ పెన్షన్లు పంపిణీ చేయడం హర్షణీయం – భారీ వర్షంలోనూ పెన్షన్ల పంపిణీ చేపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర పేదలకు ఆర్ధికంగా భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడచుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ […]

Read More

ముంబై నటి కేసులో దోషుల అరెస్టుపై కాలాతీతం వద్దు

రాష్ట్ర పరువును, ఐపిఎస్ గౌరవాన్ని తీసి ముంబై నటి పై హిడింబి లా ప్రవర్తించిన ముగ్గురు ఐపిఎస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో ఆలస్యం, కాలాతీతం సరైనది కాదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుటికే ఈ దుర్మార్గమైన వ్యవహారంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే… ఐనా చర్యలు తీసుకుంటేనే చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ లో మార్పు వస్తుందన్నారు. […]

Read More

పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత!

-మట్టి విగ్రహాలను పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడుకుందాం -బిజెపి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి  తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని తుడా మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో తిరుపతిలో ప్రతినిత్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించడం […]

Read More

చిన్నారెడ్డితో ఉద్యోగుల జే.ఏ.సీ ప్రతినిధుల భేటీ

రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దు 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చాలి ఉద్యోగుల జే.ఏ.సీ. చైర్మన్ వీ. లచ్చిరెడ్డి విజ్ఞప్తి సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీనిచ్చిన చిన్నారెడ్డి రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం […]

Read More

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ నుండి వచ్చిన అలెర్ట్ మెసేజ్‌లను గమనిస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు […]

Read More

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి -రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు,రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలులకు  విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే […]

Read More