సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

– మంత్రి లోకేష్‌ విశాఖపట్నం, మహానాడు: ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి… అందరి సమస్యలు వింటూ వారి నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల […]

Read More

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘ‌ట‌న‌పై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేష్

విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.‌ ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని […]

Read More

విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు…. అన్ని విధాలుగా అండగా ఉంటా

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు గుడివాడ:గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగి పరిణామాలపై ఓ ప్రకటన ద్వారా స్పందించారు. కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ ఘటన […]

Read More

రాజకీయ కుట్రలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం కృషి చేయాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్ల విలువ చేసే 34,511 ఎస్డీఎఫ్ పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. […]

Read More

రౌడీషీటర్ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే!

శ్రీకాకుళం, మహానాడు: సిక్కోలులో ఘనంగా జరిగిన రౌడీ షీటర్ గబ్బర్ పుట్టిన రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ హాజరయ్యారు. అంతేకాకుండా స్వయంగా కేక్ తినిపించారు కూడా… ఆ వేడుకలు లలో…. కింగ్‌ఫూ శేఖర్, పావలా శ్రీనుతో పాటు నగరంలోని రౌడీలు అందరూ పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో ఈ రౌడీ షీటర్ లు మాజీ మంత్రి ధర్మన పేరు చెప్పి చేసిన అరాచకాలకు లెక్కేలేదు… […]

Read More

ఒవైసీ ఆస్తులను కూల్చేందుకు ధైర్యం చాలడం లేదా?

– ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రాలేదా? -హిందువులు ఉన్న చోట హైడ్రా కూల్చివేతలు – పాతబస్తీకి వెళ్లే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా? – ప్రమోషన్ కోసం పని చేస్తున్నారా? – ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రావడం లేదా? – హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును తప్పుబట్టిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్: హైడ్రా పని […]

Read More

వైసీపీ పాలనలో ప్రొటోకాల్ కు అప్పులు చేశాం

– ‘వారధి’లో సర్పంచ్ ఆవేదన విజయవాడ, మహానాడు: కేంద్ర మంత్రి సభకు ప్రొటోకాల్ ఖర్చు లు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వారధి కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి రాయనపాడు గ్రామ సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు. గొల్లపూడి మండలం, రాయనపాడు గ్రామంలో గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభ […]

Read More

నా రాజకీయ చరిత్రలో అవినీతి మచ్చ లేదు

– ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: పుట్టినరోజు వేడుకలు జరుపుకొనే సంస్కృతి మా కుటుంబానికి లేదు.. ట్రాఫిక్ సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన పోలీసులు వారు తిరిగి వెళ్ళే క్రమంలో మండల పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో అట్లా కనబడి వెళ్ళారు.. అంతేతప్ప తమ వేడుకల్లో బందోబస్తు రాలేదు అని పల్నాడు జిల్లా, చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. […]

Read More

ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు

– ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్‌ – ఓర్వ‌క‌ల్లు, కొప్ప‌ర్తి, చిత్తూరు, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, గుంటూరు, పుట్ట‌ప‌ర్తి, అనంత‌పురం పారిశ్రామిక పార్కుల‌పై రివ్యూ మంగ‌ళ‌గిరి: రాష్ట్రంలోని ఇండస్ట్రియ‌ల్ పార్కుల‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యంలో తిరుప‌తి, చిత్తూరు, విజ‌య‌వాడ‌, గుంటూరు, క‌ర్నూలు, క‌డ‌ప‌, పుట్ట‌ప‌ర్తి, అనంత‌పురం […]

Read More

విచారణాధికారిగా సీసీఎస్ ఏసీపీ స్రవంతీ రాయ్ నియామకం

-ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాంఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది -నాలుగైదు రోజుల్లో విచారణ పూర్తవుతుంది -సీపీ రాజశేఖర్ బాబు విజయవాడ: నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. […]

Read More