తెలుగంటే…గోంగూర తెలుగంటే…గోదారి తెలుగంటే…గొబ్బిళ్ళు తెలుగంటే…గోరింట తెలుగంటే…గుత్తోంకాయ్ తెలుగంటే…కొత్తావకాయ్ తెలుగంటే….పెరుగన్నం తెలుగంటే…ప్రేమా, జాలీ, అభిమానం తెలుగంటే…పోతన్న తెలుగంటే…బాపు తెలుగంటే…రమణ తెలుగంటే…అల్లసాని పెద్దన తెలుగంటే…తెనాలి రామకృష్ణ తెలుగంటే…పొట్టి శ్రీరాములు తెలుగంటే…అల్లూరి సీతారామరాజు తెలుగంటే…కందుకూరి వీరేశలింగం తెలుగంటే…గురజాడ తెలుగంటే…శ్రీ శ్రీ తెలుగంటే…వేమన తెలుగంటే…నన్నయ తెలుగంటే…తిక్కన తెలుగంటే…ఎఱ్ఱాప్రగడ తెలుగంటే…గురజాడ తెలుగంటే…క్షేత్రయ్య తెలుగంటే…శ్రీనాధ తెలుగంటే…మొల్ల తెలుగంటే…కంచర్ల గోపన్న తెలుగంటే….కాళోజి తెలుగంటే…కృష్ణమాచార్య తెలుగంటే…సిద్ధేంద్ర తెలుగంటే…గౌతమీ పుత్ర శాతకార్ణి తెలుగంటే…రాణీ రుద్రమదేవి తెలుగంటే…రాజరాజ నరేంద్రుడు తెలుగంటే…రామలింగ నాయుడు తెలుగంటే…తిమ్మనాయుడు తెలుగంటే…రామదాసు […]
Read Moreవెటకారాల దారిలో గోదారి
(ఎల్లాప్రగడ రామకృష్ణ) ఒరేయ్ అబ్బాయ్! అల్లం జీలకర్ర పెసరట్టు చెప్పు… అల్లమ్ముక్కలు నేవళీకంగా తరిగి ధూమాగా వేయించమను..’’ ‘‘ఆయ్! అలాగేనండి…ఉల్లిపాయి ముక్కలు తగిలించొచ్చంటారా?’’ ‘అలక్కానీయ్…కాకపోతే కాస్త లౌక్యంగా జతపడేలా చూడు..’’ కాలువ గట్టున కాకా హోటల్లో అతిసాధారణంగా వినిపించే పై సంభాషణ ముఖ్యంగా ఆఖరి వాక్యం సరిగ్గా బోధపడిన వారందరికీ ‘ఇది గోదారి జిల్లాల యాస’ అని తెలిసిపోయే ఉంటుంది. ఈ దృశ్యాన్ని కళ్లతో చూసిన వాళ్లకి – పెసరట్టు […]
Read Moreఎన్టీఆర్ భవన్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు
* వేడుకల్లో పాల్గొన్న ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ * తెలుగు తల్లి చిత్రపటానికి పూల మాల వేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాతృ భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల […]
Read Moreఎమ్మెల్యే గళ్ళా మాధవి సుడిగాలి పర్యటన
గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత 43వ డివిజన్ విద్యానగర్ 3/2 లో జరిగిన దేవస్థాన ప్రతిష్ఠలో పాల్గొన్నారు. అనంతరం 34వ డివిజన్ దేవాపురంలోని పోలేరమ్మ దేవస్థానం లో కొలుపులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ వద్ద శ్రీ భగవాన్ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. 29వ డివిజన్ శ్మశాన […]
Read Moreరోగులకు వరం… ఎన్టీఆర్ వైద్య సేవ పథకం
– జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ వినుకొండ, మహానాడు: ఎన్టీఆర్ వైద్య సేవ పథకం రోగులకు వరంలాంటిందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవ రోగుల వార్డులు, రికార్డులు తనిఖీ చేశారు. వైద్య సదుపాయాలపై రోగులను అడిగితెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ […]
Read Moreతెలంగాణలో అడుగుపెట్టిన ‘సంగం’
– శ్రీనివాస్నగర్లో డెయిరీ ఏర్పాటు మిర్యాలగూడ, మహానాడు: సంగం డెయిరీ తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో తెలంగాణలో అడుగుపెట్టింది. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో లక్షన్నర లీటర్ల కెపాసిటీతో అత్యాధునికమైన యంత్ర సామగ్రితో కూడిన డెయిరీని ఏర్పాటు చేసింది. ట్రెయిల్ రన్ ప్రారంభించేందుకు బుధవారం చైర్మన్ దంపతులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, జ్యోతిర్మయి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ డెయిరీ నుండి నల్గొండ, ఖమ్మం, […]
Read Moreసీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండండి
– టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: సీజనల్ జ్వరాలపట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు సంపూర్ణ వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఈ మేరకు ఆమె పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుత సీజన్లో జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వైద్య బృందం అప్రమత్తంగా పనిచేయాలని […]
Read Moreహ్యాట్సాఫ్ డాక్టరమ్మా!
– క్షతగాత్రులను ఆదుకున్న టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి లక్ష్మి దర్శి, మహానాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి వైద్య సేవలు అందించి, తన వైద్య వృత్తికి వన్నెతెచ్చారు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. వివరాలివి. ఒక శుభకార్యానికి డాక్టర్ లక్ష్మి బుధవారం దర్శి నుండి పోతవరం వెళుతున్నారు. అయితే, ఆ మార్గంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పి.చెన్నకేశవులు(28)కు గాయాలయ్యాయి. క్షతగాత్రుని పరిస్థితికి […]
Read Moreశ్రీ వాసవి తల్లి ఆత్మార్పణ దినోత్సవం ‘అధికారికం’పై కృతజ్ఞతలు
తాడికొండ, మహానాడు: ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్రప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించటం అమ్మవారి త్యాగానికి గౌరవించడమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఇండస్ట్రీ కమిటీ చైర్మన్ అండ్ తాడికొండ నియోజక వర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బుస్సెట్టి వెంకటేశ్వర రావు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్యవైశ్యుల సెంటిమెంటును గౌరవించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం […]
Read Moreరేవంత్ రెడ్డిది పులి మీద స్వారీ!
– సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని, చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని, చెరువుల పునరుద్ధరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన మగ్దూం భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఐపిఎస్ రంగనాథ్ మంచి మనిషి…పనిలో స్పీడ్ ఉంది… చెరువు శికం భూమి లో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలి.. […]
Read More