శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. “శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు […]
Read Moreబాలుడి కడుపులో తాళం చెవులు, నెయిల్కట్టర్లు, కత్తి
బీహార్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని తాళం చెవులు, నెయిల్కట్టర్లు, కత్తిని మింగిన బాలుడు బీహార్లోని మోతిహారిలో తల్లిదండ్రులు ఆన్లైన్ మొబైల్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని ఓ బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్లు, కత్తిని మింగేశాడు. అయితే కొంతకాలం సదరు బాలుడు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి గంటకుపైగా శస్త్రచికిత్స చేసి అతడి […]
Read Moreశ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
– ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి – కృష్ణమందిరాల నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా సహాయసహకారాలు – రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ: శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి […]
Read Moreజిట్టా బాలకృష్ణా రెడ్డిని పరామర్శించిన జగదీష్ రెడ్డి
హైదరాబాద్: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కలిసి జగదీష్ రెడ్డి పరామర్శించారు,ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని వారిని […]
Read Moreప్రజలు ఎల్ఆర్ఎస్ ఒక్క రూపాయి కట్టొద్దు
ఎల్ ఆర్ ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలి నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణం ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి.. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ […]
Read Moreబ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ రూ.50లక్షలు గెలుచుకుంది
బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఓ యువతి బంపర్ ఆఫర్ తగిలింది. కౌన్ బనేగా కరోడ్పతిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించు కున్నారు. రాజస్థాన్కు చెందిన నరేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో వైద్యం కోసం ప్రతి రూపాయి కూడబెట్టారు. ఇటీవల కేబీసీలో రూ.50 లక్షలు గెలుచుకున్నారు. చికిత్స బాధ్యత తానే తీసుకుంటానని హోస్ట్ అమితాబ్ హామీ […]
Read Moreగూగుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ ని సెర్చ్ చేయడం నేరం
– పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష -బాంబు తయారీ మార్గాలను వెతకడం కూడా నేరం -పట్టుబడితే జైలు శిక్ష భారతదేశంలోని ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గూగుల్లో చిన్నారుల అశ్లీలత (చైల్డ్ పోర్నోగ్రఫీ)ని సెర్చ్ చేయడం నేరం. ఇలా గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తూ పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే గూగుల్లో […]
Read Moreభలే భలే సత్తిబాబు.. అయ్యో ఫాఫం జగన్బాబు!
– ఇప్పుడు ప్రతిపక్షనేత బొత్సనే – ప్రకటి ంచిన మండలి చైర్మన్ – జగన్కు దక్కని ప్రతిపక్షనేత హోదా – వైసీపీ ఫ్లోర్ లీడర్ పాత్రకే జగన్ పరిమితం – ప్రోటోకాల్ జాబితాలో కనిపించని జగన్ పేరు – ప్రోటోకాల్లో బొత్స పేరే ముందు – సత్తిబాబుకు క్యాబినెట్ హోదా – అసెంబ్లీ గేటులో ఎంట్రీకి బొత్సకే అనుమతి – జగన్ కారు బయటనే – జగన్ అధికార విలాపం […]
Read Moreశభాష్ లోకేష్!
– యువత నైపుణ్య వృద్ధిలో ఏపీని నెంబర్ 1గా చేసేందుకు తొలి అడుగు – నారాను ప్రశంసించిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నైపుణ్య గణన(స్కిల్ సెన్సస్)ని అర్థవంతంగా చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నారు.. ఇది రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి, ప్రముఖంగా యువకులు, విద్యార్థులకు నైపుణ్య వృద్ధితో సానుకూల ఫలితాలను […]
Read More‘చేతన’ సేవలు భేష్
– బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పెనుకొండ : సామాజిక సేవలో చేతన ఫౌండేషన్ సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత కొనియాడారు. పెనుకొండలో 100 మందికి కుట్టుమిషన్లు, ట్రై సైకిళ్లు, తోపుడు బండ్లను మంత్రి సవిత చేతుల మీదుగా చేతన ఫౌండేషన్ నిర్వాహాకులు అందజేశారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. […]
Read More