నేటి యువకులే రేపటి వృద్ధులు

నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం చాలా దేశాల్లో ఏటా అక్టోబర్ 01న జరుపుకుంటారు. ఐతే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఈరోజు అంటే ఆగస్ట్ 21న జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తారు. వృద్ధుల పట్ల (వయసు 60 దాటిన వారు) నిరాదరణ పెరుగుతున్న నేపథ్యంలో initiative తీసుకుని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1988లో ఆగస్ట్ 19న ఒక ప్రకటనపై సంతకం చేసి ఏటా ఆగస్ట్ […]

Read More

బోధన్‌ లో పిచ్చి కుక్క దాడి.. 12 మందికి గాయాలు

బోధన్, ఆగస్ట్ 21: బోధన్ పట్టణంలో పిచ్చి కుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ 12 మందిని గాయపరిచింది.  తట్టికోట, కుమార్గల్లి తదితర ప్రాంతాలలో ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన వారిలో ఒక నాలుగు సంవత్సరాల బాలుడితో పాటు రోడ్డుపై నడుస్తున్న గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారు. ఈ దాడి స్థానికులలో భయాందోళనకు గురిచేసింది. దాడి అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి […]

Read More

బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియం అభివృద్ధికి స‌మిష్టిగా కృషి చేస్తాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -స్టేడియంను సంద‌ర్శించిన ఎమ్మెల్యే బొండా, ఎంపి కేశినేని శివనాథ్ విజ‌య‌వాడ‌: యువ‌త క్రీడ‌ల్లో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి స‌మిష్టిగా అభివృద్ది చేస్తామ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. అజిత్ సింగ్ న‌గ‌ర్ లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్నిబుధ‌వారం ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎంపి కేశినేని […]

Read More

కోల్ కతా వైద్యురాలిపై రేప్, హత్య,కు ముందు కొన్ని నిజాలు..?

దాడికి ముందు రెడ్‎లైట్ ఏరియాలో తిరిగిన నిందితుడు కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తూనే ఉంది. నిందితుడికి సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారా నికి ముందు కోల్ కతాలోని రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ఆగస్టు 8వ తేదీ రాత్రి పూట అప్పటికే మద్యం తాగి ఉన్న […]

Read More

పిల్లలమర్రిని పునఃప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నేటి నుంచి సందర్శకులకు అనుమతి పూర్వవైభవాన్ని సంతరించుకున్న పిల్లలమర్రిచెట్టు మహబూబ్ నగర్, ఆగస్ట్ 21: మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పిల్లలమర్రి చెట్టు, నేటి నుండి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు ఈ ప్రాచీన మర్రిచెట్టు ప్రాంగణాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, పర్యాటక శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ: “పాశ్చాత్య దేశాల […]

Read More

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విషజ్వరాలకు బలవుతున్న ప్రజలు

మాజీ మంత్రి హరీష్ రావు డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతున్నది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. నిధులు విడుదల చేసి పారిశుద్ద్య నిర్వహణ కొనసాగించాలని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం […]

Read More

కార్మిక రంగాన్ని సంక్షేమం వైపుకు నడిపిస్తాం

– మత్స్యకారుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎమ్మెల్యే గద్దె పంపిణీ విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం కార్మిక రంగాన్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని కార్మిక రంగాన్ని సంక్షేమం వైపునకు నడిపిస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక గరికపాటి వారి వీధిలో నివాసి మత్స్యకారుడు మైలా వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించగా వారి […]

Read More

ప్రజల హృదయాల్లో చిరంజీవిది చెరగని ముద్ర

– గుంటూరు ‘పశ్చిమ’ ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు, మహానాడు: పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో నాటకరంగ కళాకారులను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్లా మాధవి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో అత్యున్నతస్థాయి శిఖరాలకు చేరుకున్న పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ప్రజల […]

Read More

వైసీపీ పాలనలో అన్ని వర్గాలు అవస్థల పాలు!

– మంత్రి కొల్లు రవీంద్ర కాకినాడ, మహానాడు: వైసీపీ పాలనలో అన్ని వర్గాలు అవస్థల పాలయ్యాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఏలేశ్వరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరూపుల సత్యప్రభ ఆధ్వర్యంలో జరిగిన జీవో 217 రద్దు అభినందన సభలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. మత్స్యకారుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేలా గత ప్రభుత్వం జీవో 217 తీసుకొచ్చింది.. అనాదిగా మత్స్యకారులకు ఉన్న హక్కుల్ని […]

Read More

ఏపీలో భారీగా విస్తరణకు హెచ్ సీఎల్ సన్నాహాలు!

– మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు – మంత్రి లోకేష్ తో సంస్థ ప్రతినిధుల భేటీ అమరావతి, మహానాడు: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సీఎల్ ఆంధ్రప్రదేశ్ లో భారీగా తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్ సీఎల్ 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది. తాజాగా రాష్ట్రంలో భారీఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు […]

Read More