“పాలకులపై మంచి పెర్సెప్షన్” కే ఓట్లు! ప్రచారాలకు కాదు!!

ఎన్నికలు వచ్చాయంటే చాలు…., నాయకులు ఎక్కడలేని వినయం ఒలకబోస్తుంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చిరునవ్వులు చిందిస్తూ, వాళ్ళ గుడిసెల్లోకి సైతం దూరుతుంటారు. వాళ్లిళ్ళల్లో చంటి పిల్లలుంటే, స్నానాలు చేయిస్తారు . వంటింట్లో చేరి దోసెలు వేస్తుంటారు. ‘అక్కా…. బావా…’ అంటూ అంతులేని ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు. ఈ నడమంత్రపు నటనల వల్ల ఓటర్లు కరుణిస్తారా? ఓట్లు వేస్తారా? తటస్థులు అని భావించేవారు ఎవరికి ఓటు వేస్తారు? సంక్షేమ పథకాలు భారీగా అమలు […]

Read More

వాడికి చుట్టాలు… పేదవానికి కష్టాలు!

కొత్త నేర చట్టాలను అనుసరించి మొత్తం 90 రోజులు నిందితులను కస్టడీలో పెట్టవచ్చు. పోలీసు కస్టడీ, కోర్టు కస్టడీల పేరుతో లాకప్లో లేదా జైళ్లలో బంధించేందుకు పోలీస్, న్యాయ వ్యవస్థలకు వీలు కల్పిస్తున్న ఈ చట్టాలు సాధారణ పౌరుల పాలిట శాపాలే అనడం అతిశయోక్తి కాదు. పోలీసులు తలచుకుంటే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి, సకల అధికారాలనూ కట్టబెడుతున్న ఈ చట్టాల వల్ల ధనవంతులకు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. వారు […]

Read More

ప్రభుత్వ యుద్ధ నౌక గద్దర్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా – సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గద్దర్ ఫౌండేషన్ ఆగస్టు 6న హైదరాబాద్లో గద్దర్ ప్రథమ వర్ధంతి సభను పెద్దఎత్తున నిర్వహించింది. సభలో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సందేశం పంపారు. అందులో గద్దర్ పట్ల తనకున్న అపార అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో గద్దర్ స్మృతివనం కోసం హైదరాబాద్ లోని ప్రైం లొకేషన్ నెక్లెస్ రోడ్డులో […]

Read More

వాకిటి శ్రీనివాసుల హత్యను ఖండిస్తున్నా

రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం […]

Read More

ఢిల్లీకి వెళ్లేదెవరు?

– ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిపై పోటీ – రేసులో గల్లా జయదేవ్, రఘురామకృష్ణంరాజు, సుజనాచౌదరి, కనకమేడల రవీందర్ – రఘురామరాజు-సుజనాకే ఢిల్లీ పరిచయాలెక్కువ – ఎమ్మెల్యేలుగా ఉన్న రఘురామ,సుజనా – ఇద్దరికీ దక్కని మంత్రి పదవులు – జాతీయ స్థాయి ఇమేజీతో ఇద్దరికీ ఇబ్బందులు – దానితో ఎమ్మెల్యేలుగా సర్దుకుపోలేకపోతున్న వైనం – గత ఐదేళ్లలో ఢిల్లీలో పార్టీ కోసం పనిచేసిన కనకమేడల – కొత్తగా తెరపైకి […]

Read More

ఎమ్మెల్సీ పదవికి దువ్వాడ రాజీనామా?

– జగన్ ఆదేశం? – ఇమేజ్ పెంచుకునే వ్యూహం – మహిళలకు దూరం కాకూడదన్న ముందుచూపు – పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఆదేశం – ఇప్పటికే విజయసాయి ఎపిసోడ్‌తో వైసీపీకి అ‘శాంతి’ – ఈలోగా ద్వారంపూడి కామలీల అంటూ సోషల్‌మీడియాలో గత్తర – దువ్వాడ ఎపిసోడ్ మధ్యలో బయటపడ్డ పిన్నెల్లి అన్న కొడుకు రాసలీల – పిన్నెల్లి అన్నకొడుకుకి మహిళల బడితపూజ – వై‘కామ’ పార్టీ అంటూ సోషల్‌మీడియాలో […]

Read More

పెండింగ్‌లో ఉన్న తెలంగాణ/ఏపి ఉద్యోగుల బదీలపై ఉత్తర్వులు జారీ హర్షణీయం

– ఏపీ జేఏసీ ప్రతినిధులు బొప్పరాజు, పలిశెట్టి అమరావతి, మహానాడు: రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి దీర్ఘకాలంగా పెండింగు ఉన్న తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుమూడిని విప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సానూకూలంగా స్పందించడం హర్షణీయమని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. […]

Read More

గురుకులాలను ప్రక్షాళన చేస్తాం… నిధులు సమకూరుస్తాం

-మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకొక రోజు గురుకులాల పర్యటన -గురుకుల భవన నిర్మాణాలకు బడ్జెట్లో రూ.5 వేల కోట్లు -గురుకుల భవన నిర్మాణాలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం -పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు తక్షణమే రూ. 50 లక్షలు మంజూరు -గురుకుల విద్యార్థులకు మంచాలు బెడ్స్ ఉండాల్సిందే, ప్రతిపాదనలు పంపితే నిధులు ఇస్తాం -పెద్దాపూర్ లో విద్యార్థుల మృతి ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది -పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం […]

Read More

సాగునీటి ప్రాజెక్టులపై గ‌త ప్ర‌భుత్వ‌ పదేళ్ల నిర్లక్ష్యం

– మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి ఖండించారు. వెనుక‌బ‌డిన ప్రాంత‌మైన ఉమ్మ‌డి పాల‌మూర్ జిల్లాలోని ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేయ‌డానికి అవసరమైన నిధులను పదేళ్ల కాలంలో కేటాయించ‌లేద‌ని తెలిపారు. […]

Read More

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు రిలీవ్

– ఏపీ ప్రభుత్వ ఉత్తర్వు అమరావతి : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రిలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంక్ లో నే విధుల్లో […]

Read More