యూపీ: పీకలదాకా తాగిన ఓ వ్యక్తి రైల్వే పట్టాల మధ్యలో నిద్రపోయాడు. అదే ట్రాక్లో రైలు వెళ్లినా చలించలేదు. అతడిని గమనించిన లోకోపైలట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సమయానికి అతను ఇంకా నిద్రిస్తూనే ఉండటం, గాయాలు కాకపోవడంతో పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన యూపీలోని బిజ్నోర్లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ […]
Read Moreనూతన ఆలయ పాలకమండలి కమిటీల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తాం
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయంలో బ్లాక్ నెంబర్ 2 రూమ్ నెంబర్ 137 లో గల తన చాంబర్ లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తప్పులు చేసిన వాళ్లు అధికారుల ముందు ప్రజల ముందు సమాధానం చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిన సరిచేసుకుంటూ ముందుకు పోవాలనేది మా శాఖ లక్ష్యం . […]
Read Moreఫలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృషి
వరంగల్ కు CGHS వెల్నెస్ సెంటర్ మంజూరు వరంగల్ లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై పార్లమెంట్ లో ప్రయత్నం చేసిన ఎంపీ డా. కడియం కావ్య ఎంపీ డా. కడియం కావ్య కృషితో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం ఎంపీ కావ్యకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వరంగల్ లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా […]
Read Moreజనగణమన గానంతో గిన్నిస్ రికార్డు..
మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనత సాధించారు.. ఒడిశాలో 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి ‘లార్జెస్ట్ సింగింగ్ లెసన్’ పేరిట జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు. ఈ రికార్డింగును ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. వేణు గాన విద్వాంసులు హరి ప్రసాద్ చౌరాసియా, రాకేశ్, వీణ మాస్ట్రో […]
Read Moreమొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు
పోతురాజు స్వామిని, గంగానమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ పోతురాజు స్వామి గంగానమ్మకు ప్రత్యేక పూజలు ఘనంగా గంగానమ్మ సంబరాలు చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఆదివారం శ్రీ గంగానమ్మ – పోతురాజు స్వామి దేవాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గంగానమ్మను, పోతురాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి […]
Read Moreఏపీ హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం
ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. బైక్ను తప్పించే క్రమంలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ద్వంసమవ్వగా, ఆమె వేరే కారులో వెళ్లిపోయింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన జరిగింది.
Read Moreఅంబేద్కర్ ను అవమానించిన వ్యక్తి జగన్..
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన ఘనుడు మాజీ సీఎం.. దళితుల హక్కులను కాలరాసి, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేసిన దళిత వ్యతిరేకి జగన్ రెడ్డి… చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డున స్మృతి వనంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు కంటే తన నామాన్ని పెద్ద అక్షరాలతో రాయించుకుని ప్రపంచ మేధావి, రాజ్యాంగ […]
Read Moreకొట్టుకుపోయిన తుంగభద్ర గేటు.. కర్నూలు జిల్లా ప్రజలకు అలర్ట్
డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా తెగిన చైన్ కర్నూలు జిల్లా ప్రజలకు అధికారుల హెచ్చరిక మంత్రి పయ్యావులకు సీఎం చంద్రబాబు ఫోన్ (శివ శంకర్. చలువాది) కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకి వస్తోంది. ఇటీవలి వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో […]
Read Moreపల్లెల్లో గ్రామపంచాయతీల నిర్వహణ పూర్తిగా పడకేసింది
-కనీసం వీధిదీపాలు పెట్టే.. బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు -గిరిజన గ్రామాలకు కనీసం రోడ్ల నిర్మాణం కల్పించడం లేదు -5నెలలుగా ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు జీతాలు చెల్లించడం లేదు -సీతక్క అభివృద్ధి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు – బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు హైదరాబాద్: ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు […]
Read Moreఎఫ్ ఆర్ బీఎం పరిమితి దాటినా కేంద్రం రూ. 35 వేల కోట్లు ఇచ్చిం
-రాష్ట్రాల అవసరాల దృష్ట్యా కేంద్రం నిధులు -రూ. 25 వేల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డును నిర్మిస్తున్నది -ఎంపీల సంఖ్యను బట్టి నిధుల కేటాయింపు జరగదు -వచ్చే పార్లమెంటు సెషన్ లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం -ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలుస్తాం -బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ […]
Read More