స్ట్రామ్ వాటర్ నిధులతో నగరం అభివృద్ధి

కేంద్రంతో మాట్లాడటానికి ముఖ్యమంత్రి అంగీకారం 4వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్ట్రామ్ వాటర్ నిధులను అధిక భాగం కేటాయించేలా చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై నగర పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలం చర్చించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ […]

Read More

రేపు మూడు గంటలు యుపిఐ సర్వీస్ నిలిపివేత!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన యుపిఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా మూడు గంటల పాటు వినియోగదారులకు యుపిఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యుపిఐ సేవలు నిలిపేస్తున్నారు.

Read More

ఇప్పుడు మన దేశానికి మరింత భద్రత అత్యవసరం

అదేదో సినిమాలో నూతన ప్రసాద్ అన్నట్లు ..”భారత దేశం నేడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.లెఫ్ట్ నుండి పాకిస్తాన్ రైట్ నుండి బంగ్లాదేశ్ పైనుండి చైనా ప్రక్కనున్న రష్యా మన దేశాన్ని నాసినం చేయాలని చూస్తోంది” అంటాడు ..అట్లనే ప్రక్క దేశాల్లో మెదలైన చిచ్చు మన దేశానికి తాకుతున్న వెచ్చదనాన్ని వెంటనే ఆర్పకుంటే అది దావానలంగా మారి కారు చిచ్చు అయ్యే ప్రమాదం లేకపోలేదు…ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోన్నే ప్రతి ఒక్కరూ […]

Read More

ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు […]

Read More

ఓర్వ‌కల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌లో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు కృషి చేస్తున్నాం

-రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ -పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డితో క‌లిసి ఓర్వ‌కల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌ను ప‌రిశీలించిన‌ మంత్రి భ‌ర‌త్ -జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని సంద‌ర్శించి యాజ‌మాన్యం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ అధికారుల‌తో మంత్రి స‌మావేశం ఓర్వ‌క‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌లో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. పాణ్యం […]

Read More

నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం

సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్టు గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో:2,74,065 లక్షల క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుతం : 585.40 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ :312.5050 టీఎంసీలు ప్రస్తుతం: 298.5890టీఎంసీలు కుడి ,ఎడమ జల […]

Read More

దుర్మార్గాలను ప్రశ్నించినందుకు తమపై తప్పుడు కేసులు

* దుర్మార్గాలను ప్రశ్నించినందుకు తపమై తప్పుడు కేసులు పెట్టడం వలన ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయిన బాధితులు * భూ కబ్జాలు, ఫించన్ తొలగింపుపై ఫిర్యాదులు స్వీకరించిన నేతలు * ఆనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల కోసం వచ్చిన అనేక అర్జీలు * ఇళ్లు లేని తమకు ఇళ్లు కల్పించాలని వేడుకున్నారు * ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు రాష్ట్రంలో […]

Read More

కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’

రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అట్టగంటాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు మా గెలుపు చూసి ఓర్వలేక తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా సరే జగన్ రెడ్డికి రెడ్ బుక్ కనిపిస్తుంది. కలలో కూడా రెడ్ బుక్ గుర్తుకు వస్తుంది దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేసి కారులో డోర్ […]

Read More

నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలి!

-ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి -అన్ని స్కూళ్ళలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయండి -సిఎంతో సహా అందరం మోడల్ పిటిఎం సమావేశాలకు హాజరవుతాం -గత ప్రభుత్వం వేలకోట్లు వెచ్చిస్తే 2లక్షలమంది విద్యార్థులు ఎలా తగ్గారు? -బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు -“సాల్ట్” ప్రాజెక్టుపై పాఠశాల విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి: నాణ్యమైన […]

Read More

జాతీయస్థాయి త్రోబాల్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విజయ “క్రాంతి” కాలేజ్ విద్యార్థి

చల్లపల్లి: జాతీయస్థాయి త్రో బాల్ లో విజయ క్రాంతి కాలేజ్ విద్యార్థి ఉత్తమ ప్రతిభను కనపరిచాడు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో క్రాంతి కళాశాల ప్రిన్సిపాల్ దుట్ట శివరామ ప్రసాద్ మాట్లాడుతు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన 16వ సౌత్ జోన్ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్షిప్ 2024- 2025 లో ఆంధ్రప్రదేశ్ త్రో బాల్ జట్టులో క్రాంతి కాలేజ్ విద్యార్థి జనుముల ప్రబోధ్ కుమార్ (మెరకనపల్లి) ఉత్తమ ప్రతిభను […]

Read More