వినుకొండ, మహానాడు: వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద గురువారం ఉదయం కిడ్నాప్ గురైన ఒంటేరు నాగరాజుని పోలీసులు క్షేమంగా పట్టుకున్నారు. మర్రిపాలెం వద్ద గాయాలతో ఉన్న నాగరాజుని పోలీసులు గుర్తించి బాధితున్ని బండ్లమోటు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు బాధితుని విచారించి, వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాగరాజుని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Moreవిద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో అధికారులు చర్యలు
– ముగ్గురు సస్పెండ్, ఉద్యోగాల నుంచి ఇద్దరి తొలగింపు కారంపూడి, మహానాడు: పల్నాడు జిల్లా కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించే బి.రవికుమార్ విద్యార్థినులను ల్యాబ్ కు పిలిపించి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులతో అలాగే ప్రవర్తించడంతో పాటు వారికి రాత్రి సమయాల్లో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ తండ్రి గమనించి.. తమ కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం […]
Read Moreస్వచ్ఛమైన గాలి కోసం మొక్కలు నాటండి
– బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర విజయవాడ, మహానాడు: నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ల దగ్గర గాని, వీధుల్లో గాని అమ్మ పేరుతో మొక్కను నాటండి అని నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించిన “మా కే నామ్ పే ఏక్ పెడ్” (అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం) శుక్రవారం మహిళా మోర్చా అధ్యక్షురాలు […]
Read Moreసమగ్ర ప్రణాళికతో ఆదివాసీల్లో పేదరికం రూపుమాపుతాం
– నేటిటీ డోలీ మోతలు బాధాకరం… ఆ పరిస్థితి మారుస్తాం – గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు – గిరిజనుల అభివృద్ధి కోసం ఇకపై చైతన్యం 2.0 కార్యక్రమం – 2,191 గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ కల్పిస్తాం – రూ.2,373 కోట్లతో ప్రతి గిరిజన కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు – కూటమి ప్రభుత్వంలో వివక్ష ఉండదు…కక్ష సాధింపులుండవు – గత పాలకులు దోచిన […]
Read Moreపని వేళల్లో కార్యదర్శులు సచివాలయంలో ఉండాలి
* అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు * ఆకస్మిక తనిఖీల్లో కమిషనర్ హరికృష్ణ ఆగ్రహం గుంటూరు, మహానాడు: నగరంలోని వార్డు సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ, పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) కె.హరికృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ సంపత్ నగర్ లోని 59, 60, 61, 62, […]
Read Moreగిరిజన సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
అమరావతి, మహానాడు: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన సోదరులకు నా శుభాకాంక్షలు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాం. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం […]
Read Moreఆమెతో పెళ్లి.. ఈమెతో సహజీవనం
– ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు దువ్వాడ! – చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ – సొంత భార్యను పట్టించుకోని దువ్వాడ – మరో మహిళతో సహజీవనం – న్యాయం కోసం రోడ్డెక్కిన కూతుళ్లు – దువ్వాడ ఇంటి ముందు మెరుపు ధర్నా – ఇప్పటికే విజయసాయిరెడ్డి వివాదంతో అ‘శాంతి’ – ఇప్పుడు కొత్తగా తెరపైకి దువ్వాడ అనైతిక అంశం – వైసీపీకి ఇదో కొత్త మహిళా సంకటం ( […]
Read Moreపంద్రాగస్టు వేడుకలకు ప్రత్యేక అతిధిగా చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి
-న్యూఢిల్లీ(ఎర్రకోట)లో జరిగే వేడుకలకు ఆహ్వానం -రాష్ట్రం నుంచీ ఎంపికైన ఐదుగురు మహిళా ప్రజా ప్రతినిధుల్లో కృష్ణకుమారి ఒకరు చల్లపల్లి : న్యూఢిల్లీ ఎర్రకోటలో ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి ప్రత్యేక అతిధిగా ఆహ్వానం అందింది. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ సంస్థ ద్వారా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ కృష్ణకుమారి పాల్గొననున్నారు. ఢిల్లీలో జరిగే పంద్రాగస్టు వేడులకు రాష్ట్రంలో ఐదుగురు […]
Read Moreమంత్రి నారాయణతో ఆనం దంపతులు భేటీ
– జడ్పీ సమావేశాలకు రావాలంటూ మంత్రికి ఆహ్వానం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరుతో… జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆనం విజయకుమార్రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ నివాసంలో మంత్రి నారాయణను ఆనం దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. త్వరలో జరగనున్న జడ్పీ సమావేశాలకు రావాలంటూ మంత్రిని ఆహ్వానించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆనం అరుణమ్మ […]
Read Moreటీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలి
తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ టీటీడీలో పని చేస్తున్న దాదాపు 50 మందికి పైగా ఇంజినీరింగ్, ఇతర శాఖల ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు. ఇది ఉద్యోగస్తుల్ని బెదిరించడమే అని ఆయన పేర్కొన్నారు. తక్షణం ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని, మీ పార్లమెంట్ సభ్యుడిగా […]
Read More