SBI ఛైర్మన్ చల్లా నియామకానికి ఏసీసీ ఆమోదం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. చల్లా స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లాలోని పెద్ద పోతులపాడు గ్రామం. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నెల 28న రిటైర్ కానున్న దినేశ్ కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

Read More

పాఠశాల విద్యలో ఎపి మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టండి!

కెజిబివి స్కూళ్లలో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఎపి మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా […]

Read More

జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయ విరోధి కాదు… ప్రత్యర్థి మాత్రమే

జగన్మోహన్ రెడ్డి తో పోరాటం… పోరాటమే రాజ్యాంగ విలువలకు కట్టుబడే అతడితో మాట్లాడా రాష్ట్రంలో కూటమి గెలుపులో, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో రచ్చబండ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల వ్యవహార శైలి మధ్య అసలు పొంతనే లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలంతా సెల్ఫ్ సెంట్రిక్ అయితే… చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పబ్లిక్ సెంట్రిక్ గా ఉంటుంది రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులను […]

Read More

ఉత్తరాన ‘ఫ్యాను’ ఉక్కిరిబిక్కిరి!

– ప్రతిష్ఠగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక – బొత్స గెలిస్తేనే పార్టీ పరువు నిలిచేది – టీడీపీ అభ్యర్ధిగా పీలా గోవిందు – ఇప్పటికే టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు – దాదాపు 60 మంది జంపవుతున్న దయనీయం – అమరావతిలో టీడీపీ శిబిరానికి వైసీపీ ప్రజాప్రతినిధులు – వైసీపీ ప్రతినిధులకు టీడీపీ భరోసా – సీటు దక్కని అమర్నాధ్ అసంతృప్తి -బొత్స ఇమేజ్‌పైనే వైసీపీ విజయం […]

Read More

తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన సుష్మా స్వరాజ్‌

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. దివంగత సుష్మా స్వరాజ్ వర్థంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో అనేక కీలక బాధ్యతలు […]

Read More

ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులు అవుతారనే వాదన సరికాదు

ట్విట్టర్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల ప్రకారం, MBBS అడ్మిషన్ల కోసం గత ప్రభుత్వం G.O.114 Dt.5.7.2017ని జారీ చేసింది. దీని ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించింది కావున G.O.33 జారీతో ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులు అవుతారనే వాదన సరైనది కాదు. మునుపటి G.O […]

Read More

ఏపీఐఐసీ కాలనీలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా

-4వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం పర్యటించారు. అనంతరం కోగంటి రామయ్య కళ్యాణమండపంలో స్థానిక పెద్దలతో సమావేశమై స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి […]

Read More

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డకు ఆరోగ్యం

– ఎమ్మెల్యే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దర్శి, మహానాడు: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డకు ఆరోగ్యం చేకూరుతుందని, ఈ దృష్ట్యా తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లిపాలతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఈ మేరకు ఆమె మంగళవారం కురిచేడు దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగిన తల్లి పాల వారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. తల్లులు గర్భిణీ సమయంలో ఆ […]

Read More

దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పోరేట్లను బహిష్కరించాలి

ఆగస్టు 9 క్విట్ కార్పొరేట్స్ డే పూర్వకాలంలో 18వ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తం మీద భారతదేశం అత్యధిక వస్తూత్పత్తి (GDP) కల్గివుండేది. దరిమిలా చైనా మొదటి స్థానంలోకి చేరింది. బ్రిటన్కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో వ్యాపారం కోసం ప్రవేశించి, అధికారాన్ని కైవసం చేసుకొన్న దరిమిలా మనదేశ ప్రజల కష్టార్జితాన్ని దారుణంగా లూఠీచేసింది. మన ప్రజలు ఉత్పత్తి చేసే బట్టలు, ఇతర వస్తువుల పైన పన్నులు […]

Read More

గంజాయి మత్తుతో నా కొడుకు పిచ్చోడయ్యాడు

విజయవాడకు చెందిన ఓ మహిళ ఆవేదన గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైనే అధికంగా ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందిస్తున్న జనసేన ప్రజా ప్రతినిధులు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదికకు వినతుల వెల్లువ గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరిగిందో, దాని బారిన పడి తన కొడుకు ఎంత పాడయ్యాడో ఓ తల్లి ఆవేదన చెందారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నామని […]

Read More