జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు

పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, […]

Read More

22 గేట్ల ద్వారా సాగర్‌ నీరు విడుదల

మాచర్ల, మహానాడు: నాగార్జున సాగర్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా 3 లక్షల 41 వేల 990 క్యూసెక్కుల నీటిని అధికారులు మంగళవారం విడుదల చేశారు. 2 క్రస్ట్ గేట్ల ద్వారా 5 అడుగుల నీరు 20 క్రస్ట్ గేట్ల ద్వారా 10 మేర నీటిని విడుదల చేశారు. కాగా, 3 లక్ష 41 వేల 990 క్యూసెక్కుల నీరు వచ్చి నాగార్జున సాగర్ కు చేరుతోంది. ప్రస్తుతానికి ఇన్ […]

Read More

గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేము

-ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన గద్దర్ , తన పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. నేడు ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి. మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నాను. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిల్చారు. పాటనే తూటాలుగా మలచి , తను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను […]

Read More

హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్

-ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం -వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. […]

Read More

15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం

– మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, మహానాడు: రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,డైరెక్టర్ హరి నారాయణన్,ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆ వివరాలివి. అన్న క్యాంటీన్లు ఏర్పాటు,డ్రైన్ లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు పలు సూచనలు… పలు ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలన.. […]

Read More

రూ. 23 కోట్లతో ‘అవనిగడ్డ’లో అభివృద్ధి పనులు

– ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే అవనిగడ్డ నియోజకవర్గానికి రూ.23కోట్లు మంజూరు చేయించి డ్రైనేజీలు, పంట కాలువలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఇరిగేషన్ డీఈఈ రావెళ్ల రవికిరణ్, డ్రైనేజీ డీఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావులతో కలిసి మంగళవారం వివిధ అభివృద్ధి పనులను […]

Read More

ప్రైవేట్ రంగంలో SC & ST లకు రిజర్వేషన్లు కల్పించాలి!

-వి. ఎం. రవిశంకర్ ,జాతీయ ప్రధాన కార్యదర్శి,ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఈ రోజు వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలిసి దేశంలోని 60 కోట్ల ప్రజలు రోజుకు రెండు పూటలా భోజనం లేనివారు ఉన్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపిన సందర్భంలో ప్రైవేట్ రంగంలో ఎస్సీ -ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించాలి అని […]

Read More

నెల్లూరులో శరవేగంగా అభివృద్ధి పనులు

– రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి నెల్లూరు రూరల్‌, మహానాడు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ వివరాలివి. 20వ డివిజన్, న్యూ కావేరి అవెన్యూ లో షుమారు 10 లక్షల రూపాయల నిధులతో కల్వర్టు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20వ డివిజన్ లో కరెంటు సమస్యలపై అధ్యాయనం చేసి, […]

Read More

పిల్లల చదువులే ఆ కుటుంబానికి ఆస్తీ

-కృష్ణలంక కళాశాలలో బ్యాగ్లు, పుస్తకాలు పంపిణీ చేసిన గద్దె రామమోహన్ పిల్లల చదువులే ఆ కుటుంబానికి ఆస్తీ అని అలాంటి నాణ్యమైన చదువును తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులందరికి అందిస్తుందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియక్ కళాశాలలో చదువుతకున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరైన విద్యార్థులకు […]

Read More

5 నెలల బాలుడికి రూ.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్

– బాలుడి తల్లి తండ్రులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బండారు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెధిరేశ్వరం మూలగూడెం కాలనీకి చెందిన ఇళ్ల వెంకటేశ్వరావు, నాగలక్ష్మి దంపతుల 5నెలల కుమారుడు అఖిల్ లివర్ కు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుచుండగా, బాలుడుకు అందించే వైద్యం అతి ఖరీదు అవడంతో స్థానిక నాయకులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకుని వెళ్లడంతో తక్షణం స్పందించిన అయన సీఎం రిలీఫ్ ఫండ్కు […]

Read More