వరద బాధితుల కోసం రూ. 25 లక్షల సాయం

– మంత్రి లోకేష్ కు చెక్కు అందజేసిన వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రతినిధులు విశాఖపట్నం: వరద బాధితుల సహాయార్థం దాతలు తమ వంతు సాయాన్ని అందజేస్తూనే ఉన్నారు. వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ తరఫున ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోయల వెంకటరెడ్డి రూ.25 లక్షల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. విరాళాన్ని అందజేసిన కల్చరల్ సెంటర్ సభ్యులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Read More

జగన్‌వి సిగ్గు లేని విమర్శలు!

– మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి: మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ ధన దాహంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని అన్నారు. కూటమి సర్కార్‌లో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. […]

Read More

వైసీపీ నేతల అక్రమార్జనసై సీబీఐ,ఈడీలకు ఫిర్యాదు చేశా

– అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ విశాఖ: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఎంవీవీ ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మంతా కక్కించి, ప్రజల సంక్షేమం కోసం వినియోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైసీపీ నేతల […]

Read More

జనం ఖుష్… కార్యకర్తలు కస్సు!

– చెత్తపన్ను, కొత్త లిక్కర్ విధానంతో జనం హ్యాపీ – లిక్కర్ రేట్లు, క్వాలిటీపై మందుబాబుల ఆనందం – ఉచిత ఇసుక ధరలపై కొంత విమర్శలు -బాబు జోక్యంతో త్వరలో అందరికీ ఇసుకకు మార్గం సుగమం – వర్షాకాలం తర్వాత రాష్ట్రంలో కొత్త రోడ్లు – దాదాగిరి తగ్గడంతో జనం హ్యాపీ ఎటొచ్చీ కార్యకర్తలతోనే పార్టీకి ఇబ్బందులు – సోషల్మీడియా సైనికుల అసంతృప్తి -జగనాభిమానులను అరెస్టు చేయకపోవడమే దానికి కారణం […]

Read More

సజ్జల రామకృష్ణ రెడ్డిని కచ్చితంగా అరెస్టు చేయాల్సిందే

సజ్జల రామకృష్ణారెడ్డి మరో శశికళ… ఆంధ్ర పోలీస్ పనితీరు సరిగా లేదు… వైసిపి నిందితులకు రాచ మర్యాదలా…?? బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: గత వైసిపి ప్రభుత్వం లో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి, చంద్రబాబు ఇంటి పైన దాడి తదితర దాడుల కేసుల్లో కుట్రదారుడుగా కచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని తెదేపా నేత, బ్రాహ్మణ చైతన్య […]

Read More

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబుకు ఈడీ క్లీన్ చిట్

-బాబు అరెస్టు అక్రమమని తేల్చిన ఈడీ -స్కిల్ అరెస్టుతో తేలిన లోకేష్ నాయకత్వ ప్రతిభ -అటు న్యాయవాదులతో చర్చలు -ఇటు తనకు సంఘీభావం చెప్పేందుకు వచ్చిన నేతలతో మంతనాలు -కుటుంబానికి-పార్టీకి పెద్దదిక్కుగా లోకేష్ -తనను పరామర్శించేందుకు వచ్చిన వారికి ైధె ర్యం చెప్పిన భువనేశ్వరి ( సుబ్బు) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామం […]

Read More

నిద్రపోతున్న నాలుగో సింహం!

– పోలీసులు నాలుగు రాష్ట్రాలు తిరిగినా కనిపించని పానుగంటి చైతన్య – ఎన్టీఆర్ భవన్‌పై దాడి కేసులో తొలి ముద్దాయి చైతన్య – ఫలితాల రోజునే గుంటూరు నుంచి పరారీ – తాజాగా లాయర్లతో కోర్టుకు వచ్చి లొంగుబాటు – విజయపాల్, అప్పిరెడ్డిని పట్టుకోలేని అసమర్ధత – అంతకుముందు పిన్నెల్ని అరెస్టులోనూ అదే వైఫల్యం – విజయపాల్‌కు సొంత శాఖలోనే వార్తాహరులు – కోర్టుకెళ్లేంతవరకూ కళ్లప్పగించి చూస్తున్న వైనం – […]

Read More

మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలి

బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అమరావతి: గుంటూరు నగరంలోని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మద్యం పాలసీ టెండర్లు, లాటరీల ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభమయ్యే సందర్భంలో మద్యం షాపులకు వివిధ మతాలకు చెందిన దేవుళ్ళ పేర్ల తో […]

Read More

జగన్ కు కోటరీ ఝలక్

కోటరీ ఉచ్చులో జగన్ వైసీపీలో ఆ ముగ్గురు చెప్పిందే వేదం చక్రం తిప్పుతున్న కోటరీ సజ్జల, అప్పిరెడ్డి, రఘురామ్‌దేహవా కోటరీ దెబ్బకు పార్టీ నుంచి బయటకు వెళ్లిన బాలినేని, మోపిదేవి విజయసాయిరెడ్డినీ పక్కనపెట్టించిన సజ్జల? ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితమైన విజయసాయిరెడ్డి జగన్ చెప్పినా దక్కని అధ్యక్ష పదవులు జగన్ ఆదేశాలు బేఖాతర్ జిల్లా అధ్యక్షుల్లో కోటరీదే పైచేయి కోటరీని మెప్పించిన వారికే పదవులు కోటరీపై నేతల కన్నెర్ర సజ్జలపై సీనియర్ల […]

Read More

తొలిరోజే రికార్డులు సృష్టించిన వేట్టయాన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం ‘వేట్టయాన్’. గురువారం (అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. రూ. 26 కోట్లు వసూలు చేసి కోలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా, విజయ్ దళపతి నటించిన ‘ది గోట్’ రూ. 30 కోట్లు సాధించి మొదటి స్థానంలో […]

Read More