పవన్ విరాళం కోటి

– బాబుకు చెక్కు ఇచ్చిన పవన్ విజయవాడ: వరద బాధితులకు ఇటీవల జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.1 కోటి విరాళం నేడు సీఎం చంద్రబాబు నాయుడు కి అందించారు. విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ని కలిసి రూ.1 కోటి చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు.

Read More

ఆపన్నులకు దాతల అండ

– వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పలువురు విరాళాలు విజయవాడ : కృష్ణా నది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. వరద బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విరాళాలు అందజేస్తున్న దాతలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. విరాళాలు అందించిన వారు… […]

Read More

సేవకులకు రెయిన్ కోటులు, శానిటైజర్లు

విజయవాడ: చిట్టినగర్ లో గత వారం రోజులుగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు, వివిధ సంస్థల వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, 46వ డివిజన్ ప్రత్యేక అధికారి రాజబాబు 46 వ డివిజన్లో రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వర్షం, వరద నీరు, మురుగు వంటి ప్రతికూల వాతావరణంలో సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న […]

Read More

ఇది టీడీపీ స్కూల్.. ఇక్కడ ఇంతే!

స్కూల్ కి లేటుగా వచ్చిన పిల్లాడిని క్లాస్ అయ్యే దాకా బయట నిల్చున్నట్టు, నీటి పారుదల శాఖ మంత్రి బుడమేరు గండి దగ్గరే ఉన్నాడు. 3 రోజులు నుంచి కట్టమీదే తింటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. కారణం గండి పూడ్చే దాకా కదలొద్దు అని నాయుడి ఆర్డర్. 90 మార్క్స్ వస్తాయనుకున్న స్టూడెంట్ 70 మర్క్స్ తెచ్చుకుంటే ఎక్స్ట్రా టైం చదివినట్లు, లోకేష్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, కంట్రోల్ రూమ్ లోనే […]

Read More

ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు

– ఇరిగేషన్ అధికారుల అనుమానాలు, కుట్ర కోణంపై పోలీసులకు ఫిర్యాదు విజయవాడ: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు శుక్రవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.డ్యాంకు వరద పోటెత్తిన క్రమంలో ఒకేసారి 4 మర పడవలు రావడంపై అనుమానాలున్నాయని అన్నారు. అవి గేట్లను ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మరమ్మతు […]

Read More

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

– ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోంది. 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుంది. హైదరాబాద్ నగరంలో 1లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. అకాల […]

Read More

బాలాపూర్‌ గణేశ్‌.. వెరీ స్పెషల్‌

హైదరాబాద్: వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్‌ గణేష్‏తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో […]

Read More

ఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే

లండన్ వెళ్లాలన్న దృష్టి తప్ప ప్రజలను పట్టించుకుందామని ధ్యాస లేదు విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు ప్రజల రక్షణకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు ఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే ఇప్పటికే విజయవాడ నగర 32 వార్డుల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం లక్షకుపైగా మెడికల్ కిట్లు […]

Read More

అలిపిరి నడకమార్గంలో.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ

– తితిదే ఈవో శ్యామలరావు తిరుమల: కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జె శ్యామలరావు తెలిపారు. అన్నమయ్య భవనంలో తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించింది. దీనిపై త్వరలోనే రాష్ట్రప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. […]

Read More

విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి వినాయ‌కుడి ఆశీస్సులు ఉండాలి

– ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ :గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖసంతోషాలు, ప్రశాంతత, పాడిపంటలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఆ విఘ్నేశ్వ‌రుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్దికి ఆశీస్సులు అందించాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప‌శ్చిమ నియోజ‌క వర్గం సితార సెంట‌ర్ లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ లో డూండీ గ‌ణేష్ సేవా స‌మితి ఏర్పాటు చేసిన 72 అడుగుల […]

Read More